Home » Israel
చర్చలకు ఇరాన్ సిద్ధంగా ఉన్నా బలవంతంగా యుద్ధాన్ని రుద్దారని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. దీని వెనుక జియోనిస్టు కుట్ర ఉందని చెప్పారు.
ఈ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ సహా మధ్యప్రాచ్య దేశాల నుంచి భారత్ అనేక ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది. దీంతో ఈ యుద్ధ ప్రభావం భారత్పై ఎక్కువగా ఉంటుందని నిపుణలు..
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరాన్పై ట్రంప్ తీసుకున్న సైనిక చర్యలపై అమెరికా కాంగ్రెస్ ఓటింగ్కు సిద్ధమైందని సమాచారం.
పశ్చిమాసియా ప్రాంతాల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. మంగళవారం ఆమె సురక్షితంగా భారత్ చేరుకున్నారు.
బతుకుదెరువు కోసం కదిరి ప్రాంతం నుంచి వందలాది మంది గల్ఫ్ దేశాలకు వలస కార్మికులుగా వెళ్లారు. ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాలకు వెళ్లిన కదిరి వాసుల కుటుంబికులు ఆందోళన చెందుతున్నారు.
ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. లెబనాన్ రాజధాని బీరుట్పై ఇజ్రాయెల్ దాడి చేసింది.
అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ గత శనివారంనాడు తొలిసారి టెహ్రాన్పై జరిపిన దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ భార్య మన్సూరే ఖోజాస్తే సోమవారంనాడు మరణించినట్టు ఆదేశ అధికారిక వార్తా సంస్థ తెలిపింది.
అమెరికా, ఇజ్రాయెల్ తాజాగా నాటాంజ్లోని ఇరాన్ ప్రధాన అణుక్షేత్రంపై దాడి చేసినట్టు ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీలో ఇరాన్ రాయబారి రెజా నజాఫి తెలిపారు. అయితే దీనిని ఐక్యరాజ్యసమితి అణు నిఘా సంస్థ ఖండించింది.
ఇరాన్పై సైనిక చర్య ముగింపు లేని యుద్ధం కాదని అమెరికా యుద్ధ శాఖ మంత్రి పీటర్ హెగ్సెత్ అన్నారు. ఇరాక్ యుద్ధంతో పోల్చకూడదని తేల్చి చెప్పారు.
లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తుంది. ఇవాళ జరిగిన దాడుల్లో హెజ్బొల్లాకు చెందిన కీలక నేత మహమ్మద్ రాడ్ మృతి చెందినట్లు సౌదీ వార్తా సంస్థ అల్ హదత్ పేర్కొంది.