Home » Jayalalitha
అక్రమార్జన కేసులో బెంగళూరు ప్రత్యేక కోర్టు విధించిన జరిమానా సొమ్ము రూ.100 కోట్ల వసూలు దిశగా మాజీ ముఖ్యమంత్రి జయలలిత(Former Chief Minister Jayalalithaa)కు చెందిన 28 కిలోల బంగారు నగలను వేలం వేయడానికి రంగం సిద్ధమైంది.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలిత బంగారు ఆభరణాలపై బెంగళూరు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆమెకు సంబంధించిన 27 కిలోల బంగారు ఆభరణాలు తీసుకువెళ్లాలని చెప్పింది.
దివంగత ముఖ్యమంత్రి జయలలిత(Jayalalitha)కు చెందిన బంగారు నగలను తమిళనాడు రాష్ట్రప్రభుత్వానికి అప్పగించాలని బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆదేశించింది.
కొడనాడు హత్య, దోపిడీ కేసుకు సంబంధించి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(Former Chief Minister Edappadi Palaniswami) ఈ నెల 30,31 తేదీల్లో మాస్టర్ న్యాయస్థానంలో హాజరై సాక్ష్యం ఇస్తారని ఆయన తరఫు న్యాయవాదులు మద్రాసు హైకోర్టుకు తెలిపారు.
అన్నాడీఎంకేలో విడిపోయిన అన్ని వర్గాలను సమైక్యపరచడమే తన ప్రధాన కర్తవ్యమని, ఆ దిశగానే తాను ముమ్మర ప్రయత్నాలు
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత(Jayalalithaa)కు అసలైన కుమార్తెను తానేనని, ఇందుకోసం అవసరమైతే డీఎన్ఏ పరీక్షకు
మణిపూర్లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై పార్లమెంట్లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మీద తాజాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. డీఎంకే నాయకురాలు కనిమొళి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. దేశంలో ఎక్కడైనా మహిళలపై..
కొడనాడు ఎస్టేట్(Kodanadu Estate)లో జరిగిన దోపిడీ, సెక్యూరిటీ గార్డు హత్య కేసు విచారణను ఊటీ జిల్లా కోర్టు మరోమారు వాయిదా
నాడు అమ్మ.. నేడు అయ్య.. ఇద్దరూ ఇద్దరే..! తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవం (TS New Secretariat) సందర్భంగా జరిగిన ఒకట్రెండు సన్నివేశాలతో ఇప్పుడు అందరూ ..
పార్టీ నియమావళి ప్రకారం దివంగత ముఖ్యమంత్రి జయలలిత(Jayalalitha) మాత్రమే శాశ్వత ప్రధాన