Home » IRCTC
రైలు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. ‘ఎక్స్ప్రెస్ స్పెషల్స్’గా పేరు మార్చిన ప్యాసింజర్ రైళ్లలో సెకండ్ క్లాస్ ఆర్డినరీ చార్జీలను మంగళవారం నుంచి పునరుద్ధరించింది.
దేశంలో రెండో అతిపెద్ద ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ ( Swiggy).. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో రైలు ప్రయాణీకులకూ ఆర్డర్ చేసిన భోజనాన్ని అందించడానికి ఐఆర్సీటీసీతో ఒప్పందం కుదుర్చుకుంది.
Viral Video: భూతల స్వర్గం హిమగిరులు అనే విషయం తెలిసిందే. అందుకే.. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు హిమాలయలను సందర్శిస్తుంటారు. అసలే చలికాలం.. మంచు వర్షం దట్టంగా కురుస్తోంది. తాజాగా హిమాలయ శిఖరాల్లో మంచు వర్షంలో తడిసి ముద్దై హోయలు పోతున్న రైలు వీడియోను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ షేర్ చేశారు.
IRCTC Bumper Offer: భారత పర్యాటకుల కోసం ఐఆర్సీటీసీ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. దేశంలో, విదేశాల్లో పర్యటించాలనుకునే పర్యాటకుల కోసం అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీల ద్వారా పర్యాటకులు చౌకగా, కంఫర్టబుల్గా ప్రయాణించేందుకు వెసులుబాటు ఉంటుంది. ఐఆర్సీటీసీ ఆధ్యాత్మిక పర్యటనలతో పాటు.. ఎంటర్టైన్మెంట్ టూర్స్ ప్యాకేజీలను కూడా ప్రకటిస్తుంటుంది.
అయోధ్య రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ ఘడియల కోసం యావత్ దేశం భక్తితో ఎదురు చూస్తోంది. ఈ మేరకు రామ్ మందిర్
రోజుకు లక్షలాది ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేర్చుతున్న రైల్వేలు కొన్ని కొన్ని సార్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.
మీ కుటుంబ సభ్యులు గానీ, బంధువుల పేర్లు గానీ ఎవరివైనా టికెట్లో తప్పుగా నమోదు అయ్యాయా? ఒకవేళ తప్పుగా బుక్ చేసుకుంటే ఏం చేయాలి? టికెట్లో పేరును ఎలా మార్చుకోవాలి? IRCTC టికెట్లో నేమ్ ఛేంజ్ ఎలా చేసుకోవాలని అని మదనపడుతున్నారా? మరేం పర్వాలేదు. పేరు తప్పు పడినా మార్చుకునే వెసులుబాటు ఉంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
జమ్మూ కశ్మీర్ నుంచి విజ్ఞానయాత్రకు వచ్చిన 500 మంది కాలేజీ విద్యార్థినులకు ముంబైలోని ఓ హోటల్లో భయంకరమైన అనుభవం ఎదురయింది. హోటల్లో తమకు కేటాయించిన గదులన్నీ అపరిశుభ్రంగా ఉండటమే కాకుండా.. బెడ్ షీడ్స్ కూడా దుర్వాసన రాసాగాయి. అనుమానంతో ఆ హోటల్ పేరును గూగుల్లో సెర్చ్ చేస్తే..
సాంకేతిక లోపం కారణంగా రైల్వే టికెట్లను బుక్ చేసుకునే ఐఆర్సీటీసీ(IRCTC) వెబ్సైట్ సర్వర్ డౌన్ అయింది. వెబ్సైట్ అసలు ఓపెన్ కావడం లేదు. దీంతో ఇ- టికెట్ బుకింగ్ కాకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ప్రయాణికులు రైల్వేశాఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునేవారికోసం ఐఆర్సీటీసీ(IRCTC) హెచ్చరికలు జారీ చేసింది. టికెట్ల బుకింగ్ లో చాలామంది తెలియకుండానే చేస్తున్న పొరపాటును, దానివల్ల కలిగే నష్టాన్ని చెబుతూ ప్రకటన విడుదల చేసింది.