Home » Israel
ఢిల్లీ బాంబు పేలుడు ఘటన తర్వాత భద్రతా సమస్యల కారణంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ ఏడాదిలో ఆయన పర్యటన రద్దవడం ఇది మూడోసారి.
హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ చీఫ్ ఆఫ్ స్టాఫ్ను టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. లెబనాన్ రాజధాని బీరుట్లో ఆదివారం జరిగిన ఈ దాడిలో ఐదుగురు మరణించారు. 24 మందికి పైగా గాయపడ్డాడు.
గాజాలో మరణాలు, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా తెహ్రీక్-ఇ-లబైక్ పాకిస్థాన్ (TLP) కార్యకర్తలు చేస్తోన్న ఆందోళనలతో పాకిస్థాన్ రణరంగంగా మారింది. గతవారం మొదలైన ఈ ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో దాని ఫలితాలు ఒక్కొక్కటిగా కనిపిస్తున్నాయి. దీంతో దాదాపు రెండేళ్లుగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ సైనికులకు ఇవాళ విముక్తి లభించింది.
గాజాలో మహిళలు పిల్లల కడుపు నింపడానికి ఒళ్లు అమ్ముకోవాల్సిన దారుణమైన పరిస్థితులు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఓ నేషనల్ మీడియాకు స్థానిక మహిళలు తమ దయనీయ పరిస్థితుల అనుభవాలను వెల్లడించారు.
భీకరంగా సాగిన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం చరమాంకానికి చేరుకుంటోంది. ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల ఫార్ములాకు భారత్, చైనా, రష్యా సహా దాదాపు అన్ని దేశాలు మద్దతునిస్తున్నాయి. దీనిపై ఇజ్రాయెల్ ఇప్పటికే ఆమోదం తెలుపగా..
ఐసీసీ అరెస్టు వారెంట్ జారీ చేయండో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూూ ఐరోపా దేశాలకు దూరంగా మధ్యధరా సముద్రం మీదుగా ప్రయాణించి అమెరికాకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఆయన భిన్నమైన మార్గం ప్రయాణించినట్టు ఫ్లైట్ రాడార్ డాటా చెబుతోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఖతార్ రాజధాని దోహాలో జరిగిన దాడిపై రియాక్ట్ అయ్యారు. ఈ దాడితో తనకు సంబంధం లేదని, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఆదేశించినట్లు ట్రంప్ తెలిపారు. ఇంకా ఏం చెప్పారో ఇక్కడ చూద్దాం.
హమాస్కు చెందిన టాప్ మిలటరీ నేతలతో ఉబైదా సన్నిహితంగా ఉండేవాడు. రెండు దశాబ్దాలుగా గ్రూప్ సందేశాలను తరచు వీడియోల ద్వారా చేరవేసేవాడు.
ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో యెమెన్లోని హౌతీ నియంత్రిత సనా ప్రభుత్వ ప్రధాని అహ్మద్ అల్-రహవీ మరణించారు. ఇరాన్ మద్దతు గల హౌతీ తిరుగుబాటుదారులు ఈ ఘటనను ధ్రువీకరించారు.