• Home » Hyderabad

Hyderabad

సీతాఫల్‌మండి బోనాలకు వేళాయె..

సీతాఫల్‌మండి బోనాలకు వేళాయె..

సీతాఫల్‌మండి మేడిబావిలోని పోచమ్మ, ముత్యాలమ్మ ఆలయంలో ఆదివారం బోనాలు ఘనంగా జరగనున్నాయి.

నవ భారత నిర్మాణంలో ప్రతి పౌరుడు కర్తవ్యనిష్టతో ముందుకు సాగాలి: సీఎం రేవంత్

నవ భారత నిర్మాణంలో ప్రతి పౌరుడు కర్తవ్యనిష్టతో ముందుకు సాగాలి: సీఎం రేవంత్

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్య్ర వేడుకలు ప్రజల్లో నూతన ఉత్సాహం, చైతన్యం నింపాలన్నారు.

180 రోజులు ట్రాఫిక్‌ ఆంక్షలు

180 రోజులు ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌లోని మియాపూర్‌-ఆల్విన్‌ ఎక్స్‌ రోడ్డు మధ్య భారీ మౌలిక వసతుల నిర్మాణ పనుల నేపథ్యంలో వాహనదారులకు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు.

గ్రేటర్‌ పరిధిలో 21.41 లక్షల మందికి స్మార్ట్‌కార్డులు

గ్రేటర్‌ పరిధిలో 21.41 లక్షల మందికి స్మార్ట్‌కార్డులు

డిజిటలైజేషన్‌ వ్యవస్థలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్తగా తీసుకొచ్చిన రేషన్‌ స్మార్ట్‌కార్డులు నేటి నుంచి అందుబాటులోకి వస్తున్నాయి.

టీడీఆర్‌.. లైన్‌క్లియర్‌!

టీడీఆర్‌.. లైన్‌క్లియర్‌!

ట్రాన్స్‌ఫరబుల్‌ డెవల్‌పమెంట్‌ రైట్స్‌ (టీడీఆర్‌)పై చిక్కుముడులు వీడాయి.

రైతు బీమా బంద్‌!

రైతు బీమా బంద్‌!

రాష్ట్రంలో రైతు బీమా పథకం నిలిచిపోయింది. పట్టాదారులైన రైతులు సహజంగా మరణించినా, ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయినా బాధిత కుటుంబానికి రూ.5 లక్షల బీమా మొత్తం చెల్లిస్తున్న విషయం తెలిసిందే.

విద్యార్థులు, వ్యాపారవేత్తలకు గంజాయి విక్రయం

విద్యార్థులు, వ్యాపారవేత్తలకు గంజాయి విక్రయం

సంచలనం సృష్టించిన గంజాయి ‘డెడ్‌ డ్రాప్‌’ ముఠా వ్యవహారంలో ప్రధాన నిం దితుడు బొల్లా కిరణ్‌ దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

అంబేడ్కర్, జ్యోతిబా ఫూలే స్ఫూర్తితో విద్యార్థులు చదువుకోవాలి: సీఎం రేవంత్ రెడ్డి..

అంబేడ్కర్, జ్యోతిబా ఫూలే స్ఫూర్తితో విద్యార్థులు చదువుకోవాలి: సీఎం రేవంత్ రెడ్డి..

చదువుతోనే ఆత్మగౌరవం, గుర్తింపు లభిస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారి స్ఫూర్తితో విద్యార్థులు చదుకోవాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.

జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాలు ఆవిష్కరించిన సీఎం రేవంత్..

జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాలు ఆవిష్కరించిన సీఎం రేవంత్..

మ‌హాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంప‌తుల విగ్రహాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. భాగ్య నగరంలోని నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన విగ్రహాలను ఆయన ఇవాళ (శుక్రవారం) ఆవిష్కరణ చేశారు.

ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..

ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..

ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (TDR)పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీడీఆర్ జారీ, వినియోగ నిబంధనల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి