• Home » Jharkhand

Jharkhand

పెను విషాదం.. మలేరియా సోకి ముగ్గురు చిన్నారుల మృతి

పెను విషాదం.. మలేరియా సోకి ముగ్గురు చిన్నారుల మృతి

జార్ఖండ్‌లోని ఈస్ట్ సింగ్‌భూమ్ జిల్లాలో పెను విషాద ఘటన చోటుచేసుకుంది. మలేరియా కారణంగా ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. 48 గంటల్లో ఈ ముగ్గురూ ప్రాణాలు కోల్పోవటం, మరి కొంతమంది మలేరియా బారినపడటం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.

జేఎంఎం, కాంగ్రెస్ మధ్య సయోధ్య.. చెరో రాజ్యసభ సీటుకు పోటీ

జేఎంఎం, కాంగ్రెస్ మధ్య సయోధ్య.. చెరో రాజ్యసభ సీటుకు పోటీ

జార్ఖాండ్‌ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ విషయంలో జేఎంఎం, కాంగ్రెస్ మధ్య ఏర్పడిన విభేదాలకు తెరపడింది. చెరో స్థానంలో పోటీ చేసేందుకు రెండు భాగస్వామ్య పార్టీల మధ్య సయోధ్య కుదిరింది.

కాంగ్రెస్‌కు జేఎంఎం ఝలక్.. రెండు రాజ్యసభ సీట్లలో పోటీకి కసరత్తు

కాంగ్రెస్‌కు జేఎంఎం ఝలక్.. రెండు రాజ్యసభ సీట్లలో పోటీకి కసరత్తు

జార్ఖాండ్‌లోని 'ఇండియా' కూటమిలో తాజాగా విభేదాలు పొడచూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. జార్ఖాండ్ నుంచి రెండు రాజ్యసభ సీట్లకు ఎన్నికల జరగాల్సి ఉండగా, రాష్ట్రంలో జేఎంఎం భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ ఒక సీటును ఆశిస్తోంది.

ఇషాన్ కిషన్‌ను దాటి అత్యధిక ధర పలికిన ఎంఐ ప్లేయర్

ఇషాన్ కిషన్‌ను దాటి అత్యధిక ధర పలికిన ఎంఐ ప్లేయర్

ఐపీఎల్ 2026లో పరుగుల వరద పారించిన ఇషాన్‌ను వెనక్కినెట్టి, ముంబై ఇండియన్స్‌ జట్టులో ఉన్న ఓ సాధారణ ప్లేయర్ అయిన రాబిన్‌ మింజ్‌ బిగ్ షాకిచ్చాడు. మే 30న జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో తొలి జార్ఖండ్ టీ20 లీగ్ మెగా వేలం ఘనంగా జరిగింది. ఈ వేలంలో..

రెండు రాష్ట్రాల జాబితాలో టాపర్‌గా ధోని

రెండు రాష్ట్రాల జాబితాలో టాపర్‌గా ధోని

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్ ప్లేయర్ ఎంఎస్‌ ధోని క్రికెట్‌లోనే కాకుండా ఆర్థికపరమైన అంశాల్లోనూ తన మార్క్‌ను చూపిస్తున్నాడు. తాజాగా ఓ ఆర్థికపరమైన అంశానికి సంబంధించి రెండు రాష్ట్రాల టాపర్‌గా ధోని నిలిచాడు.

రూ.45 లక్షల కోసం కూతురి ఘాతుకం.. ప్రియుడితో కలిసి తల్లిని..

రూ.45 లక్షల కోసం కూతురి ఘాతుకం.. ప్రియుడితో కలిసి తల్లిని..

రూ.45 లక్షల కోసం ఓ కూతురు ఘాతుకానికి ఒడిగట్టింది. ప్రియుడితో కలిసి తల్లిని అతి కిరాతకంగా చంపేసింది. ఈ సంఘటన ఝార్ఖండ్‌ రాష్ట్రంలో శుక్రవారం చోటుచేసుకుంది.

దద్దరిల్లిన సారండా అటవీ ప్రాంతం.. మావోలు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు..

దద్దరిల్లిన సారండా అటవీ ప్రాంతం.. మావోలు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు..

జార్ఖండ్‌లోని సారండా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య భీకర ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. చోటా నగర్ పోలీస్ స్టేషన్ పరిధి బాబుదేరా అడవిలో భద్రతా దళాలు కూంబింగ్ చేస్తుండగా ఇవాళ(బుధవారం) తెల్లవారుజామున ఇరువర్గాలు ఎదురుపడ్డాయి.

బాత్‌రూములో యువతి శవం.. నాలుగు రోజుల తర్వాత..

బాత్‌రూములో యువతి శవం.. నాలుగు రోజుల తర్వాత..

ఓ యువతి సగం కాలిన స్థితిలో ఇంటి బాత్‌రూములో శవమై కనిపించింది. యువతి చనిపోయిన 4 రోజుల తర్వాత కుళ్లిన స్థితిలో శవం బయటపడ్డం స్థానికులను షాక్‌కు గురి చేసింది.

'దయచేసి నన్ను మన్నించండి'.. ఆ కాలేజీ గోడలపై ఓ ప్రేమికుడి పోస్టర్లు

'దయచేసి నన్ను మన్నించండి'.. ఆ కాలేజీ గోడలపై ఓ ప్రేమికుడి పోస్టర్లు

ప్రేమను వ్యక్తపరచడం అనేది మాటల్లోనే కాదు.. అది ప్రవర్తనలో, గౌరవంలో, బాధ్యతలో ప్రతిఫలించాలి. నిజమైన ప్రేమలో పరస్పర గౌరవం, విశ్వాసం, పరిమితులను అర్థం చేసుకోవడం కీలకం. అయితే.. ప్రేమ పేరుతో ఇతరులకు అసౌకర్యం కలిగించేలా ప్రవర్తించడం సరికాదు. తాజాగా.. అలాంటి ఘటన ఒకటి జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే...

మెకానిక్ అద్భుత సృష్టి.. మారుతీ 800ను లంబోర్గినిగా మార్చేశాడు..

మెకానిక్ అద్భుత సృష్టి.. మారుతీ 800ను లంబోర్గినిగా మార్చేశాడు..

ఓ మెకానిక్ కేవలం నాలుగు లక్షల రూపాయలతో సూపర్ కారును తయారు చేశాడు. మారుతీ 800 కారును లంబోర్గినిగా మార్చేశాడు. ఈ సంఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి