• Home » Hyderabad

Hyderabad

హైదరాబాద్‌లో 10 టన్నుల కుళ్లిన మాంసం సీజ్.. నలుగురి అరెస్ట్

హైదరాబాద్‌లో 10 టన్నుల కుళ్లిన మాంసం సీజ్.. నలుగురి అరెస్ట్

హైదరాబాద్‌లో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మరో కల్తీ మాంసం ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు గోదాములపై జరిపిన మెరుపుదాడుల్లో సుమారు 10 టన్నుల కుళ్లిన మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కల్వకుంట్ల కవిత..

కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కల్వకుంట్ల కవిత..

గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని కల్వకుంట్ల కవిత విమర్శించారు. 5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పుకుంటూ.. మరోవైపు 15 లక్షల కార్డులు తొలగించే ప్రయత్నం జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు.

బసవతారకం ఆస్పత్రిలో ఏఐ ఆధారిత అల్ట్రా సౌండ్‌

బసవతారకం ఆస్పత్రిలో ఏఐ ఆధారిత అల్ట్రా సౌండ్‌

బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌-రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌లో మంగళవారం ఏఐ ఆధారిత ఫీచర్లతో కూడిన అత్యాధునిక అల్ట్రా సౌండ్‌ యంత్రాన్ని ఆస్పత్రి చైర్మన్‌ నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు.

హనుమాన్‌ జయంతికి పటిష్ట బందోబస్తు

హనుమాన్‌ జయంతికి పటిష్ట బందోబస్తు

హైదరాబాద్‏లో ఏప్రిల్‌ 2న హనుమాన్‌ శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సిటీ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపారు.

ఆన్‌లైన్ పేకాట డబ్బుల కోసం ఇద్దరు మహిళల దారుణ హత్య..

ఆన్‌లైన్ పేకాట డబ్బుల కోసం ఇద్దరు మహిళల దారుణ హత్య..

జూబ్లీహిల్స్‌లో వెలుగులోకి వచ్చిన జంట హత్యల కేసు నగరాన్ని కుదిపేసింది. ఓ సైకో కిల్లర్ కేవలం రూ.26,500 కోసం ఇద్దరు మహిళలను దారుణంగా హత్య చేసిన ఘటన షాకింగ్‌గా మారింది.

ఉప్పల్‌-నారపల్లి ఫై ఓవర్‌కు బండారి రాజిరెడ్డి పేరు

ఉప్పల్‌-నారపల్లి ఫై ఓవర్‌కు బండారి రాజిరెడ్డి పేరు

ఉప్పల్‌-నారపల్లి ఎలివేటెడ్‌ కారిడార్‌కు దివంగత మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి పేరు పెట్టడంపై ఉప్పల్‌లో బీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.

ఆరు గ్యారంటీల అమలుపై నిలదీయండి

ఆరు గ్యారంటీల అమలుపై నిలదీయండి

కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో 6 గ్యారంటీల అమలులో అనుసరిస్తున్న నిర్లక్షవైఖరిపై నిరసన తెలుపుతూ నిలదీయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.రామచందర్‌రావు పార్టీ కార్యకర్తలకు సూచించారు.

నేటి నుంచి ఒకేసారి మూడు నెలల రేషన్‌ బియ్యం

నేటి నుంచి ఒకేసారి మూడు నెలల రేషన్‌ బియ్యం

వేసవి దృష్ట్యా ఒకేసారి మూడు నెలల రేషన్‌ బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య

పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య

పెళ్లి చేసుకోమని బలవంతం చేయడంతో ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కాచిగూడ పీఎస్‌ పరిధిలో జరిగింది.

కూకట్‌పల్లిలో దారుణం.. కన్న తల్లే..

కూకట్‌పల్లిలో దారుణం.. కన్న తల్లే..

కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో ఓ మహిళ తన ఇద్దరు కుమారులను చంపేసింది. ఆ తరువాత తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి