Home » International News
దక్షిణ థాయిలాండ్లోని ఓ పాఠశాలలో ముష్కరుడు రెచ్చిపోయాడు. విచక్షణారహితంగా కాల్పులు జరిపి పదుల కొద్దీ ప్రాణాలు తీశాడు.
బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికల వేళ మరో హిందువును దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. మైమెన్ సింగ్ జిల్లాలో సుషేన్ చంద్ర సర్కార్ అనే బియ్యం వ్యాపారి ఈనెల 9వ తేదీ రాత్రి దారుణ హత్యకు గురయ్యారు.
గతంలో సాంకేతిక లోపం వల్ల నిలిచిపోయిన కాషివాజాకి-కరీవా ప్లాంట్ను జపాన్ సోమవారం పున:ప్రారంభించింది. కాషివాజాకి-కరీవా ప్లాంట్ ప్రపంచంలోనే అతి పెద్ద అణు విద్యుత్ కేంద్రం. 2011లో జపాన్లో సంభవించిన భారీ భూకంపం, సునామీ కారణంగా పుకుషిమా ప్లాంట్లో ప్రమాదం జరిగింది.
యురేనియం శుద్ధిపై తాము వెనక్కి తగ్గేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది. తమను ఎవరూ భయపెట్టలేరని అమెరికాకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాతో అణు చర్చలు జరుగుతున్న వేళ ఇరాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇస్లామాబాద్లో ఆత్మాహుతి దాడి నెపాన్ని భారత్పై నెట్టేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తూనే ఉంది. ఇస్లామాబాద్లోని షియా ముస్లింలకు చెందిన ఖదీజతుల్ కుబ్రా మసీదు, ఇమాంబర్గా (అషూర్ఖానా)లో గుర్తు తెలియని ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చేసుకోవటంతో 69 మంది మరణించారు.
బంగ్లాదేశ్లో మైనార్టీ వర్గం హిందువులు ఎదుర్కొంటున్న దారుణమైన పరిస్థితులకు సంబంధించి మరో ఉదాహరణ వెలుగులోకి వచ్చింది. అవామీ లీగ్కు చెందిన మాజీ నాయకుడు కస్టడీలో ప్రాణాలు విడిచారు.
భారత్, అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందపై భారత ప్రధాని మోదీ స్పందించారు. ఇది గొప్ప వార్త అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకుధన్యవాదాలు తెలిపారు మోదీ.
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో భారీ పేలుడు సంభవించింది. షెహజాద్ టౌన్ ఏరియా టేర్లాయీ ఇమామ్ బారగాహ్ వద్ద జరిగిన ఈ పేలుడులో 69మంది మరణించగా, 169 మందికి పైగా గాయపడినట్టు తెలుస్తోంది.
ప్రపంచంలో ఏ దేశం నుంచైనా చమురును కొనే స్వేచ్ఛ భారత్కు ఉందని, విభిన్న ముడి చమురు సరఫరాదారులను ఆశ్రయించడం భారత్కు కొత్త కాదని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వ్యాఖ్యానించారు.
అమెరికా నుంచి దిగుమతి చేసుకునే దాదాపు అన్ని ఉత్పత్తులపైనా భారత్ సుంకాలను సున్నాకు తగ్గిస్తుందని అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్హౌజ్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు.