• Home » Hyderabad

Hyderabad

ప్రేమ వివాహం.. విషాదాంతం

ప్రేమ వివాహం.. విషాదాంతం

ఇరువురూ ఒకరినొకరు ఇష్టపడ్డారు.. కడదాకా కలిసిమెలిసి ఉందామని బాసలు చేసుకున్నారు. పెద్దలకు చెప్పకుండా నామమాత్రంగా పెళ్లి చేసుకున్నారు.

 కాంగ్రెస్‏లో ‘మార్కెట్‌’ మంటలు

కాంగ్రెస్‏లో ‘మార్కెట్‌’ మంటలు

నంగునూరు మండల కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్ల నియామకం పార్టీలో గ్రూపు రాజకీయాలకు తెరలేపింది.

జోరుగా కల్తీ వంట నూనె దందా.. భోజన ప్రియుల్లో ఆందోళన

జోరుగా కల్తీ వంట నూనె దందా.. భోజన ప్రియుల్లో ఆందోళన

హైదరాబాద్‌లో కల్తీ వంట నూనె విక్రయిస్తున్న ముఠాను మాదాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 20 డబ్బాల్లో కల్తీ నూనెను పోలీసులు గుర్తించారు.

పెళ్లి పేరుతో వంచన.. యువతి ఆత్మహత్య

పెళ్లి పేరుతో వంచన.. యువతి ఆత్మహత్య

పెళ్లి పేరిట వంచనకు గురైన ఓ యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.

అమ్మో.. బంగారం!

అమ్మో.. బంగారం!

బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ధరల మోత నేరగాళ్లకు కలిసి వస్తోంది. సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో దుండగులు చైన్‌ స్నాచింగ్‌లు, దొంగతనాలకు తెగబడుతున్నారు.

సీఎన్‌జీ గ్యాస్‌ కోసం 2 కి.మీ క్యూ

సీఎన్‌జీ గ్యాస్‌ కోసం 2 కి.మీ క్యూ

ఆటోలలో సీఎన్‌జీ గ్యాస్‌ నింపుకునేందుకు డ్రైవర్లు సోమవారం నానా తంటాలు పడ్డారు.

శ్మశానవాటికలో సిలిండర్లు దాచి బ్లాక్‌లో విక్రయం!

శ్మశానవాటికలో సిలిండర్లు దాచి బ్లాక్‌లో విక్రయం!

అమెరికా - ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో దేశంలో వాణిజ్య సిలిండర్లకు విపరీతంగా కొరత ఏర్పడింది. దాంతో ఏజెన్సీలు వాణిజ్య సిలిండర్ల సరఫరాను చాలా ప్రాంతాల్లో నిలిపివేశాయి.

హానికర రసాయనాలతో ఐస్‌క్రీం తయారీ

హానికర రసాయనాలతో ఐస్‌క్రీం తయారీ

ట్రేడ్‌, ఫుడ్‌ లైసెన్స్‌ లేకుండా అపరిశుభ్ర వాతావరణంలో, హానికర రసాయనాలతో ఐస్‌ క్యాండీ, లస్సీ తయారు చేస్తున్న ఐస్‌క్రీం పార్లర్‌పై గోల్కొండ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోమవారం దాడులు చేశారు.

పెరిగిన కాకర, బీరకాయ.. తగ్గిన టమాటా, వంకాయ

పెరిగిన కాకర, బీరకాయ.. తగ్గిన టమాటా, వంకాయ

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 13, వంకాయ 18, బెండకాయ 35, పచ్చి మిర్చి 43, బజ్జి మిర్చి 25, కాకరకాయ 35లకు విక్రయిస్తున్నారు.

అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధాన్ని ఆపాలంటూ అసెంబ్లీలో తీర్మానం..

అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధాన్ని ఆపాలంటూ అసెంబ్లీలో తీర్మానం..

అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధాన్ని ఆపేలా కేంద్రం చొరవ చూపాలని తెలంగాణ శాసన సభ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టారు. మధ్యప్రాచ్యంలో యుద్ధం వల్ల దాదాపు 4 వేల మంది మరణించారని ఉపముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి