• Home » IRCTC

IRCTC

IRCTC Tour: ఐఆర్‌‌సీటీసీ స్పెషల్ ఆఫర్.. ఒకే టూర్లో సింగపూర్, మలేషియా చూసే ఛాన్స్!

IRCTC Tour: ఐఆర్‌‌సీటీసీ స్పెషల్ ఆఫర్.. ఒకే టూర్లో సింగపూర్, మలేషియా చూసే ఛాన్స్!

విదేశాల్లో విహరించాలనే ఆలోచన చాలామందికి ఉంటుంది.కానీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయని భావించి ఆ కోరికను పక్కనపెట్టేస్తారు. అలాంటి వారి కోసం ఇప్పుడు IRCTC (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) అద్భుతమైన ప్యాకేజీ తీసుకొచ్చింది. ఒకే ప్యాకేజీలో మలేసియా, సింగపూర్ దేశాలను కవర్ చేస్తూ.. అతితక్కువ ధరకే విదేశీ పర్యటన చేసే అవకాశం కల్పిస్తోంది.

IRCTC Tour: రూ.12 వేలకే 6 రోజుల IRCTC టూర్.. ఫ్యామిలీ వెకేషన్‪‌కి బెస్ట్ ఆప్షన్..!

IRCTC Tour: రూ.12 వేలకే 6 రోజుల IRCTC టూర్.. ఫ్యామిలీ వెకేషన్‪‌కి బెస్ట్ ఆప్షన్..!

కర్ణాటకలోని ప్రకృతి సోయగాలను ఒకే టూర్‌లో సందర్శించే అవకాశం కల్పిస్తోంది ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్ (IRCTC). కాఫీ విత్ కర్ణాటక టూర్ పేరిట తీసుకొచ్చిన ప్యాకేజీ కింద కేవలం రూ.12 వేలకే కూర్గ్, మైసూర్ సహా పలు పలు ప్రదేశాలను చుట్టేయొచ్చు.

Railway tickets on EMI: ఈఎంఐలో రైలు టికెట్లు.. ఐఆర్‌సీటీసీ సూపర్ ఆఫర్..

Railway tickets on EMI: ఈఎంఐలో రైలు టికెట్లు.. ఐఆర్‌సీటీసీ సూపర్ ఆఫర్..

ఈ మధ్య ఐఆర్‌సీటీసీ ఆధ్యాత్మిక, పర్యాటక టూర్ల కోసం వివిధ ప్యాకేజీలను ప్రవేశపెడుతోంది. మీకు వెళ్లాలని మనసులో ఉన్నప్పటికీ అంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయలేమని వెనకేస్తున్నట్లయితే.. ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే, ఇ-కామర్స్ సైట్లలో లాగే రైలు టికెట్లనూ ఈఎంఐలో కొనుక్కోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

IRCTC Ramayana Yatra: 17 రోజుల్లో 30 రామ క్షేత్రాలు.. IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీ..

IRCTC Ramayana Yatra: 17 రోజుల్లో 30 రామ క్షేత్రాలు.. IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీ..

శ్రీరాముని జీవితానికి సంబంధించిన కీలక ప్రదేశాలను ఒకే టూర్ ద్వారా సందర్శించే అవకాశం కల్పిస్తోంది ఐఆర్‌సీటీసీ. ఇకపై భక్తులు రామాయణ యాత్ర ప్యాకేజీ ద్వారా కేవలం 17 రోజుల్లో 30 రామక్షేత్రాలను దర్శించుకోవచ్చు.

IRCTC Devotional Tour Package: గంగాసాగర్ టూ కాశీ.. ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ..

IRCTC Devotional Tour Package: గంగాసాగర్ టూ కాశీ.. ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ..

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక కొత్త టూర్ ప్యాకేజీను ప్రారంభించింది. ఈ ప్యాకేజీలో గంగాసాగర్, జగన్నాథ్, కాశీ, బైద్యనాథ్ ఆలయం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు.

IRCTC South India tour: సౌతిండియా చుట్టేందుకు గొప్ప ఛాన్స్.. IRCTC 13 రోజుల ఆధ్యాత్మిక యాత్ర..

IRCTC South India tour: సౌతిండియా చుట్టేందుకు గొప్ప ఛాన్స్.. IRCTC 13 రోజుల ఆధ్యాత్మిక యాత్ర..

దక్షిణ భారతంలోని ఆధ్యాత్మిక క్షేత్రాలను ఒకే ట్రిప్ ద్వారా చుట్టేసేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మరో సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. జులై 28 నుంచి ప్రారంభం కానున్న ఈ 13 రోజుల యాత్రకు IRCTC టూరిజం అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

IRCTC Tour Packages: దేశవ్యాప్తంగా IRCTC వీక్లీ టూర్ ప్యాకేజెస్.. టికెట్ గ్యారెంటీ..

IRCTC Tour Packages: దేశవ్యాప్తంగా IRCTC వీక్లీ టూర్ ప్యాకేజెస్.. టికెట్ గ్యారెంటీ..

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఇప్పుడు కొత్తగా ప్రయాణికుల కోసం వీక్లీ టూరిజం ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. అదీ టికెట్ గ్యారెంటీ హామీతో. టూర్ ప్యాకేజీని బట్టి యాత్రికులు దేశవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను దర్శించుకోవచ్చు.

IRCTC Ramayana Yatra:IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ... 17 రోజుల్లోనే 30 రామక్షేత్రాలు చూసే ఛాన్స్..

IRCTC Ramayana Yatra:IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ... 17 రోజుల్లోనే 30 రామక్షేత్రాలు చూసే ఛాన్స్..

IRCTC Ramayana Yatra Package: దేశవ్యాప్తంగా పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఎప్పటికప్పుడు సరికొత్త టూర్ ప్యాకేజీలను తీసుకొస్తుంటుంది. ఈ క్రమంలోనే మరోసారి రామాయణ యాత్ర స్పెషల్ టూర్ ప్యాకేజీ ప్రారంభించనుంది. ఈ నెల జులై 25 నుంచి మొదలుకానున్న ఈ ఆధ్యాత్మిక యాత్రలో పర్యాటకులు 17 రోజుల్లోనే 30 ప్రముఖ రామక్షేత్రాలను దర్శించుకోవచ్చు.

Indian Railways: రైల్వే ప్రయాణీకులకు కొత్త మార్గదర్శకాలు జారీ.. ఇవి మీకు తెలుసా..

Indian Railways: రైల్వే ప్రయాణీకులకు కొత్త మార్గదర్శకాలు జారీ.. ఇవి మీకు తెలుసా..

భారతీయ రైల్వే (Indian Railways) ప్రయాణికుల సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్ల రిజర్వేషన్ ప్రక్రియలో పారదర్శకతను తీసుకురావడంతోపాటు, ప్రయాణికులకు ముందుగానే తమ స్థితి తెలుసుకునే అవకాశాన్ని కల్పించేలా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.

Rail Fares Hike: రైలు ప్రయాణీకులకు షాక్.. జూలై 1 నుంచి పెరగనున్న టికెట్ ఛార్జీలు..! ఎంతంటే..?

Rail Fares Hike: రైలు ప్రయాణీకులకు షాక్.. జూలై 1 నుంచి పెరగనున్న టికెట్ ఛార్జీలు..! ఎంతంటే..?

Railways Fares Hike July1 2025: ప్రయాణీకులకు రైల్వేశాఖ షాకిచ్చింది. అనేక సంవత్సరాల తర్వాత టికెట్ ఛార్జీలను పెంచనుంది. అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడకపోయినప్పటికీ.. జూలై 1 నుంచి టికెట్ ఛార్జీలు స్వల్పంగా పెరగనున్నట్లు తెలుస్తోంది. రైల్వే ఉన్నతాధికారి తెలిపిన వివరాల ప్రకారం, తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం ఆధార్ తప్పనిసరి చేసినట్లు సమాచారం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి