• Home » JP Nadda

JP Nadda

సీజేపీ మార్చ్‌పై రాజ్యసభలో జేపీ నడ్డా,  ఖర్గేల మధ్య వాదన

సీజేపీ మార్చ్‌పై రాజ్యసభలో జేపీ నడ్డా, ఖర్గేల మధ్య వాదన

పార్లమెంట్ మార్చ్‌ సందర్భంగా విద్యార్థి నిరసనకారులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జ్ అంశం రాజ్యసభలో దుమారం రేపింది. దీనిపై ప్రతిపక్షాలు.. కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడగా, విపక్షాల ఆరోపణల్ని కేంద్ర మంత్రి జేపీ నడ్డా కొట్టపారేశారు.

రేపు మరోసారి సీజేపీ నేతలతో చర్చిస్తాం: జేపీ నడ్డా

రేపు మరోసారి సీజేపీ నేతలతో చర్చిస్తాం: జేపీ నడ్డా

కాక్రోచ్ జనతా పార్టీ నేతలతో భేటీ అనంతరం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా మీడియాతో మాట్లాడారు. దాదాపు రెండు గంటల పాటు చర్చలు జరిగాయని తెలిపారు.

రెండు డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా ఉంది: సీజేపీ ప్రతినిధి

రెండు డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా ఉంది: సీజేపీ ప్రతినిధి

నీట్ పేపర్ లీక్‌కు కేంద్రం బాధ్యత తీసుకోవాలంటూ పట్టుబడుతున్న సీజేపీ ప్రతినిధులు కొందరు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేందర్ సింగ్‌లతో సమావేశమయ్యారు. తమ డిమాండ్లను కేంద్రం ముందుంచినట్టు సీజేపీ ప్రతినిధులు చెప్పారు. కొన్నింటిపై కేంద్రం సానుకూలంగా స్పందించిందని అన్నారు.

విద్యార్థుల నిరసనతో రాజకీయాలు వద్దు: జేపీ నడ్డా

విద్యార్థుల నిరసనతో రాజకీయాలు వద్దు: జేపీ నడ్డా

నీట్ పేపర్ లీక్ అంశంపై పార్లమెంటు వేదికగా లోతైన చర్చకు తాము సిద్ధమేనని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. పేపర్ లీక్ అంశం, విద్యార్థుల నిరసనలతో రాజకీయాలు వద్దని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

జేపీ నడ్డాతో సీజేపీ ప్రతినిధుల భేటీ.. పలు డిమాండ్లతో లేఖ

జేపీ నడ్డాతో సీజేపీ ప్రతినిధుల భేటీ.. పలు డిమాండ్లతో లేఖ

ఢిల్లీలో కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సీజేపీ ప్రతినిధలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు డిమాండ్లతో కూడిన లేఖను మంత్రికి అందజేశారు.

సీజేపీతో చర్చలకు కేంద్రం ముందడుగు?

సీజేపీతో చర్చలకు కేంద్రం ముందడుగు?

పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ నిరసనలు చేపట్టిన సీజేపీతో కేంద్రం చర్చలకు ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో భేటీ కానున్నట్టు సీజేపీ వెల్లడించింది.

బీఆర్ఎస్, కాంగ్రెస్‌తో ప్రజలు విసిగిపోయారు: జేపీ నడ్డా

బీఆర్ఎస్, కాంగ్రెస్‌తో ప్రజలు విసిగిపోయారు: జేపీ నడ్డా

బీఆర్ఎస్, కాంగ్రెస్‌తో తెలంగాణ ప్రజలు విసిగి పోయారని కేంద్రమంత్రి జేపీ నడ్డా విమర్శించారు.

 తెలంగాణలో కేంద్రమంత్రి జేపీ నడ్డా పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..

తెలంగాణలో కేంద్రమంత్రి జేపీ నడ్డా పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గురువారం తెలంగాణలో పర్యటించనున్నారు. పలు కార్యక్రమాలకు ఆయన హాజరుకానున్నారు. ఈ మేరకు నడ్డా పర్యటన షెడ్యూల్ ఖరారైంది.

బెంగాల్‌కు బీజేపీ కేంద్ర పరిశీలకుడిగా అమిత్‌షా, అస్సాంకు జేపీ నడ్డా

బెంగాల్‌కు బీజేపీ కేంద్ర పరిశీలకుడిగా అమిత్‌షా, అస్సాంకు జేపీ నడ్డా

పశ్చిమబెంగాల్, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంతో ప్రభుత్వం ఏర్పాటుకు కేంద్ర నాయకత్వం సన్నాహాలు ప్రారంభించింది. రెండు రాష్ట్రాలకు కేంద్ర పరిశీలకులను బీజేపీ మంగళవారంనాడు నియమించింది.

ఎరువుల కొరత లేదు, ఆందోళన వద్దు: లోక్‌సభలో జేపీ నడ్డా

ఎరువుల కొరత లేదు, ఆందోళన వద్దు: లోక్‌సభలో జేపీ నడ్డా

ఎరువులపై యుద్ధ ప్రభావం పడకుండా రైతుల అవసరాలకు సరిపడా సరఫరా చేస్తామని జేపీ నడ్డా హామీ ఇచ్చారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని కోరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి