• Home » Jagan

Jagan

‘మావిగన్’ అంటే అర్థం ఇదేనా? జగన్: మంత్రి లోకేశ్

‘మావిగన్’ అంటే అర్థం ఇదేనా? జగన్: మంత్రి లోకేశ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన ‘మావిగన్’ రాజధాని ప్రతిపాద ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా మంత్రి లోకేశ్ మావిగన్ అర్థం ఇదేనా జగన్ అంటూ ట్వీట్ చేశారు. వివరాల్లోకి వెళితే..

మావిగన్‌పై అంత ప్రేముంటే.. సీఆర్డీఏను ఎందుకు రద్దు చేయాలనుకున్నారు జగన్: పట్టాభి ప్రశ్న

మావిగన్‌పై అంత ప్రేముంటే.. సీఆర్డీఏను ఎందుకు రద్దు చేయాలనుకున్నారు జగన్: పట్టాభి ప్రశ్న

మావిగన్ పేరు ప్రతిపాదనతో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కామెడీ పీస్‌గా మారిపోయారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి రామ్ వ్యంగంగా అన్నారు.

జగన్ వ్యాఖ్యలపై జర్నలిస్టు సంఘాల ఆగ్రహం..

జగన్ వ్యాఖ్యలపై జర్నలిస్టు సంఘాల ఆగ్రహం..

జాతీయ మీడియా సంస్థలపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ, మీడియా వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

అమరావతికి జై

అమరావతికి జై

జగన్‌ ఐదేళ్ల పాలనలో అంధకారంలో పడిన అమరావతి భవిష్యత్‌ ఇక దేదీప్యమానంగా ప్రకాశించేందుకు మార్గం సుగమమైంది. ఆంధ్రప్రదేశ్‌ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన రాష్ట్ర పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు .....

జగన్‌ రచ్చ ‘రాజ్యాంగం’!

జగన్‌ రచ్చ ‘రాజ్యాంగం’!

రాష్ట్రాలకు రాజధాని ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడుంది?’... ఇలాంటి ఒక సందేహాన్ని లేవనెత్తే వారు ఒకరొస్తారని రాజ్యాంగ నిర్మాతలు, నిపుణులు, మేధావులు ఊహించి ఉండరు...

చంద్రబాబు సుందర ముఖారవిందాన్ని చూసి ఎవరొస్తారు?

చంద్రబాబు సుందర ముఖారవిందాన్ని చూసి ఎవరొస్తారు?

ఆర్సెల్లార్‌ మిట్టల్‌ స్టీల్‌ ప్లాంట్‌ను తానే తెచ్చానని, దావో్‌సలో అవగాహనా ఒప్పందాలపై సంతకాలు కూడా చేశానని మాజీ సీఎం జగన్‌ అన్నారు.

కరెంటు వినియోగదారులకు షాకుల్లేవిక!

కరెంటు వినియోగదారులకు షాకుల్లేవిక!

జగన్‌ హయాంలో విద్యుత్‌ చార్జీల బాదుడే బాదుడు! ట్రూ అప్‌ పేరుతో షాకులే షాకులు! ఇప్పుడు ఆ రోజులు పోయాయి! 21 మాసాలుగా కూటమి ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలు పైసా పెంచలేదు.

వైసీపీ జోలికి వెళ్లాల్సిన అవసరం నాకు లేదు:  వైఎస్ షర్మిల

వైసీపీ జోలికి వెళ్లాల్సిన అవసరం నాకు లేదు: వైఎస్ షర్మిల

వైసీపీ జోలికి వెళ్లాల్సిన అవసరం తనకు లేదని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. అలాగే, తన లక్ష్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదని కూడా వెల్లడించారు.

జగన్‌.. నీ మనస్సాక్షిని అడుగు

జగన్‌.. నీ మనస్సాక్షిని అడుగు

జగన్‌.. నీ మనస్సాక్షిని అడుగు. సునీత బాధితురాలా..? కాదా..?’’ అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల.. వైసీపీ అధినేత, తన సోదరుడు జగన్‌ను ఉద్దేశించి నిలదీశారు.....

అబద్ధాలు ఎన్నిసార్లు చెప్పినా నిజం కావు: మంత్రి పయ్యావుల

అబద్ధాలు ఎన్నిసార్లు చెప్పినా నిజం కావు: మంత్రి పయ్యావుల

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి‌పై ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ మోహన్ రెడ్డి గతంలో చెప్పిన అబద్ధాన్ని మళ్లీ ప్రెస్‌మీట్‌లో చెప్పారని.. అబ్బద్ధాన్ని ఎన్నిసార్లు చెప్పినా అది నిజం కాదని విమర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి