Home » Japan
ఈ ఏడాది నోబెల్ పురస్కారాలు ప్రకటించారు. వైద్య శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం దక్కింది. వీరిలో ఇద్దరు అమెరికన్లు, ఒక జపాన్ శాస్త్రవేత్త ఉన్నారు.
అత్యాధునిక సాంకేతికతకు, క్రమబద్ధమైన జీవనానికి జపాన్ ఓ ప్రతీక. జపనీయుల పని సంస్కృతి కూడా ఇతర దేశాల కంటే భిన్నంగా ఉంటుంది. జపాన్కు చెందిన ఓ వ్యక్తికి సంబంధించిన ఇన్స్పిరేషనల్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఇదో వింతైన ప్రేమ కథ. కుర్రాడి వయస్సు 33 ఏళ్లు. దేశం జపాన్. పేరు ఇసము టోమియోకా. ప్రియురాలి వయసు 54 ఏళ్లు. పేరు మిడోరి. ప్రియురాలిపై తనకున్న ప్రేమను వ్యక్తపర్చడానికి ఆమె తల్లిదండ్రులకు రూ. రెండున్నర కోట్ల విలువైన..
జపాన్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు కొందరు పాకిస్థాన్ పౌరులు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. పాకిస్థాన్ ఫుట్బాల్ జట్టు పేరుతో వచ్చిన 22 మంది పౌరులను జపాన్ అధికారులు వెనక్కి పంపించారు. పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రొఫెషనల్ ఫుట్బాల్ జట్టు పేరుతో 22 మంది జపాన్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు.
ఇటీవలి ఎన్నికల్లో జపాన్ అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ వరుస ఓటములు ఎదుర్కొన్న నేపథ్యంలో జపాన్ ప్రధాని తప్పుకున్నారు. బాధ్యతలను కొత్త తరానికి అప్పగించి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.
ఎల్డీపీలోని రైట్ వింగ్ ఫాక్షన్ల ఒత్తిడిని గత నెల రోజులుగా ఇషిబా తట్టుకుని నిలబడినప్పటికీ ఆయన నాయకత్వంపై పార్టీ అంతర్గత డివిజన్లలో అసంతృప్తులు తీవ్రమయ్యాయి. దీంతో ఆయన రాజీనామాకు సిద్ధమయ్యారు.
జపాన్లో తాజాగా వింత స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రొనాట్ అని చెప్పుకుని వృద్ధురాలిని నమ్మించిన ఓ నేరగాడు ఆమె కష్టార్జితాన్ని దోచుకున్నాడు. అంతరిక్షంలో చిక్కుకుపోయానని చెప్పి ఆమె నుంచి ఏకంగా రూ.6 లక్షలను రాబట్టుకున్నాడు.
జపాన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శనివారం బుల్లెట్ రైలులో ప్రయాణించారు. సెండాయ్ నగరానికి టోక్యో నుంచి జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో కలిసి బయలు వెళ్లారు.
ప్రస్తుతం ప్రధాని మోదీ జపాన్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భారత్లో బుల్లెట్ ప్రాజెక్టు అంశం కూడా చర్చకు రానుంది. మరి ఈ బుల్లెట్ రైలు ఫీచర్లు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
జపాన్-భారత్ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోదీ టోక్యోకు చేరుకున్నారు. రెండు రోజుల పాటు ఆయన జపాన్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఇరు దేశాల వార్షిక సమావేశంలో జపాన్ ప్రధానితో కలిసి పాల్గొంటారు. సెమీ కండక్టర్, బుల్లెట్ రైళ్ల తయారీ తదితర అంశాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదరనున్నాయి.