• Home » Jammu and Kashmir

Jammu and Kashmir

పహల్గామ్ ఉగ్రదాడికి ఏడాది.. భారత్‌కు అంతర్జాతీయ సమాజం బాసట

పహల్గామ్ ఉగ్రదాడికి ఏడాది.. భారత్‌కు అంతర్జాతీయ సమాజం బాసట

పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగి నేటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా భారత్‌లోని వివిధ దేశాల రాయబారులు, అంతర్జాతీయ ప్రతినిధులు దేశ ప్రజలకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. మృతులకు నివాళులర్పిస్తూ, ఉగ్రవాద నిర్మూలనకు ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు.

ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఉగ్రదాడి

ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఉగ్రదాడి

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగి సరిగ్గా రేపటికి ఏడాది అవుతుంది. మొత్తం 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటన దేశంలో తీవ్ర ఆగ్రవేశాలను రేకెత్తించిన విషయం తెలిసిందే..

జమ్మూకశ్మీర్‌లో ఘోర బస్సు ప్రమాదం 21 మంది మృతి

జమ్మూకశ్మీర్‌లో ఘోర బస్సు ప్రమాదం 21 మంది మృతి

జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌ జిల్లాలో సోమవారం ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో కిక్కిరిసిన ఓ ప్రైవేటు బస్సు కొండ పైనుంచి కిందకు పడిపోవడంతో...

శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్ అధికారుల అదుపులో అమెరికన్.. తనిఖీలో శాటిలైట్ ఫోన్

శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్ అధికారుల అదుపులో అమెరికన్.. తనిఖీలో శాటిలైట్ ఫోన్

శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు వ్యక్తులను భద్రతాధికారులు ఆదివారంనాడు అదుపులోనికి తీసుకున్నారు. సాధారణ తనిఖీల్లో వీరివద్ద శాటిలైట్ ఫోన్‌ ఉన్నట్టు వెల్లడైంది. పట్టుబడిన వారిలో ఒకరిని అమెరికాలోని మోంటానాకు చెందిన జెఫ్రీ స్కాట్‌గా గుర్తించారు.

ఇది కదా సక్సెస్ అంటే.. కళ్లు లేకపోయినా టెన్త్‌లో టాప్ ర్యాంక్..

ఇది కదా సక్సెస్ అంటే.. కళ్లు లేకపోయినా టెన్త్‌లో టాప్ ర్యాంక్..

కంటి చూపు సరిగా లేని ఓ బాలిక చదువులో అద్భుతాలు సృష్టిస్తోంది. ఎంతో మంది బాలబాలికలకు స్పూర్తిగా నిలుస్తోంది. టెన్త్ పరీక్షల్లో 95 శాతం మార్కులు సాధించి దేశ ప్రజల దృష్టిని తనవైపు తిప్పుకుంది.

శ్రీనగర్‌ మసీదులో భారీ అగ్నిప్రమాదం

శ్రీనగర్‌ మసీదులో భారీ అగ్నిప్రమాదం

శ్రీనగర్‌లోని హైదర్‌పొరా ప్రాంతంలో ఉన్న జామియా అరేబియా అష్రాఫుల్ ఉలూమ్‌/దారుల్ ఉలూమ్ సెమినరీలో శుక్రవారంనాడు భారీ అగ్నిప్రమాదం జరిగింది. బిల్డింగ్ మూడో అంతస్తులో ప్రమాదం చోటుచేసుకుని పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి.

7 దశాబ్దాల ఎదురుచూపుల ఫలితం! జమ్మూకశ్మీర్‌ క్రికెట్ జట్టుకు మోదీ అభినందనలు

7 దశాబ్దాల ఎదురుచూపుల ఫలితం! జమ్మూకశ్మీర్‌ క్రికెట్ జట్టుకు మోదీ అభినందనలు

తొలిసారిగా రంజీ ట్రోఫీ గెలిచిన జమ్మూకశ్మీర్ క్రికెట్ జట్టును ప్రధాని మోదీ అభినందించారు. ఈ విజయాల పరంపర ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.

జమ్మూకశ్మీర్ మంచు చరియల బీభత్సం.. ఆరుగురి మృతి

జమ్మూకశ్మీర్ మంచు చరియల బీభత్సం.. ఆరుగురి మృతి

జమ్మూకశ్మీర్, లడఖ్ ప్రాంతాలను కలిపే అత్యంత కీలకమైన శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై ప్రకృతి కన్నెర్ర చేసింది. హిమాలయ పర్వత శ్రేణుల్లోని అత్యంత ప్రమాదకరమైన జోజిలా పాస్ సమీపంలో మంచు చరియలు విరిగిపడటంతో పెను విషాదం నెలకొంది.

కశ్మీర్ వేర్పాటువాది అసియా అంద్రాబీకి జీవిత ఖైదు

కశ్మీర్ వేర్పాటువాది అసియా అంద్రాబీకి జీవిత ఖైదు

కశ్మీర్ వేర్పాటువాది, దుఖ్తరాన్-ఇ-మిల్లత్ చీఫ్ అసియా అంద్రాబీకి చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధించింది. శిక్షపై వాదనల అనంతరం అడిషనల్ సెషన్స్ జడ్జి చందర్ జిత్ సింగ్ బుధవారంనాడు తీర్పు వెలువరించారు.

ఫరూఖ్ అబ్దుల్లాపై హత్యాయత్నం.. కారణం ఏంటో చెప్పిన నిందితుడు..

ఫరూఖ్ అబ్దుల్లాపై హత్యాయత్నం.. కారణం ఏంటో చెప్పిన నిందితుడు..

ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాపై 63 ఏళ్ల కమల్ సింగ్ జమ్‌వాల్ తుపాకితో పాయింట్ బ్లాంక్‌ రేంజ్‌లో కాల్పులు జరపడానికి ప్రయత్నించాడు. సిబ్బంది అప్రమత్తం అవ్వటంతో పెను ప్రమాదం తప్పింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి