Home » Ishan Kishan
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తొలి ఓటమిని చవిచూసింది. సొంత మైదానంలో సన్రైజర్స్ హైదరాబాద్ అద్భుతం చేసింది. అరంగేట్రంలోనే ప్రఫుల్ 4, సకిబ్ హుస్సేన్ 4 వికెట్లు తీసి సన్రైజర్స్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో కొత్త కుర్రాళ్ల ప్రదర్శనపై కెప్టెన్ ఇషాన్ కిషన్ ప్రశంసల వర్షం కురిపించాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ చేసిన పనికి గ్యాలరీలో ఉన్న అతడి గర్ల్ఫ్రెండ్ అదితి హుండియా ముఖం ఒక్కసారిగా మారిపోయింది.
ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్లో ఆర్సీబీ టాస్ గెలిచి.. ఎస్ఆర్హెచ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్కు బెంగళూరులోని చిన్నస్వామి స్డేడియం వేదిక కానుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ప్రారంభం మ్యాచ్లో భాగంగా ఇవాళ(శనివారం) చిన్నస్వామి స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్, డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ లేకుండానే ఈ కొత్త సీజన్ను ఎస్ఆర్హెచ్ ప్రారంభించనుంది.
ఐపీఎల్ 2026లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ శనివారం ఇంట్రాస్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్లు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ జట్టు సారథి ఇషాన్ కిషన్ను యువ ప్లేయర్ జీషన్ అన్సారీ ఔట్ చేశాడు. ఆ తర్వాత పెవిలియన్ వైపు చూపిస్తూ ‘నీవు ఔట్.. వెళ్లిపో’ అంటూ సీరియస్గా ప్రవర్తించాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రాక్టీస్ ప్రారంభించింది. ఈ క్రమంలో జరిగిన ఇంట్రా స్క్వాట్ మ్యాచ్లో అభిషేక్ శర్మ , ఇషాన్ కిషన్ విధ్వంసకరమైన ఇన్నింగ్స్లు ఆడి.. ప్రత్యర్థి జట్లకు గట్టి హెచ్చరిక పంపారు.
ఐపీఎల్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్కు కెప్టెన్ ఎవరనే విషయంపై అనిశ్చితి కొనసాగుతోంది. తాజాగా జట్టు పగ్గాలు స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్కు అప్పగించినట్లు తెలుస్తోంది.
టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్కు ముందు స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కజిన్ సిస్టర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ బాధను దిగమింగుకుని ఇషాన్.. ఫైనల్లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ విజయాన్ని తన సోదరికి అంకితం ఇస్తున్నట్లు చెప్పాడు.
ఉత్కంఠభరిత పోరులో ఇంగ్లండ్పై గెలిచే కివీస్తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది భారత్. ఈ క్రమంలో కొందరు ఆటగాళ్లు తొలిసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ఆడబోతున్నారు. ఆ క్రికెటర్లు ఎవరంటే.?
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా గురువారం భారత్, ఇంగ్లండ్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక సూచనలు చేశాడు. ఇషాన్ కిషన్తో ఇన్నింగ్స్ ఓపెన్ చేయించాలని తెలిపాడు.