Home » KADAPA
కడపలో జరిగిన వైసీపీ కార్యకర్త పెద్దదస్తగిరి హత్య కేసుపై ప్రభుత్వం సీరియస్ అయింది. పోలీసులు లోతుగా విచారణ చేస్తూ కేసును అన్ని కోణాల నుంచి పరిశీలిస్తున్నారు.
కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. కడప జిల్లాలో సోమవారం ఈ విషాదం చోటుచేసుకుంది.
మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తును కొనసాగించేలా కేంద్ర దర్యాప్తు సంస్థకు (CBI) ఆదేశాలు ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఇచ్చిన హామీలతో కీర్తన కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని, బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే సుధాకర్ భరోసా ఇచ్చారు.
కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రేమజంట ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. అద్దెకు ఉంటున్న ఇంట్లో ఇద్దరూ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఒకే చీరతో ఫ్యాన్కు ఇరువైపులా ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నారు.
ఖాజీపేట విద్యార్థిని రామకీర్తనను చంపిన ప్రేమోన్మాది వెంకటేష్పై పోలీసులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల ఘటనపై కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ స్పందించారు.
కడప జిల్లాలో బాలిక హత్య ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. మహిళలు, బాలికలపై దాడులకు తెగబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రేమోన్మాది వెంకటేష్పై పోలీసులు కాల్పులు జరిపారు. నిందితుడిని మైదుకూరు నుంచి తీసుకెళుతుండగా.. బాసాపురం చెక్పోస్ట్ దగ్గర పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అతడిని అడ్డుకోవటంతో వారిపై దాడి చేశాడు. ఈ నేపథ్యంలోనే సీఐ వంశీధర్ నిందితుడిపై కాల్పులు జరిపారు.
కడప జిల్లాలో విద్యార్థిని హత్య కేసుపై మంత్రి సవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థిని హత్య అత్యంత బాధాకరమని మంత్రి అన్నారు.
కడప జిల్లా ఖాజీపేట మండలంలో మనసును కలచివేసే దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో వెంటపడి, చివరకు బాలిక ప్రాణాలనే బలిగొన్న ఓ ప్రేమోన్మాది ఘాతుకం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.