Home » Israel
ఇరాన్ అగ్రనేతలు.. యుద్ధ విరమణ కోసం జరిపే శాంతి చర్చల ప్రతినిధులైన విదేశాంగ మంత్రి అరాగ్చీ, పార్లమెంట్ స్పీకర్ గాలిబాఫ్లపై ఇజ్రాయెల్ ప్లాన్ చేసిన 'హత్య కుట్ర'ను అమెరికా ముందే పసిగట్టి, ఇరాన్ను అప్రమత్తం చేయడం ద్వారా వారి ప్రాణాలను కాపాడినట్లు ఒక సంచలన నివేదిక వెలుగులోకి వచ్చింది.
ఇరాన్ అణు కార్యక్రమాలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ అణు దేశంగా మారడాన్ని తాము ఎంతమాత్రం సహించబోమని, అవసరమైతే ఆ దేశంపై మరోసారి సైనిక దాడి చేయడానికి కూడా వెనుకాడబోమన్నారు.
పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతల స్థాపన దిశగా ఒక చరిత్రాత్మక ముందడుగు పడింది. దశాబ్దాలుగా తీవ్ర ఉద్రిక్తతలు, ఘర్షణలతో అట్టుడుకుతున్న ఇజ్రాయెల్, లెబనాన్ దేశాల మధ్య అమెరికా మధ్యవర్తిత్వంతో ఒక కీలకమైన 'ప్రాథమిక ఒప్పందం' కుదిరింది.
స్విట్జర్లాండ్లో జరిగిన ఇరాన్-యూఎస్ శాంతి చర్చల్లో పాల్గొనేందుకు వెళ్లిన పాకిస్థాన్ సైన్యాధిపతి, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ను లక్ష్యంగా చేసుకుని, ఇజ్రాయెల్ గూఢచార సంస్థ 'మొసాద్' వ్యూహాత్మక దాడికి ప్రణాళిక రచించిందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
అమెరికా రాజకీయాల్లో ఒక అరుదైన, కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్పై సైనిక చర్యలు తీసుకునే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారాలను పరిమితం చేస్తూ యూఎస్ సెనేట్ ఒక చరిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించింది.
ఇజ్రాయెల్ తన ఆదేశాలను పాటిస్తుందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఘాటుగా స్పందించారు. తామిద్దరం ఒకరి ఆదేశాలను మరొకరు పాటించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
దక్షిణ లెబనాన్లోని ఓ పర్వతం కింద హెజ్బొల్లాకు చెందిన ఒక భారీ భూగర్భ డ్రోన్ కేంద్రాన్ని ఇజ్రాయెల్ దళాలు కనుగొన్నాయి. ఇందులో భారీ ఆయుధ సంపత్తి ఉంది. గతంలో కనుగొన్న ఇతర హెజ్బొల్లా సొరంగాల కంటే ఇది చాలా అత్యాధునికమైందని సమాచారం.
ఇరాన్ - అమెరికా దేశాల మధ్య కుదిరిన 14 అంశాల అవగాహనా ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేయడానికి రాబోయే 60 రోజుల్లో సాంకేతిక వివరాలను ఖరారు చేయాల్సి ఉంది. అందులో భాగంగా ఇవాళ స్విట్జర్లాండ్లో మొదటి విడత చర్చలు ప్రారంభమయ్యాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుండడం ఉద్రిక్తతలను రేకెత్తిస్తోంది. దీంతో కీలకమైన హోర్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేసినట్టు ఇరాన్ ప్రకటించింది.
ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన కొద్ది గంటల్లోనే దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడటం కలకలం రేపుతోంది. పశ్చిమాసియాలో శాంతి వాతావరణం నెలకొనాల్సిన నేపథ్యంలో తాజా ఘటనతో మరోసారి ఉద్రిక్తతలకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.