• Home » Indian Railways

Indian Railways

Indian Railway: జనరల్ టికెట్ ప్రయాణీకులతో రిజర్వేషన్ బోగి నిండిపోయిందా.. ఇలా చేస్తే క్షణాల్లో మీ సమస్యకు పరిష్కారం గ్యారంటీ

Indian Railway: జనరల్ టికెట్ ప్రయాణీకులతో రిజర్వేషన్ బోగి నిండిపోయిందా.. ఇలా చేస్తే క్షణాల్లో మీ సమస్యకు పరిష్కారం గ్యారంటీ

రైలు ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా.. రిజర్వేషన్ చేయించుకున్నా.. మీ బెర్తు లేదా సీట్లో ఇతరులు కూర్చున్నారా.. మీకు తోటి ప్రయాణీకులు విసుగు పుట్టిస్తున్నారా.. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారా.. సమస్య ఏదైనా క్షణాల్లో పరిష్కారం ఎలాగో తెలుసుకుందాం.

Train Ticket Auto Upgradation: స్లీపర్ క్లాస్ టికెట్‌తో ఏసీలో ప్రయాణం.. రూపాయి ఖర్చు లేకుండా

Train Ticket Auto Upgradation: స్లీపర్ క్లాస్ టికెట్‌తో ఏసీలో ప్రయాణం.. రూపాయి ఖర్చు లేకుండా

స్లీపర్ క్లాస్ టికెట్‌తో ఏసీ కోచ్‌లో ప్రయాణించే అవకాశాన్ని భారతీయ రైల్వే కల్పిస్తోంది. దీనికోసం ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ విధానానికి సంబంధించి కొన్ని నియమ, నిబంధనలు ఉన్నాయి. అన్ని సందర్భాల్లో ఈ విధమైన సదుపాయం అందుబాటులో ఉండదు.

Rail Journey: రైలు ఆసల్యమైందా.. ఈ బంపర్ ఆఫర్ మీకు తెలుసా..

Rail Journey: రైలు ఆసల్యమైందా.. ఈ బంపర్ ఆఫర్ మీకు తెలుసా..

రైలు ఆలస్యంగా నడిస్తే ప్రయాణీకులకు భారతీయ రైల్వే పూర్తి టికెట్ రుసుమును వాపస్ చేస్తుంది. ఈ విధానానికి కొన్ని నియమ, నిబంధనలను భారతీయ రైల్వే నిర్దేషించింది. ఏ సందర్భంలో టికెట్ రుసుమును వాపస్ పొందొచ్చు.. ఎలాంటి పరిస్థితుల్లో టీడీఆర్ విధానాన్ని ఉపయోగించుకోవాలి.

Indian Railways: తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ఈ సీక్రెట్ తెలుసుకోండి.. లేకపోతే మీ ఆశలు ఆవిరైపోతాయి

Indian Railways: తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ఈ సీక్రెట్ తెలుసుకోండి.. లేకపోతే మీ ఆశలు ఆవిరైపోతాయి

అత్యవసరంగా రైలులో ప్రయాణించేవారి కోసం భారతీయ రైల్వే తత్కాల్ టికెట్ల విధానాన్ని ప్రవేశపెట్టింది. తత్కాల్‌లో టికెట్లు చేసేటప్పుడు కొందరు వెయిటింగ్ లిస్ట్ ఉన్నా.. కన్పర్మ్ అవుతుందనే అభిప్రాయంతో టికెట్లు బుక్ చేస్తారు. ఇంతకీ తత్కాల్ వెయిటింగ్ లిస్ట్ టికెట్లు కన్ఫర్మ్ అవుతాయా.. ఎంతమేరకు అవకాశాలు ఉన్నాయి

Delhi Railway Station Stampede: ఎక్కువ టిక్కెట్లు ఎందుకు అమ్మారు?.. తొక్కిసలాటపై రైల్వేను నిలదీసిన కోర్టు

Delhi Railway Station Stampede: ఎక్కువ టిక్కెట్లు ఎందుకు అమ్మారు?.. తొక్కిసలాటపై రైల్వేను నిలదీసిన కోర్టు

రైలు బోగీల్లో సంఖ్యను పరిమితం చేయడం, దానిని ఉల్లంఘించిన వారికి 6 నెలల జైలు విధించే రైల్వే యాక్ట్‌లోని సెక్షన్‌ను అమలు చేసేలా చూడాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది.

Maha Kumbha Mela 2025 :  ఈ తప్పు మరో చోట జరగకూడదు.. ఢిల్లీ తొక్కిసలాట తర్వాత ఆ పని చేస్తున్న రైల్వే శాఖ..

Maha Kumbha Mela 2025 : ఈ తప్పు మరో చోట జరగకూడదు.. ఢిల్లీ తొక్కిసలాట తర్వాత ఆ పని చేస్తున్న రైల్వే శాఖ..

Maha Kumbha Mela 2025 : శనివారం ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో ఉన్నవారిలో 90 శాతం మంది మహాకుంభమేళాకు వెళుతున్నవారే. ఈ ఘటన జరిగి తర్వాత కూడా చాలా మంది ప్రయాణీకులు ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తున్నారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని రైల్వే శాఖ అప్రమత్తమైంది.

Delhi Railway Station Stampede: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాటకు కారణం ఇదేనా?

Delhi Railway Station Stampede: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాటకు కారణం ఇదేనా?

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో రెండు రైళ్ల పేర్లు దాదాపు ఒకేలా ఉండటంతో ప్రయాణికులు తికమకపడి చివరకు తొక్కిసలాట సంభవించిందని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. ఘటనకు చివరి నిమిషంలో ప్లాట్‌ఫామ్ మార్పు కారణం కాదని వివరణ ఇచ్చారు.

IRCTC Dubai Tour Package : పర్యాటకులకు అదిరిపోయే ఆఫర్.. అతి తక్కువ ఖర్చుతోనే..6 రోజుల దుబాయ్ టూర్‌

IRCTC Dubai Tour Package : పర్యాటకులకు అదిరిపోయే ఆఫర్.. అతి తక్కువ ఖర్చుతోనే..6 రోజుల దుబాయ్ టూర్‌

పర్యాటకులకు అదిరిపోయే ఆఫరిచ్చింది ఐఆర్‌సీటీసీ. టికెట్ సహా అన్ని ఖర్చులూ కలిపి లక్షలోపు బడ్జెట్‌తోనే 6 రోజుల పాటు దుబాయ్‌ చుట్టేసే అవకాశం కల్పిస్తోంది..

IRCTC Tatkal Booking : ఉదయం 10 తర్వాత తత్కాల్ బుకింగ్ పనిచేయదు..'ఎమర్జెన్సీ టిక్కెట్' సిస్టమ్‌పై వివాదం..

IRCTC Tatkal Booking : ఉదయం 10 తర్వాత తత్కాల్ బుకింగ్ పనిచేయదు..'ఎమర్జెన్సీ టిక్కెట్' సిస్టమ్‌పై వివాదం..

ఐఆర్‌సీటీసీ తత్కాల్ బుకింగ్ సేవల్లో అంతరాయంపై ఓ ప్యాసెంజర్ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వివాదం చెలరేగింది. ఐఆర్‌సీటీసీ తత్కాల్ సిస్టమ్‌లో అసలు ఏం జరుగుతోందంటూ పలువురు ప్యాసింజర్లు సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు..

Indian Railways: సంక్రాంతి పర్వదినాన గుడ్ న్యూస్..

Indian Railways: సంక్రాంతి పర్వదినాన గుడ్ న్యూస్..

Indian Railways: సికింద్రాబాద్‌–విశాఖపట్నం–సికింద్రాబాద్‌ మార్గంలో నడుస్తున్న రెండో వందేభారత్‌ రైలుకు బోగీల సంఖ్యను రెట్టింపు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రస్తుతం 8 బోగీలతో నడుస్తున్న వందేభారత్‌ ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి