• Home » JanaSena Party

JanaSena Party

Pawan Kalyan: దేశ ఐక్యతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: పవన్ కల్యాణ్

Pawan Kalyan: దేశ ఐక్యతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: పవన్ కల్యాణ్

దేశ ఐక్యత, శాంతిసౌభాగ్యాల సాధనలో ప్రతి ఒక్కరం భాగస్వాములం కావాలని పవన్ కల్యాణ్ సూచించారు. నుదిటి సింధూరం చూసి కాల్చి చంపేసే ఉగ్ర మూకలను తుదముట్టించామని తెలిపారు.

Janasena :  మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ ప్రాంగణానికి తెలంగాణ మంత్రులు

Janasena : మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ ప్రాంగణానికి తెలంగాణ మంత్రులు

మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. తెలంగాణ మంత్రులు జనసేన ఆఫీస్ ప్రాంగణానికి విచ్చేశారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి తదితరులు

Pulivendula: పులివెందులలో ధర్మానికి, అధర్మానికి సమరం: మంత్రి సవిత

Pulivendula: పులివెందులలో ధర్మానికి, అధర్మానికి సమరం: మంత్రి సవిత

పులివెందులలో ఇప్పుడు ధర్మానికి, అధర్మానికి సమరం జరుగుతోందని కడప జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సవిత అన్నారు. రాష్ట్రమంతా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక వైపే చూస్తోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం హయాంలో పులివెందుల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని స్పష్టం చేశారు.

ఆ వ్యాఖ్యల వెనుక వ్యవస్థీకృత కుట్ర: పవన్‌

ఆ వ్యాఖ్యల వెనుక వ్యవస్థీకృత కుట్ర: పవన్‌

రాజధాని అమరావతిపై కుల ముద్రలు వేసి, మహిళలను అవమానిస్తారా..? ఇక్కడ వెలసిల్లిన బౌద్దాన్నీ అవహేళన చేస్తారా..?’ అని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు.

Minister Nadendla Manohar: రెండు రోజుల్లో 34 లక్షల కుటుంబాలకు రేషన్‌ పంపిణీ

Minister Nadendla Manohar: రెండు రోజుల్లో 34 లక్షల కుటుంబాలకు రేషన్‌ పంపిణీ

రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి బస్తాపై క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రెండు రోజుల్లోనే 34 లక్షల కుటుంబాలకు రేషన్ సరుకులు పంపిణీ చేయబడినట్టు వెల్లడించారు.

MLC Nagababu: ప్రమాదాల్లో కార్యకర్తల్ని కోల్పోవడం బాధాకరం

MLC Nagababu: ప్రమాదాల్లో కార్యకర్తల్ని కోల్పోవడం బాధాకరం

జనసేన కార్యకర్తలు అనుకోని ప్రమాదాల్లో మృతి చెందడాన్ని ఎమ్మెల్సీ నాగబాబు బాధాకరంగా పేర్కొన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రమాద బీమా చెక్కులు పంపిణీ చేయడం తృప్తినిచ్చిందన్నారు.

Minister Nadendla Manohar: అన్ని రేషన్‌ షాపుల్లో  సీసీ కెమెరాలు

Minister Nadendla Manohar: అన్ని రేషన్‌ షాపుల్లో సీసీ కెమెరాలు

రాష్ట్రంలోని అన్ని రేషన్‌ షాపుల్లో సీసీ కెమెరాలు, క్యూఆర్‌ కోడ్‌లతో సరుకుల పంపిణీలో పారదర్శకతను తీసుకురావాలని మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు. పోర్టబులిటీ ద్వారా ఎక్కడినుంచైనా రేషన్‌ సరుకులు పొందే సౌకర్యం కల్పించామన్నారు.

AP Deputy CM:జమిలితో దేశ ప్రగతి

AP Deputy CM:జమిలితో దేశ ప్రగతి

జమిలి ఎన్నికలు దేశ అభివృద్ధికి మద్దతుగా ఉంటాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఈ అంశంపై పునరాలోచించాల్సిన అవసరం ఉన్నట్లు సూచించారు.

Nadendla Manohar: రైస్‌ కార్డులకు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు

Nadendla Manohar: రైస్‌ కార్డులకు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు

రైస్ కార్డుల కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేయవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మ్యారేజ్ సర్టిఫికెట్‌లు అవసరం లేదని, దరఖాస్తుల పరిశీలన తర్వాత జూన్‌లో స్మార్ట్ కార్డులు అందజేస్తామన్నారు.

Deputy CM Pawan Kalyan: సనాతన ధర్మం మతోన్మాదం కాదు

Deputy CM Pawan Kalyan: సనాతన ధర్మం మతోన్మాదం కాదు

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంటర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా ప్రతి జిల్లాకో బయోడైవర్సిటీ పార్కు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. చెట్లతో పల్లెవనం చేసే అవసరాన్ని ఆయన గుర్తుచేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి