• Home » India Pakistan War

India Pakistan War

Operation Sindoor: పంజాబ్‌లో పాకిస్తాన్ డ్రోన్ దాడి.. ముగ్గురికి గాయాలు..

Operation Sindoor: పంజాబ్‌లో పాకిస్తాన్ డ్రోన్ దాడి.. ముగ్గురికి గాయాలు..

Operation Sindoor: భారత సైన్యం ఎంతో చాకచక్యంగా పాక్ మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేస్తూ వస్తోంది. అయితే, నిన్న పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్‌లు దాడులకు యత్నించాయి. శుక్రవారం ఫిరోజాబాద్‌లో పాకిస్తాన్ డ్రోన్ ఇళ్లపై పేలింది.

Telangana Government: ఆపరేషన్ సిందూర్.. తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు

Telangana Government: ఆపరేషన్ సిందూర్.. తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు

Telangana Government: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ప్రజలకు ముందస్తుగా అవగాహన కల్పించి మాక్ డ్రిల్ చేపట్టాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు.

India-Pakistan Tensions: మే15 వరకూ 24 విమానాశ్రయాలు మూత.. కేంద్రం ప్రకటన

India-Pakistan Tensions: మే15 వరకూ 24 విమానాశ్రయాలు మూత.. కేంద్రం ప్రకటన

చంఢీగఢ్, శ్రీనగర్, అమృత్‌సర్, లూథియానా, భున్తర్, కిషన్‌గఢ్, పాటియాలా, సిమ్లా, జైసల్మేర్, పఠాన్‌కోట్, జమ్మూ, బికనెర్, లెహ్, పోర్‌బందర్ తదితర సిటీల్లో విమానాశ్రయాలను ఈనెల 15 వరకూ మూసివేయనున్నారు.

MP Raghunandan Rao: ఇండియాతో పెట్టుకుంటే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ ఉండదు

MP Raghunandan Rao: ఇండియాతో పెట్టుకుంటే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ ఉండదు

MP Raghunandan Rao: పాకిస్తాన్‌కి బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ పది రోజుల్లో ప్రపంచ చిత్రపటంలో లేకుండా పోతుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్థాన్ పౌరులను ఇబ్బందులు పెట్టలే...ఉగ్రవాద సెంటర్‌లో శిక్షణ ఇస్తున్న వాటిని మాత్రమే ధ్వంసం చేశామని స్పష్టం చేశారు.

Pawan Kalyan:  భారత సైన్యానికి రక్షణగా పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు

Pawan Kalyan: భారత సైన్యానికి రక్షణగా పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు

Pawan Kalyan:పాకిస్తాన్ భారతదేశం మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈక్రమంలో ఇండియన్ ఆర్మీకి రక్షణగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక పిలుపునిచ్చారు. భారత బలగాలకు రక్షణగా పూజలు చేయాలని పవన్ కల్యాణ్ అన్నారు.

 Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. ఢిల్లీ, హైదరాబాద్‌ల్లో బాంబులంటూ ఫోన్లు.. పోలీసులు అలర్ట్

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. ఢిల్లీ, హైదరాబాద్‌ల్లో బాంబులంటూ ఫోన్లు.. పోలీసులు అలర్ట్

Bombs Threat: భారత్, పాకిస్తాన్ దేశాల మద్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ, హైదరాబాద్‌లో బాంబులు పెట్టినట్లు ఫోన్ చేసి కొంతమంది హెచ్చరిస్తున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు.

Operation Sindoor: ఈ పోరులో ఇండియా గెలుస్తుంది, సందేహం లేదు: యోగి

Operation Sindoor: ఈ పోరులో ఇండియా గెలుస్తుంది, సందేహం లేదు: యోగి

శుక్రవారంనాడిక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, మన టూరిస్టులను అత్యంత పాశవికంగా ఉగ్రవాదులు పొట్టన పెట్టుకోవడం అందరూ చూశామని, ప్రధానమంత్రి తీసుకున్న కచ్చితమైన నిర్ణయంతో మన సైనికులు పాకిస్థాన్‌కు గట్టి గుణపాఠం చెప్పారని అన్నారు.

Operation Sindoor: భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త  పరిస్థితులు.. తెలుగు ప్రభుత్వాలు అలర్ట్

Operation Sindoor: భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు.. తెలుగు ప్రభుత్వాలు అలర్ట్

Operation Sindoor: పాకిస్తాన్‌, భారతదేశం రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. పంజాబ్, జమ్మూకశ్మీర్‌లో చదువుకుంటున్న విద్యార్థుల కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఆయా నెంబర్లలో సంప్రదించాలని కోరారు.

పాక్ 200 నిమిషాలపాటు దాడులు చేసింది: భారత్

పాక్ 200 నిమిషాలపాటు దాడులు చేసింది: భారత్

పాకిస్థాన్‌ నిర్వహించిన దాడులపై భారత్‌ కీలక ప్రకటన చేసింది. 4 రాష్ట్రాల్లోని 24 ప్రాంతాలను టార్గెట్ చేసి పాకిస్థాన్ దాడులు చేసిందని చెప్పింది. ఇందుకోసం..

ఐపీఎల్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఊహించని విధంగా..

ఐపీఎల్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఊహించని విధంగా..

Indian Premier League: ఇండో-పాక్ యుద్ధం నేపథ్యంలో క్యాష్ రిచ్ లీగ్‌ విషయంలో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. మిగతా మ్యాచుల నిర్వహణపై బోర్డు క్లారిటీ ఇచ్చింది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి