• Home » Hyderabad

Hyderabad

హైదరాబాద్‌లో కారు బీభత్సం.. చిన్నారిని ఢీకొట్టి..

హైదరాబాద్‌లో కారు బీభత్సం.. చిన్నారిని ఢీకొట్టి..

హైదరాబాద్‌లోని టప్పాచబుత్ర పోలీసుస్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గల్లీలో నిర్లక్ష్యంగా నడిపిన థార్ వాహనం మూడేళ్ల చిన్నారి లతీఫ్‌ను ఢీకొట్టడంతో తీవ్ర విషాదం నెలకొంది.

హైదరాబాద్‌‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌లోని బోలక్‌పూర్ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ స్క్రాప్‌ దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

పోక్సో కేసులో లొంగిపోయిన బండి భగీరథ్..

పోక్సో కేసులో లొంగిపోయిన బండి భగీరథ్..

పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సాయి భగీరథ్ ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తన కుమారుడు భగీరథ్‌ను అడ్వకేట్ల సమక్షంలో పోలీసులకు అప్పగించారు.

మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో దారుణం.. వృద్ధుల దారుణ హత్య..

మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో దారుణం.. వృద్ధుల దారుణ హత్య..

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇద్దరు మహిళలను గుర్తుతెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారు.

తెలంగాణలో జూన్ 25 నుంచి SIR ప్రారంభం: సుదర్శన్ రెడ్డి

తెలంగాణలో జూన్ 25 నుంచి SIR ప్రారంభం: సుదర్శన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో జూన్ 25 నుంచి SIR ప్రక్రియ మొదలవుతుందని సీఈవో సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఇంటింటికీ వెళ్లి బీఎల్‌వో(BLO)లు ప్రత్యేక సర్వే చేస్తారని అన్నారు.

డెంగ్యూతో జాగ్రత్త..

డెంగ్యూతో జాగ్రత్త..

దోమలు పుట్టకుండా చూసుకుందాం...దోమలు కుట్టకుండా చూద్దాం... డెంగ్యూను తరిమికొడుదాం... ఇవీ డెంగ్యూ నివారణకు ప్రభుత్వ ప్రచార స్లోగన్స్‌... ప్రమాదకరమైన డెంగ్యూ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఇటీవల ప్రభుత్వం వాల్‌పోస్టర్లు, కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తోంది.

పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచడం సామాన్యుల నడ్డి విరచడమే: సీఎం

పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచడం సామాన్యుల నడ్డి విరచడమే: సీఎం

ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధాన్ని సాకుగా చూపి పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచడం సామాన్యుల నడ్డి విరచడమే అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఆత్మనిర్భర్ కేవలం ఓట్లు రాల్చే నినాదమే తప్ప.. ఫలితాలు తెచ్చిన పాలసీ కాదన్నది తేలిపోయిందని సీఎం అన్నారు.

సీఏ విద్యార్థి జనార్దన్ మృతిపై వీడిన మిస్టరీ.. కీలక వివరాలు వెల్లడించిన పోలీసులు

సీఏ విద్యార్థి జనార్దన్ మృతిపై వీడిన మిస్టరీ.. కీలక వివరాలు వెల్లడించిన పోలీసులు

మియాపూర్‌లో సీఏ విద్యార్థి జనార్దన్ అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. గదిలో రక్తపు మరకలు కనిపించడంతో కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ, దర్యాప్తులో ఇది ఆత్మహత్యేనని పోలీసులు నిర్ధారించారు.

పరారీలో బండి భగీరథ్.. పోలీసుల గాలింపు

పరారీలో బండి భగీరథ్.. పోలీసుల గాలింపు

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పోక్సో కేసులో భగీరథ్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.

రిటైర్డ్‌ డీజీపీ భార్య హత్య కేసులో పురోగతి

రిటైర్డ్‌ డీజీపీ భార్య హత్య కేసులో పురోగతి

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ ప్రశాసన్‌నగర్‌లో రిటైర్డ్‌ డీజీపీ వినయ్‌ రంజన్‌ రాయ్‌ భార్యను హత్య చేసి భారీ దోపిడీకి పాల్పడిన కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలిసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి