Home » Hyderabad
సీఎం రేవంత్ రెడ్డి గురువారం అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్పై ఈ భేటీలో చర్చించారు. తెలంగాణ పాలసీ, భవిష్యత్ ప్రణాళికలు వివరించేలా పాలసీ డాక్యుమెంట్ ఉండాలని అధికారులకు సూచించారు.
బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్కు లేదని మంత్రి సీతక్క వ్యాఖ్యలు చేశారు. బీసీల రిజర్వేషన్లను తగ్గించిందే బీఆర్ఎస్ అంటూ మండిపడ్డారు.
సిగాచీ పేలుళ్ల ఘటనపై హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు బాధ్యులెవరినీ గుర్తించలేదా అంటూ సీజే సీరియస్ అయ్యారు.
సీసీ కెమెరాల నిర్వహణకు ప్రత్యేక బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎంపవరింగ్ ఎవ్రీ డే సేఫ్టీ టీమ్స్ అంటూ నామకరణం చేసిన ఈ బృందాలను సీపీ సజ్జనార్ ప్రారంభించారు.
ఐబొమ్మ రవిని మరోసారి సీసీఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు రవిని విచారించనున్నారు.
దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీ స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ను ప్రారంభించినట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. స్పేస్ సెక్టార్లో కో-ఆపరేటివ్, ఎకో సిస్టమ్ను తీసుకొచ్చామని పేర్కొన్నారు.
గ్రూప్-2 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. 2019 సెలెక్షన్ లిస్ట్ను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేసింది.
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య ఎంగేజ్మెంట్కు ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ హాజరయ్యారు. కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.
మహిళ కడుపులోంచి 8 కిలోల కణతిని వైద్యులు గుర్తించారు. నగరంలోని వాసవి ఆస్పత్రిలో శస్త్రచికిత్స నిర్వహించి ఈ కణతిని తొలగించారు. స్లీవ్ గ్యాస్ర్టెక్టమీ పద్ధ్దతిలో శస్త్రచికిత్స నిర్వహించి ఆ కణితిని తొలగించారు.
హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించే తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్పై రేవంత్రెడ్డి ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా సమ్మిట్కు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది.