Home » Jharkhand
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోని క్రికెట్లోనే కాకుండా ఆర్థికపరమైన అంశాల్లోనూ తన మార్క్ను చూపిస్తున్నాడు. తాజాగా ఓ ఆర్థికపరమైన అంశానికి సంబంధించి రెండు రాష్ట్రాల టాపర్గా ధోని నిలిచాడు.
రూ.45 లక్షల కోసం ఓ కూతురు ఘాతుకానికి ఒడిగట్టింది. ప్రియుడితో కలిసి తల్లిని అతి కిరాతకంగా చంపేసింది. ఈ సంఘటన ఝార్ఖండ్ రాష్ట్రంలో శుక్రవారం చోటుచేసుకుంది.
జార్ఖండ్లోని సారండా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య భీకర ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. చోటా నగర్ పోలీస్ స్టేషన్ పరిధి బాబుదేరా అడవిలో భద్రతా దళాలు కూంబింగ్ చేస్తుండగా ఇవాళ(బుధవారం) తెల్లవారుజామున ఇరువర్గాలు ఎదురుపడ్డాయి.
ఓ యువతి సగం కాలిన స్థితిలో ఇంటి బాత్రూములో శవమై కనిపించింది. యువతి చనిపోయిన 4 రోజుల తర్వాత కుళ్లిన స్థితిలో శవం బయటపడ్డం స్థానికులను షాక్కు గురి చేసింది.
ప్రేమను వ్యక్తపరచడం అనేది మాటల్లోనే కాదు.. అది ప్రవర్తనలో, గౌరవంలో, బాధ్యతలో ప్రతిఫలించాలి. నిజమైన ప్రేమలో పరస్పర గౌరవం, విశ్వాసం, పరిమితులను అర్థం చేసుకోవడం కీలకం. అయితే.. ప్రేమ పేరుతో ఇతరులకు అసౌకర్యం కలిగించేలా ప్రవర్తించడం సరికాదు. తాజాగా.. అలాంటి ఘటన ఒకటి జార్ఖండ్లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే...
ఓ మెకానిక్ కేవలం నాలుగు లక్షల రూపాయలతో సూపర్ కారును తయారు చేశాడు. మారుతీ 800 కారును లంబోర్గినిగా మార్చేశాడు. ఈ సంఘటన జార్ఖండ్లో చోటుచేసుకుంది.
నియమ నిబంధనల తుచ తప్పకుండా పాటించే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తాజాగా ఓ నిబంధనను ఉల్లంఘించి వార్తల్లోకెక్కాడు. ఈ విషయంలో అతడికి జరిమానా కూడా పడింది.
సోమవారం రాత్రి రాంచీ నుంచి ఢిల్లీ బయల్దేరిన ‘ది బీచ్క్రాఫ్ట్ సీ90’ ఎయిర్ అంబులెన్స్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. వాతావరణ పరిస్థితుల కారణంగా విమానం కుప్పకూలటంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి సంబంధించి కన్నీళ్లు పెట్టించే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
జార్ఖండ్ రాష్ట్రంలోని ఛత్రా జిల్లా అడవుల్లో ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలింది. 65 శాతం కాలిన గాయాలతో ఓ రోగిని ఢిల్లీకి తరలిస్తుండగా ఈ విషాదం నెలకొంది. ప్రమాదంలో పేషెంట్ సహా ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పైలట్లు, డాక్టర్, పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.
తన యూట్యూబ్ ఛానల్కు వ్యూస్ రాలేదని ఓ యువకుడు స్టూడియోకు నిప్పు పెట్టిన ఉదంతం ఝార్ఖండ్లో చోటుచేసుకుంది. యువకుడిని అతడి కుటుంబం ప్రస్తుతం రాంచీ ఆసుపత్రిలో చేర్పించింది.