Home » International News
లో నివసిస్తున్న ఇరాన్ కీలక నేతల బంధువులపై అమెరికా దృష్టిపెట్టింది. వారి చట్టబద్ధ హక్కులను రద్దు చేసి అరెస్టులు చేస్తోంది...
పొరుగు దేశం పాకిస్థాన్లో గురువారం భారీగా పెంచిన పెట్రో ధరలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ దేశప్రభుత్వం ఉపశమన చర్యలు చేపట్టింది...
ఇరాన్తో యుద్ధాన్ని వాడుకుని సొమ్ము చేసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమారులు తమ వ్యాపార వ్యూహాలు అమలు చేస్తున్నారు....
వెంటనే ఒప్పందానికి రావాలని లేదా హోర్ముజ్ జలసంధిని తెరవాలని.. లేకుంటే ఇరాన్కు నరకం చూపిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. సమయం దగ్గరపడుతోందని...
అమెరికాకు చెందిన ఎమ్క్యూ-1 డ్రోన్ను ఇరాన్ కూల్చేసింది. ఇస్ఫహాన్ ప్రావిన్స్లో ఎమ్క్యూ-1 డ్రోన్ను అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ సాయంతో ఐఆర్జీసీ కూల్చేసిందని ఇరాన్కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
ఇరాన్ అనుమతించిన మార్గంలో వెళ్లటం ద్వారా ఇబ్బందులు తప్పవని ఇండియాతో పాటు పలు దేశాలు భావించాయి. ఈ నేపథ్యంలోనే కొత్త మార్గం ద్వారా నౌకలను రవాణా చేస్తున్నాయి. ఒమనీ టెర్రిటోరియల్ వాటర్స్ ద్వారా నౌకలను తమ దేశాలకు తీసుకెళుతున్నాయి.
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై దాడి చేయడంతో ప్రారంభమైన యుద్ధం ఆరో వారానికి చేరుకుంది. ఈ యుద్ధ ప్రభావం ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్తో పాటు గల్ఫ్ దేశాలకు, ఆ దేశాల్లోని అమెరికా స్థావరాలకు తీవ్ర నష్టం కలిగించింది.
ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో 48 గంటల కాల్పుల విరమణ కోసం అమెరికా చేసిన ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించిందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో టెహ్రాన్ వైఖరి మరింత కఠినంగా మారుతోందనడానికి ఈ తిరస్కరణ ఓ నిదర్శనంగా కనబడుతోంది.
అమెరికాకు చెందిన అమెరికన్ ఏ-10 యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చేసింది. శుక్రవారం స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గర అమెరికన్ ఏ-10 యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చేసిందని తస్నిమ్ న్యూస్ ఎజెన్సీ తెలిపింది.
పశ్చిమాసియాలో యుద్ధం మరింత ఉధృతం అవుతోంది. పౌర మౌలిక సదుపాయాలపైనా దాడులు జరుగుతున్నాయి. ఇరాన్లో వంతెనను అమెరికా పేల్చివేస్తే.. గల్ఫ్ దేశాల్లోని చమురు, విద్యుత్ ప్లాంట్లు, డీసాలినేషన్ ......