• Home » KADAPA

KADAPA

Chandrababu-Kadapa:  వైసీపీ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిపారు: చంద్రబాబు

Chandrababu-Kadapa: వైసీపీ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిపారు: చంద్రబాబు

ఏపీలో ఇంతకుముందెన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాయలసీమకు నీళ్లు తీసుకొచ్చిన ఘనత టీడీపీదేనని ఆయన తెలిపారు. కడప జిల్లాలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

Digital Arrest: ఘోరం.. ఎమ్మెల్యే భార్య డిజిటల్ అరెస్ట్

Digital Arrest: ఘోరం.. ఎమ్మెల్యే భార్య డిజిటల్ అరెస్ట్

డిజిటల్ అరెస్టు పేరుతో పలువురిని సైబర్ క్రిమినల్స్ మోసగిస్తున్నారు. సైబర్ నేరస్తుల బారిన పడి బాధితులు పెద్దమొత్తంలో నష్టపోతున్నారు. తాజాగా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ భార్యని డిజిటల్ అరెస్ట్ పేరిట చీటింగ్‌కు పాల్పడ్డారు సైబర్ క్రిమినల్స్.

Special train: గుత్తి మీదుగా కోయంబత్తూరు-మదార్‌ ప్రత్యేక రైలు

Special train: గుత్తి మీదుగా కోయంబత్తూరు-మదార్‌ ప్రత్యేక రైలు

ప్రయాణికుల సౌకర్యార్థం కోయంబత్తూరు-మదార్‌ (వయా గుత్తి) ప్రత్యేక వీక్లీ రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కోయంబత్తూరు-మదార్‌ ప్రత్యేక రైలు (నం. 06181) ఈ నెల 13, 20, 27, డిసెంబరు 4 తేదీల్లోనూ, దీని తిరుగు ప్రయాణపు రైలు (నం. 06182) ఈ నెల 16, 23, 30, డిసెంబరు 7 తేదీల్లో నడపనున్నట్లు వెల్లడించారు.

AP News: ప్రేమపేరుతో బాలికను తల్లిని చేసిన యువకుడు

AP News: ప్రేమపేరుతో బాలికను తల్లిని చేసిన యువకుడు

హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న ఓ 17 ఏళ్ల బాలికను అదే కళాశాలలో సీనియర్‌గా చదువుకుంటున్న యువకుడు ప్రేమ పేరుతో తల్లిని చేశాడు. ఆ బాలిక గురువారం ఆసుపత్రిలో పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. కడపలోని వసతి గృహంలో ఉంటూ కాలేజీకి వెళ్లి తిరిగి హాస్టల్‌కు వస్తుండేది.

Education News: ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల్లో సమూల మార్పులు

Education News: ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల్లో సమూల మార్పులు

విద్యా విధానంలో కూటమి ప్రభుత్వం అనేక మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగా ఇంటర్‌ ఫస్టియర్‌ ఎంపీసీ, బైపీసీ గ్రూపులలోని ఆరు పరీక్షలను ఐదింటికి కుదించింది. ఈ నేపధ్యంలో సబ్జెక్టుల మార్కులు మారాయి.

AP News: తలపై కొట్టి.. యువకుడి దారుణహత్య

AP News: తలపై కొట్టి.. యువకుడి దారుణహత్య

మండలంలోని గొళ్లపల్లి పంచాయతీ పరిధిలోని గుడిసివారిపల్లి వద్ద ఓ యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన శుక్రవారం కలకలం రేపింది. అవివాహితుడైన యువకుడిని విచక్షణారహితంగా తలపై కొట్టి చంపి పడేసినట్లు తెలియడంతో గొళ్లపల్లి చుట్టుపక్కల జనం ఉలిక్కిపడ్డారు.

Weekly train: మచిలీపట్నం- కొల్లం మధ్య ప్రత్యేక వీక్లీ రైలు

Weekly train: మచిలీపట్నం- కొల్లం మధ్య ప్రత్యేక వీక్లీ రైలు

మచిలీపట్నం - కొల్లం మధ్య కడప మీదుగా ప్రత్యేక వీక్లీ రైలు (నెంబర్‌ 07103/07104) నడపనున్నట్లు కడప రైల్వే సీనియర్‌ కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.జనార్దన్‌ తెలిపారు.

Online Betting Gang: ఏపీలో ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు.. ఆరుగురు అరెస్ట్

Online Betting Gang: ఏపీలో ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు.. ఆరుగురు అరెస్ట్

ఆన్‌లైన్ యాప్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టు రట్టు చేశారు కడప జిల్లా పోలీసులు. పొద్దుటూరులో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కి పాల్పడుతున్న ఆరుగురు బెట్టింగ్ ముఠా సభ్యులని బుధవారం అరెస్టు చేశారు కడప జిల్లా పోలీసులు.

Andhra cricketer Sricharani: నా ఫేవరేట్ టాలీవుడ్ హీరో అతనే: శ్రీ చరణి

Andhra cricketer Sricharani: నా ఫేవరేట్ టాలీవుడ్ హీరో అతనే: శ్రీ చరణి

మహిళల వన్డే ప్రపంచకప్‌ 2025లో భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో కడప జిల్లాకు చెందిన 21 ఏళ్ల శ్రీ చరణి.. 9 మ్యాచ్‌ల్లో 4.96 ఎకానమీతో 14 వికెట్లు పడగొట్టి.. అద్భుతంగా రాణించింది. 9 మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్ మినహా.. ప్రతీ మ్యాచ్‌లో శ్రీ చరణి వికెట్ తీసింది.

MP  Avinash Reddy: ఉల్లి రైతుల సమస్యలని ఏపీ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి: ఎంపీ అవినా‌శ్‌ రెడ్డి

MP Avinash Reddy: ఉల్లి రైతుల సమస్యలని ఏపీ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి: ఎంపీ అవినా‌శ్‌ రెడ్డి

ఉల్లి రైతుల సమస్యలని ఏపీ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌ రెడ్డి డిమాండ్ చేశారు. 17 వేల ఎకరాల్లో ఉల్లి రైతులు నష్టపోయారని పేర్కొన్నారు అవినాశ్‌ రెడ్డి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి