Home » Hyderabad
ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (TDR)పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీడీఆర్ జారీ, వినియోగ నిబంధనల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్లోని కూకట్పల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. కన్న కొడుకులు పెడదోవ పట్టడంతో ఆ తల్లి తీవ్ర మానసిక వేదనకు గురై బలవన్మరణానికి పాల్పడ్డారు.
తెలంగాణలోని పలువురు ఐఏఎస్ అధికారులపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్లో భాగంగా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉద్దేశపూర్వకంగా భూములను నిషేధిత జాబితాలో పెడుతున్నారని ఆరోపించారు.
తాను కూడా సైబర్ క్రైమ్ బాధితుడినే అని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున వ్యాఖ్యానించారు. నాలుగేళ్ల క్రితం సైబర్ మోసానికి గురయ్యానని ప్రస్తావించారు.
ప్రజా పంపిణీ వ్యవస్థ మరింత స్మార్ట్గా మారు తోంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రేషన్ కార్డులను పంపిణీ చేస్తామంటూ ఊరిస్తూ వచ్చారు.
సన్నబియ్యం ధరలు పెరుగుతున్నాయి. వినియోగదారులకు రైస్రేట్లు షాక్ ఇస్తున్నాయి.
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని వనదేవతల సన్నిధి మేడారం కొత్త శోభను సంతరించుకోబోతోంది.
హైదరాబాద్ సనత్నగర్లోని మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎంసీఆర్ టిమ్స్) ఆస్పత్రి సేవలను ప్రజలకు అందించడానికి ఏర్పాట్లు సిద్ధమయ్యాయి.
గ్రేటర్ హైదరాబాద్లోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీంతో పొత్తులపై రాజకీయ పార్టీల్లో చర్చ సాగుతోంది.
శ్రావణ మాసం వచ్చేసింది. దానితో పాటు శుభ గడియలూ ప్రారంభమయ్యాయి.