Home » International News
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ముగిశాయి. అయితే.. ఇప్పుడు చర్చంతా అందులో పాల్గొన్న ఓ వ్యక్తి గురించే నడుస్తోంది. ముఖానికి మాస్క్ ధరించి అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నదెవరనే విషయం సర్వత్రా ప్రశ్నార్థకమవుతోంది.
హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకపై ఇరాన్ దాడికి పాల్పడటంతో ఓ భారతీయుడు గల్లంతయ్యారు. ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది.
అమెరికా రాజకీయాల్లో కీలక నేతగా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు అత్యంత సన్నిహిత మిత్రుడిగా గుర్తింపు పొందిన రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్ కన్నుమూశారు.
ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయాలు, వాణిజ్య అనిశ్చితి, సరఫరా గొలుసు సమస్యలు కొనసాగుతున్నాయి. అనేక దేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. అయితే యూరప్లో కీలక ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీ మాత్రం ఇంతటి సంక్షోభ సమయంలోనూ ఆశ్చర్యకర ఫలితాలు సాధించింది.
ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిలో ఇటీవల జరిగిన వాణిజ్య నౌకలపై దాడుల వ్యవహారంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..
ప్రేమను మాటల్లో కాకుండా ముద్దులతో ప్రపంచానికి చాటిందో జంట. కేవలం 30 సెకన్లలో ఏకంగా 195 ముద్దులు పంచుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. ప్రేమకు గుర్తుగా చేసిన ఈ వినూత్న ప్రయత్నం ప్రపంచ వ్యాప్తంగా పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది.
వియత్నాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఫు క్వాక్ ద్వీపం సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పలువురు భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఓ బోటు సముద్రంలో బోల్తాపడింది.
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీ.. ఆక్లాండ్లో నిర్వహించిన ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రసంగించారు. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇరాన్ రాజధాని టెహ్రాన్ తూర్పు ప్రాంతంలో శనివారం భారీ పేలుడు శబ్దం వినిపించడంతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పాక్దష్త్, ఖియామ్దష్త్ ప్రాంతాల ప్రజలు ఈ పేలుడు శబ్దాలను విని దాడులు జరుగుతున్నట్టు భయపడ్డారు.