• Home » INDIA Alliance

INDIA Alliance

భారత్‌తో బలమైన కొత్త అజెండా అమలుకు సిద్ధం: యూరోపియన్ యూనియన్

భారత్‌తో బలమైన కొత్త అజెండా అమలుకు సిద్ధం: యూరోపియన్ యూనియన్

భారత్‌తో కొత్త అజెండా అమలు చేయడానికి యూరోపియన్ యూనియన్ సిద్ధంగా ఉందని కాజా కల్లాస్ ప్రకటించారు. యూరోపియన్ పార్లమెంట్‌లో ఆమె ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. భారత్-యూరప్ ఆర్థిక స్థిరత్వానికి ఇది అత్యంత అవసరమైనదని ఆమె చెప్పారు.

Iran Protests: ఇరాన్‌లో అల్లర్ల నేపథ్యంలో రేపే భారతీయుల తరలింపునకు కేంద్రం సిద్ధం

Iran Protests: ఇరాన్‌లో అల్లర్ల నేపథ్యంలో రేపే భారతీయుల తరలింపునకు కేంద్రం సిద్ధం

చాలా కాలంగా పేరుకుపోయిన రాజకీయ, ఆర్థిక, సామాజిక అసంతృప్తుల ఫలితం.. దీనికి తోడు ఇరాన్‌పై అమెరికా, పశ్చిమ దేశాల కఠిన ఆంక్షలు నేపథ్యంలో ఇరాన్‌ అగ్నిగుండంలా మారిపోతోంది. ఇరాన్ ప్రజలు ఆందోళనలు, అల్లర్ల నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయుల్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది.

Trump-India: భారత్ పాక్ మధ్య అణుయుద్ధాన్ని ఆపా.. ట్రంప్ నోటి వెంట మళ్లీ పాత పాట

Trump-India: భారత్ పాక్ మధ్య అణుయుద్ధాన్ని ఆపా.. ట్రంప్ నోటి వెంట మళ్లీ పాత పాట

ట్రంప్ మళ్లీ పాత పాట అందుకున్నారు. తాను భారత్, పాక్ మధ్య అణుయుద్ధాన్ని ఆపానని చెప్పుకొచ్చారు. 10 మిలియన్ ప్రాణాలు లేదా అంతకంటే ఎక్కువ రక్షించానని పాక్ ప్రధాని తనకు కితాబిచ్చారని చెప్పుకొచ్చారు..

Omar Abdullah: అంపశయ్యపై 'ఇండియా' కూటమి.. ఒమర్ అబ్దుల్లా

Omar Abdullah: అంపశయ్యపై 'ఇండియా' కూటమి.. ఒమర్ అబ్దుల్లా

లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 2023లో ఇండియా కూటమి కోసం నితీశ్ చేసిన ప్రయత్నాలను ఒమర్ ప్రస్తావించారు. నితీశ్‌ను ఇండియా కూటమి కన్వీనర్‌గా చేసే విషయమై తాము అప్పట్లో జరిగిన సమావేశంలో చర్చించామన్నారు.

RELOS: భారత్-రష్యా ఒప్పందానికి ఆమోదం

RELOS: భారత్-రష్యా ఒప్పందానికి ఆమోదం

భారత్, రష్యా దేశాలు మధ్య ఒక కీలక ఒప్పందానికి ఆమోదం లభించింది. రష్యా పార్లమెంట్ ఈ ట్రీటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫలితంగా మానవతా సహాయం, డిజాస్టర్ రిలీఫ్, జాయింట్ మిలటరీ ఎక్సర్‌సైజ్‌లు, శిక్షణ కార్యక్రమాలకు ఈ ఒప్పందం..

Bihar Assembly Elctions 2025: మహాగట్‌బంధన్ మేనిఫెస్టో విడుదల

Bihar Assembly Elctions 2025: మహాగట్‌బంధన్ మేనిఫెస్టో విడుదల

రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని మేనిఫెస్టో వాగ్దానం చేసింది. మేనిఫెస్టో మొదట్లోనే ఈ హామీ చోటుచేసుకుంది. 20 రోజుల్లో ప్రతి కుటుంబంలోని ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపింది.

Bihar Elections: మహాకూటమి లెక్కలు తేలాయి.. 12 సీట్లలో స్నేహపూర్వక పోటీ

Bihar Elections: మహాకూటమి లెక్కలు తేలాయి.. 12 సీట్లలో స్నేహపూర్వక పోటీ

తొలుత 15 సీట్లలో మహాకూటమి అభ్యర్థులు ఒకరితో మరొకరు తలపడుతూ నామినేషన్ల వేశారు. దీంతో గందరగోళం నెలకొంది. గురవారంనాడు జరిగిన మహాకూటమి నేతల మీడియా సమావేశంలో షీట్ల షేరింగ్‌ వివరాలను వెల్లడిస్తారనే ఊహాగానాలు వెలువడినప్పటికీ దానిపై ఎలాంటి ప్రకటన చేయకుండానే సమావేశం ముగిసింది.

Bihar Elections: శ్వేతా సుమన్ ఔట్.. మహాఘట్‌బంధన్‌కు దెబ్బ మీద దెబ్బ

Bihar Elections: శ్వేతా సుమన్ ఔట్.. మహాఘట్‌బంధన్‌కు దెబ్బ మీద దెబ్బ

శ్వేతాసుమన్ 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని చౌందౌలి జిల్లావాసిగా నామినేషన్ పత్రంలో పేర్కొన్నారు. అయితే 2025 ఎన్నికల్లో బిహార్‌ నివాసిగా పేర్కొన్నారు.

Bihar Assembly Elections: తేజస్వి సీఎం అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ నేత ట్విస్ట్

Bihar Assembly Elections: తేజస్వి సీఎం అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ నేత ట్విస్ట్

తేజస్వి సీఎం అభ్యర్థిత్వంపై అనిశ్చితి ఉందనే ఊహాగానాలకు ఊతమిచ్చేలా కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తేజస్వి ఆయన పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థి కావచ్చని, అయితే 'ఇండియా' కూటమి ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

Bihar Elections: 125 సీట్లలో ఆర్జేడీ పోటీ.. వెలువడనున్న అధికారిక ప్రకటన

Bihar Elections: 125 సీట్లలో ఆర్జేడీ పోటీ.. వెలువడనున్న అధికారిక ప్రకటన

కాంగ్రెస్ 78 సీట్లు అడుగుతుండగా, 48 సీట్లు ఇచ్చేందుకు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సుముఖంగా ఉన్నారు. దీంతో మధ్యేమార్గంగా కాంగ్రెస్‌కు 55 సీట్లు వరకూ కేటాయించవచ్చని అంచనా వేస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి