• Home » Hyderabad

Hyderabad

ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..

ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..

ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (TDR)పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీడీఆర్ జారీ, వినియోగ నిబంధనల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

చేతికి అందివచ్చిన కొడుకులిద్దరూ పెడదోవ పట్టారనే మనస్తాపంతో..

చేతికి అందివచ్చిన కొడుకులిద్దరూ పెడదోవ పట్టారనే మనస్తాపంతో..

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. కన్న కొడుకులు పెడదోవ పట్టడంతో ఆ తల్లి తీవ్ర మానసిక వేదనకు గురై బలవన్మరణానికి పాల్పడ్డారు.

‘సీఎం డైరెక్షన్‌తోనే భూముల నిషేధం’.. ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు

‘సీఎం డైరెక్షన్‌తోనే భూముల నిషేధం’.. ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు

తెలంగాణలోని పలువురు ఐఏఎస్ అధికారులపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్‌లో భాగంగా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉద్దేశపూర్వకంగా భూములను నిషేధిత జాబితాలో పెడుతున్నారని ఆరోపించారు.

నేను కూడా సైబర్ క్రైమ్ బాధితుడినే: నాగార్జున

నేను కూడా సైబర్ క్రైమ్ బాధితుడినే: నాగార్జున

తాను కూడా సైబర్ క్రైమ్ బాధితుడినే అని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున వ్యాఖ్యానించారు. నాలుగేళ్ల క్రితం సైబర్ మోసానికి గురయ్యానని ప్రస్తావించారు.

ఇక ‘స్మార్ట్’గా రేషన్...

ఇక ‘స్మార్ట్’గా రేషన్...

ప్రజా పంపిణీ వ్యవస్థ మరింత స్మార్ట్‌గా మారు తోంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రేషన్‌ కార్డులను పంపిణీ చేస్తామంటూ ఊరిస్తూ వచ్చారు.

పెరుగుతున్న సన్నబియ్యం ధరలు..

పెరుగుతున్న సన్నబియ్యం ధరలు..

సన్నబియ్యం ధరలు పెరుగుతున్నాయి. వినియోగదారులకు రైస్‌రేట్లు షాక్‌ ఇస్తున్నాయి.

మేడారంలో తుది దశకు అభివృద్ధి పనులు..

మేడారంలో తుది దశకు అభివృద్ధి పనులు..

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని వనదేవతల సన్నిధి మేడారం కొత్త శోభను సంతరించుకోబోతోంది.

సనత్‌నగర్‌ టిమ్స్‌ సిద్ధం

సనత్‌నగర్‌ టిమ్స్‌ సిద్ధం

హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎంసీఆర్‌ టిమ్స్‌) ఆస్పత్రి సేవలను ప్రజలకు అందించడానికి ఏర్పాట్లు సిద్ధమయ్యాయి.

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు.. జనసేన, బీజేపీ పొత్తుపై సస్పెన్స్..

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు.. జనసేన, బీజేపీ పొత్తుపై సస్పెన్స్..

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని మూడు మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీంతో పొత్తులపై రాజకీయ పార్టీల్లో చర్చ సాగుతోంది.

ముహూర్తాలకు వేళాయె..!

ముహూర్తాలకు వేళాయె..!

శ్రావణ మాసం వచ్చేసింది. దానితో పాటు శుభ గడియలూ ప్రారంభమయ్యాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి