Home » Jharkhand
తన యూట్యూబ్ ఛానల్కు వ్యూస్ రాలేదని ఓ యువకుడు స్టూడియోకు నిప్పు పెట్టిన ఉదంతం ఝార్ఖండ్లో చోటుచేసుకుంది. యువకుడిని అతడి కుటుంబం ప్రస్తుతం రాంచీ ఆసుపత్రిలో చేర్పించింది.
సాధారణంగా రైలు వస్తున్న సమయంలో పట్టాల పైకి ఏ వాహనాలూ వెళ్లకుండా గేట్లు వేస్తారు. రైలు వెళ్లి పోయే వరకు గేట్ బయట వాహనాలు ఆగి ఉంటాయి. అయితే ఝార్ఖండ్లో ఓ రైల్వే గేట్ వద్ద ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం చోటు చేసుకుంది.
పెళ్లి ప్రయాణికుల బస్సు నియంత్రణ తప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో బస్సు కింద చిక్కుకుని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 85 మందికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో 90 మందికి పైగా బస్సులో ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది.
ఐఏఎస్ ఆఫీసర్నని చెప్పుకుని తిరుగుతున్న ఓ వ్యక్తిని ఝార్ఖండ్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. సివిల్స్లో విఫలమైన అతడు చివరకు ఇలా నకిలీ ఐఏఎస్లా మారి ఏడేళ్లుగా జనాలను బురిడీ కొట్టిస్తున్నట్టు గుర్తించారు.
దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025 టైటిల్ను జార్ఖండ్ కైవసం చోసుకుంది. హరియాణాతో గురువారం నాటి ఫైనల్లో గెలిచి తొలిసారి ట్రోఫీని ముద్దాడింది.
భారీ స్కామ్లలో జైలు పాలైన ఇద్దరు ఖైదీలు జైలు హాలులో రెచ్చిపోయారు. పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తూ రచ్చ రచ్చ చేశారు. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది.
ఓ ప్రభుత్వ అధికారి ప్రియురాలితో ఇంట్లో ఉండగా భార్యకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
రాంచీలో శనివారం షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తనకు నాన్ వెజ్ బిర్యానీ ఇచ్చినందుకు రెచ్చిపోయిన ఓ కస్టమర్ గొడవకు దిగాడు. ఈ క్రమంలో హోటల్ యజమానిపై కాల్పులు జరపడంతో అతడు కన్నుమూశాడు.
ఆ కోతి అతడ్ని చూసింది. దానికి ఏమైందో ఏమో తెలీదు కానీ, బైకును వెంబడించింది. బైకును చేరుకుని రైడర్ను ఎగిరి తన్నింది. దీంతో రైడర్ బైకుతో సహా రోడ్డుపై పడిపోయాడు.
గుమ్లా ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టులను నిషేధిత ఝార్ఖండ్ జన్ ముక్తి పరిషద్ (జేజేఎంపీ) సంస్థకు చెందిన వారిగా గుర్తించినట్లు తెలిపారు. మృతులను సబ్-జోనల్ కమాండర్లు పేర్కొన్నారు.