Home » International News
అమెరికా టెన్నిస్సీలోని ఆయుధ తయారీ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించి 19 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. ....
రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ‘ప్రపంచ శాంతి దూత’గా అవతారమెత్తిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు....
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..
ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి 2025 'మరియా కొరినా మచాడో'ను వరించింది. వెనెజువెలాకు చెందిన మరియా కొరినా ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు గానూ ఈ పురస్కారం లభించింది. నోబెల్ శాంతి బహుమతి పొందిన ఆమెకు ఎంత నగదు వస్తుంది, ఇతర ప్రత్యేక సదుపాయాలు ఏమి ఉంటాయనే విషయాలను తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.
గాజాలో రెండేళ్లుగా కొనసాగుతున్న మారణహోమానికి తెరపడేందుకు రంగం సిద్ధమైంది. నోబెల్ శాంతి బహుమతిపై ఆశతో గాజాలో శాంతి నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో చేసిన ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చాయి....
ఇజ్రాయెల్, హమాస్ మధ్య రాజీ కుదర్చి గాజా శాంతి ఒప్పందానికి నడుం బిగించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. గాజా శాంతి ప్రణాళిక మొదటి దశను స్వాగతించారు. గాజా ప్రాంతంలో శాశ్వత శాంతి వైపు ఇది తొలి అడుగు అని మోదీ అభివర్ణించారు.
ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా మంగళవారం రాత్రి మిలటరీ ఆపరేషన్ చేపట్టారు. దాడికి సంబంధించి పాక్ ప్రభుత్వం ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈ దాడికే తమదే బాధ్యతని టీటీపీ ప్రకటించిన కథనాలు వెలువడుతున్నాయి.
ఎన్నో ఏళ్లుగా ఉక్రెయిన్-రష్యా యుద్ధం తీవ్రంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో ఇప్పటికే ఎంతో మంది సైనికులు చనిపోయారు. రష్యాకు మద్దతుగా ఈ యుద్ధంలో పోరాడుతున్న ఓ భారతీయ యువకుడిని ఉక్రెయిన్ దళాలు తాజాగా పట్టుకున్నాయి.
ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఇల్లు ఏది? అంటే మొట్టమొదటగా గుర్తుకువచ్చేది ముఖేష్ అంబానీ నివాసం. ఆసియాలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ ఇల్లు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటి. రూ.15,000 కోట్ల విలువ కలిగిన ఈ ఇంటిపేరు..
ప్రస్తుతం ఘటనా స్థలిలో సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పెద్దఎత్తు పారామిలటరీ బలగాలు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. పేలుడుకు కారణాలపై ఘటనా స్థలిలో సాక్ష్యాలను అధికారులు సేకరిస్తున్నారు. రైల్వే ట్రాక్ బాగా దెబ్బతిన్నట్టు ప్రాథమిక సమాచారం.