• Home » Hyderabad

Hyderabad

పెరిగిన టమాటా.. తగ్గిన దోస, వంకాయ

పెరిగిన టమాటా.. తగ్గిన దోస, వంకాయ

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 33, వంకాయ రూ. 23లకు విక్రయిస్తున్నారు.

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో సాయంత్రం 4గంటల వరకు కరెంట్ కట్

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో సాయంత్రం 4గంటల వరకు కరెంట్ కట్

వేసవి ప్రణాళిక పనుల నిమిత్తం శనివారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని మైలార్‌దేవుపల్లి సెక్షన్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ శ్రీనివాస్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

హైదరాబాద్- జైపూర్‌ రైలులో అగ్నిప్రమాదం..

హైదరాబాద్- జైపూర్‌ రైలులో అగ్నిప్రమాదం..

హైదరాబాద్- జైపూర్‌ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అగ్నిప్రమాదం జరిగింది. నాంపల్లి రైల్వేస్టేషన్ వద్ద నాలుగో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై రైలు ఆగి ఉంది. అయితే, ప్రమాదవశాత్తూ ఏసీ కోచ్‌ B1, B2 బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

బండి భగీరథ్ పోక్సో కేసు.. సోషల్ మీడియా నిర్వాహకులపై కేసులు నమోదు..

బండి భగీరథ్ పోక్సో కేసు.. సోషల్ మీడియా నిర్వాహకులపై కేసులు నమోదు..

బండి భగీరథ్ పోక్సో కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో బాధిత బాలిక, ఆమె తల్లిదండ్రుల ఫోటోలు, వీడియోలు వైరల్ చేసిన సోషల్ మీడియా నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.

భాగ్యనగరంలో చిరుజల్లులు.. ఎండల నుంచి ప్రజలకు ఊరట

భాగ్యనగరంలో చిరుజల్లులు.. ఎండల నుంచి ప్రజలకు ఊరట

గత కొద్దిరోజులుగా మండుతున్న ఎండలతో ఉక్కపోతకు గురైన అంబర్‌పేట్ ప్రజలకు శుక్రవారం సాయంత్రం కురిసిన చిరుజల్లులు కొంత ఉపశమనం కలిగించాయి. పెరిగిన ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న స్థానికులు వర్షంతో చల్లని వాతావరణాన్ని ఆస్వాదించారు.

కోర్టును ఆశ్రయించిన బండి సంజయ్.. అసలు విషయమిదే..

కోర్టును ఆశ్రయించిన బండి సంజయ్.. అసలు విషయమిదే..

కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. తనపై మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్‌లో పరువు నష్టం కలిగించేలా వార్తలు ప్రసారం చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

జవహర్‌నగర్ నేపాలీ ముఠా దోపిడీ కేసు.. ప్రధాన నిందితుల అరెస్ట్

జవహర్‌నగర్ నేపాలీ ముఠా దోపిడీ కేసు.. ప్రధాన నిందితుల అరెస్ట్

జవహర్‌నగర్ నేపాలీ ముఠా దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితులు మమత, ఆమె భర్త రమేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గదిలో రక్తపు మరకలు.. సీఏ విద్యార్థి అనుమానాస్పద మృతి

గదిలో రక్తపు మరకలు.. సీఏ విద్యార్థి అనుమానాస్పద మృతి

హైదరాబాద్‌ మియాపూర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని గోకుల్ ప్లాట్స్‌లో సీఏ విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. కర్నూలు జిల్లాకు చెందిన జనార్దన్ తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

మెరుపు దగా.. కార్బైడ్‌తో మామిడి పండ్లను మగ్గిస్తున్న వ్యాపారులు

మెరుపు దగా.. కార్బైడ్‌తో మామిడి పండ్లను మగ్గిస్తున్న వ్యాపారులు

వేసవిలో అందరికి అందుబాటులో ఉండేవి మామిడిపండ్లు. నోరూరించే మామిడి పండ్ల మెరుపు చూడగానే కొనాలనిపిస్తుంది.

ఉన్నత విద్యకు ప్రోత్సాహం..

ఉన్నత విద్యకు ప్రోత్సాహం..

ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉన్నత విద్యలో ప్రోత్సాహం అందించేందుకు దేశంలోని అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థల్లో ఒకటైన ఆయిల్‌ అండ్‌ నేచరుల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఓఎన్‌జీసీ) ప్రతి ఏటా స్కాలర్‌షిప్‌లను అందజేస్తుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి