Home » INDIA Alliance
భారత్, యూకే మధ్య కుదిరిన ప్రతిష్ఠాత్మక 'సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం', అలాగే 'డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్' ఒప్పందాలు వచ్చేనెల 15వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. వీటి ప్రాముఖ్యత గురించి కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.
భారత్-రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన 'బ్రహ్మోస్' సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను తమ సొంత సాయుధ దళాలలో చేర్చుకోవడానికి రష్యా అమితాసక్తి కనబరుస్తోంది. అంతేకాదు, ఈ బ్రహ్మోస్ క్షిపణులు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ కేకుల్లా మారాయి.
కలిసికట్టుగా ఉంటేనే నిలబడాతామని, విడిపోతే పడిపోతామని లోక్సభలో కాంగ్రెస్ విపక్ష నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని భాగస్వామ్య పార్టీలు గుర్తెరిగి, ప్రధాన రాజకీయ ప్రత్యర్థిని నుంచి ఎదురయ్యే సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కోవలసిన అవసరం ఉందన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ జరగనున్న ప్రతిపక్షాల 'ఇండియా' కూటమి కీలక సమావేశానికి శివసేన (UBT) అధినేత ఉద్ధవ్ థాకరే వర్చువల్గా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ అధికారికంగా ప్రకటించారు.
ప్రతిపక్షాల ఇండియా కూటమి సోమవారం న్యూఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించనుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పలు భాగస్వామ్య పార్టీలు ఎదురుదెబ్బల తిన్న తర్వాత జరగనున్న తొలి ప్రధాన సమావేశం ఇదే.
ఈనెల 8న జరుగనున్న 'ఇండియా' కూటమి సమావేశంలో పాల్గొనేందుకు తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతాబెనర్జీ ఆదివారంనాడు ఢిల్లీ బయలుదేరారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారం కోల్పోయిన తర్వాత ఇండియా కూటమి తొలిసారి సమవేశమవుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తమిళనాడులో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇండియా కూటమిలో భాగస్వామి అయిన డీఎంకే కీలక నిర్ణయం తీసుకుంది.
సింగపూర్లో జరిగిన ప్రతిష్ఠాత్మక 'షాంగ్రి-లా డైలాగ్' సదస్సు వేదికగా భారత్ తన రక్షణ దౌత్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ఈ సదస్సు సందర్భంగా భారత రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్.. సింగపూర్, న్యూజిలాండ్ దేశాల రక్షణ శాఖ మంత్రులతో విడివిడిగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
భారతీయులు, ఇండియన్-అమెరికన్లపై జరుగుతున్న జాత్యహంకార దాడులు, వ్యాఖ్యలపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ప్రతి దేశంలోనూ మూర్ఖులు ఉంటారని, అటువంటి వారు చేసే వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదన్నారు.
భారత్, ఇటలీ దేశాల మధ్య దౌత్య, వాణిజ్య సంబంధాలు సరికొత్త మైలురాయిని అందుకున్నాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలను ‘స్పెషల్ స్ట్రాటజిక్ పార్టనర్షిప్’ స్థాయికి పెంచుతున్నట్లు ఇరుదేశాల ప్రధానులు ప్రకటించారు.