• Home » International News

International News

ఇరాన్‌లో 3,500 మంది.. ఇజ్రాయెల్‌లో 19 మంది.. పశ్చిమాసియాలో భారీ ప్రాణ నష్టం..

ఇరాన్‌లో 3,500 మంది.. ఇజ్రాయెల్‌లో 19 మంది.. పశ్చిమాసియాలో భారీ ప్రాణ నష్టం..

అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై దాడి చేయడంతో ప్రారంభమైన యుద్ధం ఆరో వారానికి చేరుకుంది. ఈ యుద్ధ ప్రభావం ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్‌తో పాటు గల్ఫ్ దేశాలకు, ఆ దేశాల్లోని అమెరికా స్థావరాలకు తీవ్ర నష్టం కలిగించింది.

48 గంటల కాల్పుల విరమణ.. అమెరికా ప్రతిపాదనను తిరస్కరించిన ఇరాన్..

48 గంటల కాల్పుల విరమణ.. అమెరికా ప్రతిపాదనను తిరస్కరించిన ఇరాన్..

ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో 48 గంటల కాల్పుల విరమణ కోసం అమెరికా చేసిన ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించిందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో టెహ్రాన్ వైఖరి మరింత కఠినంగా మారుతోందనడానికి ఈ తిరస్కరణ ఓ నిదర్శనంగా కనబడుతోంది.

స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గర అమెరికా ఫైటర్‌ జెట్‌ను కూల్చేసిన ఇరాన్

స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గర అమెరికా ఫైటర్‌ జెట్‌ను కూల్చేసిన ఇరాన్

అమెరికాకు చెందిన అమెరికన్ ఏ-10 యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చేసింది. శుక్రవారం స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గర అమెరికన్ ఏ-10 యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చేసిందని తస్‌నిమ్ న్యూస్ ఎజెన్సీ తెలిపింది.

యుద్ధం.. ఉధృతం

యుద్ధం.. ఉధృతం

పశ్చిమాసియాలో యుద్ధం మరింత ఉధృతం అవుతోంది. పౌర మౌలిక సదుపాయాలపైనా దాడులు జరుగుతున్నాయి. ఇరాన్‌లో వంతెనను అమెరికా పేల్చివేస్తే.. గల్ఫ్‌ దేశాల్లోని చమురు, విద్యుత్‌ ప్లాంట్లు, డీసాలినేషన్‌ ......

ఎవరి కోసం ఈ యుద్ధం?

ఎవరి కోసం ఈ యుద్ధం?

ఇరాన్‌ మీద ఏకపక్ష దాడుల్ని ప్రారంభించి ఆ దేశ సుప్రీం లీడర్‌ అలీ ఖమేనీ తదితరుల్ని బలిగొన్న తర్వాత.. ట్రంప్‌ గత నెల తొలివారంలో ఇరానీయుల్ని ఉద్దేశించి ఓ పిలుపునిచ్చారు. ‘కొన్ని తరాలకుగానీ రాని అవకాశం మీకు కల్పిం చాం..

ఎవరెస్ట్‌పై భారీ స్కామ్.. బేకింగ్ సోడాతో డ్రామా..

ఎవరెస్ట్‌పై భారీ స్కామ్.. బేకింగ్ సోడాతో డ్రామా..

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం అయిన మౌంట్ ఎవరెస్ట్‌పై జరుగుతున్నభారీ మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. నేపాల్‌కు చెందిన కొందరు గైడ్‌లు శిఖరంపైకి వెళ్లే వారిని మోసగించి కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ స్కాం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.

ఇరాన్ పునర్నిర్మాణానికి కదలి రండి: మొజ్తాబా ఖమేనీ పిలుపు

ఇరాన్ పునర్నిర్మాణానికి కదలి రండి: మొజ్తాబా ఖమేనీ పిలుపు

అమెరికా-ఇజ్రాయెల్ దాడుల కారణంగా దెబ్బతిన మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడానికి ముందుకు రావాలని ఇరాన్ ప్రజలకు ఆ దేశ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ పిలుపునిచ్చారు.

అమెజాన్‌పై దాడి

అమెజాన్‌పై దాడి

అన్నట్టుగానే అమెరికా టెక్‌ కంపెనీలు, అమెరికన్‌ కంపెనీల భాగస్వామ్యమున్న గల్ఫ్‌ సంస్థలపై ఇరాన్‌ దాడులకు దిగింది. బుధవారం బహ్రెయిన్‌లోని అమెజాన్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ డేటా సెంటర్‌పైకి క్షిపణులు....

జాబిల్లి చెంతకు నాసా ఆర్టెమిస్-2.. వ్యోమగాములతో వెళ్లనున్న చిన్నారి బొమ్మ

జాబిల్లి చెంతకు నాసా ఆర్టెమిస్-2.. వ్యోమగాములతో వెళ్లనున్న చిన్నారి బొమ్మ

జాబిల్లిపై పరిశోధనల్లో మరో అద్భుత ఘట్టానికి తెరలేపనుంది అమెరికా అంతరిక్ష సంస్థ నాసా. చందమామపై పరిశోధన కోసం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఆర్టెమిస్-2’ మిషన్ ప్రయోగం కీలకదశకు చేరుకుంది.

నాటో నుంచి తప్పుకునే అంశాన్ని పరిశీలిస్తున్నాం: ట్రంప్‌

నాటో నుంచి తప్పుకునే అంశాన్ని పరిశీలిస్తున్నాం: ట్రంప్‌

నాటో నుంచి తప్పుకునే అంశాన్ని తమ దేశం పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌పై యుద్ధంలో నాటో దేశాలు తమకు సహకరించడం లేదని ట్రంప్ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి