• Home » Hyderabad

Hyderabad

పోకిరీలను ధైర్యంగా ఎదుర్కోవాలి..  ఘట్‌కేసర్‌ ఘటనపై బాధితుడి సోదరి పోస్ట్

పోకిరీలను ధైర్యంగా ఎదుర్కోవాలి.. ఘట్‌కేసర్‌ ఘటనపై బాధితుడి సోదరి పోస్ట్

ఘట్‌కేసర్‌ పోకిరీల వ్యవహారంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. కారులో వెళుతున్న కుటుంబాన్ని పోకిరీలు వెంటపడి వేధింపులకు గురి చేసిన విషయం తెలిసిందే. ఆరుగురు ఆకతాయిలు రాత్రి సమయంలో కారును వెంబడించి దాడులకు పాల్పడ్డారు.

షేర్.. లైక్.. ప్రపంచాన్ని ఏకం చేస్తున్న సోషల్‌ మీడియా

షేర్.. లైక్.. ప్రపంచాన్ని ఏకం చేస్తున్న సోషల్‌ మీడియా

మనిషి మనుగడకు కమ్యూనికేషన్‌ (సమాచార మార్పిడి) కీలకం. ఇందుకు సోషల్‌ మీడియా ఓ మాద్యమంగా మారింది.

బైక్‌ను ఢీకొన్న బొలెరో వాహనం.. తల్లి మృతి, కొడుకుకి తీవ్ర గాయాలు

బైక్‌ను ఢీకొన్న బొలెరో వాహనం.. తల్లి మృతి, కొడుకుకి తీవ్ర గాయాలు

హైదరాబాద్‌లోని దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. కన్న కొడుకు కళ్ల ముందే తల్లి దుర్మరణం చెందింది.

నేడు మాదాపూర్‌లో ట్రాఫిక్‌ మళ్లింపు

నేడు మాదాపూర్‌లో ట్రాఫిక్‌ మళ్లింపు

శిల్ప కళా వేదికగా రైతు భరోసా నిఽధుల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్‌ మళ్లింపు చర్యలు చేపట్టారు.

మహిళా భద్రతకు రంగంలోకి ‘షీ నేత్ర టీమ్స్‌’

మహిళా భద్రతకు రంగంలోకి ‘షీ నేత్ర టీమ్స్‌’

హోటళ్లు, మాల్స్‌, హాస్టళ్లు, సినిమా హాళ్లు, విద్యా సంస్థలతోపాటు.. వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో మహిళల ఆత్మగౌరవానికి, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే రహస్య కెమెరాల గుట్టు రట్టు చేసేందుకు పోలీసు విభాగం సరికొత్త అస్త్రం షీ నేత్రను రంగంలోకి దింపింది.

జులై 1 నుంచి ఐఐఐటీ జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ ఆంక్షలు

జులై 1 నుంచి ఐఐఐటీ జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌ నగరంలోని గచ్చిబౌలి ఐఐఐటీ జంక్షన్‌ వద్ద బహుళ అంతస్తుల ఫ్లైఓవర్‌, అండర్‌పాస్‌ నిర్మాణ పనులు వేగవంతం చేయడానికి సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 9:30 నుంచి విద్యుత్ సరఫరా బంద్

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 9:30 నుంచి విద్యుత్ సరఫరా బంద్

విద్యుత్‌ మరమ్మతుల కారణంగా ఆజామాబాద్‌, హైదరాబాద్‌-1 డివిజన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం కరెంటు సరఫరా ఉండదని సీబీడీ ఏడీఈలు నరేంద్రరాజు, వినోద్‌కుమార్‌ తెలిపారు.

కూకట్‌పల్లి రైతుబజార్‌లో నేటి ధరల వివరాలు

కూకట్‌పల్లి రైతుబజార్‌లో నేటి ధరల వివరాలు

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 21, వంకాయ 23, బెండకాయ 35, పచ్చిమిర్చి 30, బజ్జిమిర్చి 38, కాకరకాయ 32, బీరకాయ 35, క్యాబేజీ 21, బీన్స్‌ 75, క్యారెట్‌ రూ, 40లకు విక్రయిస్తున్నారు.

తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు

తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు

తెలంగాణ ప్రభుత్వం పోలీసు శాఖలో కీలక మార్పులు చేపట్టింది. పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ కొత్త పోస్టింగులు ఇచ్చింది.

రాష్ట్రాలపై భారం తగ్గిస్తేనే ‘వికసిత్ గ్రామాలు - 2047’ సాధ్యం: మంత్రి సీతక్క

రాష్ట్రాలపై భారం తగ్గిస్తేనే ‘వికసిత్ గ్రామాలు - 2047’ సాధ్యం: మంత్రి సీతక్క

వీబీ జీ రామ్ జీ పథకంపై అభ్యంతరాలను కేంద్రానికి మంత్రి సీతక్క తెలియజేశారు. ఢిల్లీలో జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సుకు సీతక్క హాజరయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి