• Home » INDIA Alliance

INDIA Alliance

హసీనాను అప్పగిస్తేనే బంగ్లాదేశ్ ప్రధాని భారత్ పర్యటన

హసీనాను అప్పగిస్తేనే బంగ్లాదేశ్ ప్రధాని భారత్ పర్యటన

మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించే వరకు బంగ్లాదేశ్ నూతన ప్రధాని తారిఖ్ రెహ్మాన్ భారతదేశంలో పర్యటించే ప్రసక్తి లేదని ఆ దేశ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

భారత్ 'అద్భుతమైన పురోగతిని' సాధిస్తోంది: రష్యా

భారత్ 'అద్భుతమైన పురోగతిని' సాధిస్తోంది: రష్యా

భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థిక, సామాజిక, సాంకేతిక రంగాలలో భారత్ 'అద్భుతమైన పురోగతిని' సాధిస్తోందని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో విశేషమైన ప్రాముఖ్యాన్ని, గౌరవాన్ని సొంతం చేసుకుందన్నారు.

భారత్‌కు కొత్త రవాణా మార్గంపై రష్యా దృష్టి!

భారత్‌కు కొత్త రవాణా మార్గంపై రష్యా దృష్టి!

రష్యా-భారత్‌కు ప్రత్యక్ష రైలు మార్గం ఎంతో దూరంలో లేదా..? అంటే, అవుననే సమాధానం వస్తోంది. రష్యా నుంచి హిందూ మహాసముద్రం వరకు నేరుగా రైలు మార్గాన్ని నిర్మించే ఆలోచనను రష్యా పరిశీలిస్తోంది.

'ది న్యూయార్క్ టైమ్స్' పత్రిక రాతలపై భారత్ తీవ్ర అభ్యంతరం

'ది న్యూయార్క్ టైమ్స్' పత్రిక రాతలపై భారత్ తీవ్ర అభ్యంతరం

అమెరికాకు చెందిన ప్రముఖ దినపత్రిక 'ది న్యూయార్క్ టైమ్స్' కథనంలో ఉపయోగించిన శీర్షికపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాన్ని 'పాకిస్థానీ కశ్మీర్' అని అభివర్ణించడం తప్పుదోవ పట్టించేలా, అసత్యంగా ఉందని పేర్కొంది.

నీట్ పేపర్ లీక్‌పై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు: బండి సంజయ్

నీట్ పేపర్ లీక్‌పై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు: బండి సంజయ్

నీట్ పేపర్ లీక్ వ్యవహారం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు, తల్లిదండ్రుల భావోద్వేగాలతో ముడిపడిన అంశమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. అందుకే ఈ విషయంలో అందరికంటే ప్రధాని మోదీ ఎక్కువగా బాధపడుతున్నారని చెప్పారు.

'ప్రధాన్‌ను తొలగించండి'.. నీట్ పేపర్ లీక్‌పై పార్లమెంట్‌లో ప్రతిపక్ష ఎంపీల నిరసన

'ప్రధాన్‌ను తొలగించండి'.. నీట్ పేపర్ లీక్‌పై పార్లమెంట్‌లో ప్రతిపక్ష ఎంపీల నిరసన

'నీట్' వ్యవహారంపై నేటికి వరుసగా ఐదో రోజు పార్లమెంట్‌లోని 'మకర్ ద్వార్' వద్ద ఇండియా కూటమి ఎంపీలు నిరసన ప్రదర్శన చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, లేదా ఆయనను బర్తరఫ్ చేయాలని విపక్ష ఎంపీలు ఫ్లకార్డులు ప్రదర్శించారు.

భారత్, రుమేనియా దౌత్య సంబంధాల్లో నూతన అధ్యాయం

భారత్, రుమేనియా దౌత్య సంబంధాల్లో నూతన అధ్యాయం

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రుమేనియా పర్యటన ఫలప్రదమైంది. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేస్తూ మూడేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.

జాతీయ రాజకీయాల్లో దుమారం రేపుతున్న 'నియోజకవర్గాల పునర్విభజన బిల్లు'

జాతీయ రాజకీయాల్లో దుమారం రేపుతున్న 'నియోజకవర్గాల పునర్విభజన బిల్లు'

నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లులను వచ్చే వారం ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో తిరిగి ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈసారి ఎలాగైనా సంఖ్యా బలాన్ని కూడగట్టుకుని బిల్లులను గట్టెక్కించాలని పావులు కదుపుతోంది.

భారత్-బ్రిటన్ ‘CETA’ అమలు.. ఇరు దేశాల మధ్య పెట్టుబడులు, ఆవిష్కరణలకు కొత్త ఊతం

భారత్-బ్రిటన్ ‘CETA’ అమలు.. ఇరు దేశాల మధ్య పెట్టుబడులు, ఆవిష్కరణలకు కొత్త ఊతం

భారత్, యూకే మధ్య కుదిరిన ప్రతిష్ఠాత్మక 'సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం', అలాగే 'డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్' ఒప్పందాలు వచ్చేనెల 15వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. వీటి ప్రాముఖ్యత గురించి కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా హాట్ కేకుల్లా మారిన మన బ్రహ్మోస్ క్షిపణులు!

ప్రపంచవ్యాప్తంగా హాట్ కేకుల్లా మారిన మన బ్రహ్మోస్ క్షిపణులు!

భారత్-రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన 'బ్రహ్మోస్' సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను తమ సొంత సాయుధ దళాలలో చేర్చుకోవడానికి రష్యా అమితాసక్తి కనబరుస్తోంది. అంతేకాదు, ఈ బ్రహ్మోస్ క్షిపణులు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ కేకుల్లా మారాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి