Home » Iran War
ఇరాన్తో కొనసాగుతున్న చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రతినిధులు ఇప్పుడు చాలా సీరియస్గా చర్చల్లో పాల్గొంటున్నారని తెలిపారు.
పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరాయి. ఇరాన్ సైనిక లక్ష్యాలే ధ్యేయంగా అమెరికా దళాలు వరుసగా 13వ రోజు కూడా వైమానిక దాడులను కొనసాగిస్తున్నాయి.
పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించిన కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
ఎర్రసముద్రంలో ప్రయాణిస్తున్న సౌదీ అరేబియాకు చెందిన రెండు భారీ చమురు ట్యాంకర్లపై తాము క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడినట్లు యెమెన్కు చెందిన ఇరాన్ మద్దతుదారైన హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు.
హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ జరిపే ప్రతీ దాడికి ప్రతిస్పందనగా ఆ దేశపు వంతెనలు, ఒక్కో విద్యుత్ ప్లాంట్ను ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు బెదిరించిన నేపథ్యంలో ఇరాన్ అంతే ఘాటుగా స్పందించింది. తాజాగా ట్రంప్కు గట్టి కౌంటర్ ఇచ్చింది.
పిక్యాక్స్ అణు కేంద్రంపై దాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరాన్ను హెచ్చరించారు. దీంతో, ఈ కేంద్రంపై దాడి సాధ్యమేనా? అనే సందేహాలు అంతర్జాతీయ మీడియాలో వెలువడ్డాయి.
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా దేశీయ సూచీలు భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర ఏకంగా 4 శాతం పెరిగి 94.72 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఫిబ్రవరి చివర్లో మొదలైన ఇరాన్ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దాదాపు నాలుగు నెలల నుంచి కొనసాగుతున్న ఈ యుద్ధం అమెరికాపై తీవ్ర ఆర్థిక ప్రభావం చూపుతోంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇరాన్పై అమెరికా సైన్యం వరుసగా 11వ రాత్రి కూడా వైమానిక దాడులు నిర్వహించింది. హోర్ముజ్ జలసంధిపై ఆధిపత్య పోరాటం కోసం ఇరు దేశాలు దాడులకు దిగుతున్నాయి.
పశ్చిమాసియాలో రోజురోజుకూ ఉద్రిక్త పరిస్థితులు తీవ్రమవుతున్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ పౌరులకు 'వరల్డ్వైడ్ కాషన్' పేరుతో భద్రతా హెచ్చరిక జారీ చేసింది.