Home » Jharkhand
భారీ స్కామ్లలో జైలు పాలైన ఇద్దరు ఖైదీలు జైలు హాలులో రెచ్చిపోయారు. పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తూ రచ్చ రచ్చ చేశారు. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది.
ఓ ప్రభుత్వ అధికారి ప్రియురాలితో ఇంట్లో ఉండగా భార్యకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
రాంచీలో శనివారం షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తనకు నాన్ వెజ్ బిర్యానీ ఇచ్చినందుకు రెచ్చిపోయిన ఓ కస్టమర్ గొడవకు దిగాడు. ఈ క్రమంలో హోటల్ యజమానిపై కాల్పులు జరపడంతో అతడు కన్నుమూశాడు.
ఆ కోతి అతడ్ని చూసింది. దానికి ఏమైందో ఏమో తెలీదు కానీ, బైకును వెంబడించింది. బైకును చేరుకుని రైడర్ను ఎగిరి తన్నింది. దీంతో రైడర్ బైకుతో సహా రోడ్డుపై పడిపోయాడు.
గుమ్లా ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టులను నిషేధిత ఝార్ఖండ్ జన్ ముక్తి పరిషద్ (జేజేఎంపీ) సంస్థకు చెందిన వారిగా గుర్తించినట్లు తెలిపారు. మృతులను సబ్-జోనల్ కమాండర్లు పేర్కొన్నారు.
జార్ఖండ్ రాష్ట్రం రాంచీలోని ఒక హోటల్ రూమ్లో ISIS ఉగ్రవాదుల కోసం బాంబులు తయారు చేస్తూ ఒక విద్యార్థి పట్టుబడ్డాడు. SSC పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నానని చెప్పుకుంటూ అష్హార్ డానిష్ అనే యువకుడు..
గిరిజన సంస్థల నిరనసల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా ముందస్తు జాగ్రత్తగా చంపయి సోరెన్ను హౌస్ అరెస్టు చేసినట్టు రాంచీ సిటీ డీఎస్పీ కేవీ రామన్ తెలిపారు.
జార్ఖండ్ సాహిబ్గంజ్ జిల్లాలోని పాట్నా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. లాల్మాటియా-ఫరక్కా ఎంజీఆర్ రైల్వే లైన్లో గూడ్స్ రైలు వెళ్తుండగా 13, 14 ఏళ్ల లోపు ఉన్న దొంగలంతా అందులోకి ఎక్కేశారు. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..
రాహుల్ గాంధీ కోర్టుకు హాజరవుతున్న నేపథ్యంలో కోర్టు చుట్టూ భద్రతను పెంచారు. శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని స్థానిక యంత్రాంగం భద్రతా ఏర్పాట్లు చేసింది. రాంచీ నుంచి చాయిబాసాకు రాహుల్ హెలికాప్టర్లో వచ్చారు.
జార్ఖండ్ రాజకీయ చరిత్రలో తనదైన ముద్ర వేసిన మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి శిబూ సోరెన్ (81) ఇక లేరు. ఈరోజు ఉదయం కన్నుమూశారు.