• Home » Hyderabad

Hyderabad

Hyderabad: అంగట్లో మన డేటా.. చోరీ చేసి విక్రయిస్తున్న నేరగాళ్లు

Hyderabad: అంగట్లో మన డేటా.. చోరీ చేసి విక్రయిస్తున్న నేరగాళ్లు

సైబర్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ప్రతి ఏటా రూ.1500 కోట్ల నగదును కొల్లగొడుతున్నారు. పెరిగిన సాంకేతిక రంగాన్ని ఉపయెగిచుకుంటూ అడ్డంగా దోచేస్తున్నారు. ప్రజల్లో ఈ సైడర్ మోసాలపై అవగాహన తక్కువగా ఉండడంతో ఈ మోసాలకు అడ్డే లేకుండా పోతోంది.

Dev Ji Missing: పోలీసుల అదుపులోనే దేవ్ జీ... మావోయిస్టు పార్టీ సంచలన లేఖ

Dev Ji Missing: పోలీసుల అదుపులోనే దేవ్ జీ... మావోయిస్టు పార్టీ సంచలన లేఖ

మావోయిస్టు కీలక నేత దేవ్ జీకి సంబంధించి దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సంచలన లేఖ రాసింది. పోలీసుల అదుపులోనే దేవ్ జీ ఉన్నారని ఆరోపించింది.

GHMC: విలీనం తర్వాతే విభజన.. ప్రభుత్వ విభాగాల కసరత్తు

GHMC: విలీనం తర్వాతే విభజన.. ప్రభుత్వ విభాగాల కసరత్తు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‏లో ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీన ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. చుట్టూ ఉన్న గ్రామాల విలీనం తర్వాత జీహెచ్ఎంసీ పరిధి మరింత పెరగనుంది విలీనం పూర్తయితే ప్రస్తుత బల్దియా విస్తీర్ణంతో పోలిస్తే మూడు రెట్లు అధికంగా మెగా జీహెచ్‌ఎంసీ ఉండనుంది.

Hyderabadi Biryani: టాప్‌-10లో హైదరాబాదీ బిర్యానీ

Hyderabadi Biryani: టాప్‌-10లో హైదరాబాదీ బిర్యానీ

హైదరాబాదీ బిర్యానీకి మరోమారు గుర్తింపు లభించింది. ఇక్కడి బిర్యానీకి 10వ స్థానం దక్కింది. హైదరాబాదీ బిర్యానీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి బిర్యానిని ఆరగించేందుకు భోజన ప్రియులు తహతహలాడుతుంటారు.

Talasani Srinivas Yadav: నవంబర్‌ 29 చరిత్రలో నిలిచిపోయే రోజు..

Talasani Srinivas Yadav: నవంబర్‌ 29 చరిత్రలో నిలిచిపోయే రోజు..

తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ సచ్చుడో అంటూ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష దేశ రాజకీయాల్లో పెను భూకంపం సృష్టించిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. నవంబర్‌ 29 చరిత్రలో నిలిచిపోయే రోజు అని ఆయన అన్నారు.

Hyderabad Metro Rail: 8 ఏళ్లు.. 80 కోట్ల మంది.. ఇదీ మన మెట్రో చరిత్ర

Hyderabad Metro Rail: 8 ఏళ్లు.. 80 కోట్ల మంది.. ఇదీ మన మెట్రో చరిత్ర

హైదరాబాద్‌ మెట్రో రైల్.. శుక్రవారం నాటికి ఏడేళ్లు పూర్తి చేసుకుని ఎనిమిదో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. 57 మెట్రోస్టేషన్లతో.. ప్రతిరోజూ 4.60 లక్షల నుంచి 4.80 లక్షల మంది ఈ రైళ్లల్లో ప్రయాణస్తున్నారు. అయితే... పెరిగిన అవసరాల నేపధ్యంలో ఈ మెట్రో రైళ్ల సేలలను ఇంకా విస్తరింపజేయాల్సిన అంసరం ఉంది.

Hyderabad Biryani: ప్రపంచ స్థాయిలో హైదరాబాద్‌ బిర్యానీకి అరుదైన ఘనత.!

Hyderabad Biryani: ప్రపంచ స్థాయిలో హైదరాబాద్‌ బిర్యానీకి అరుదైన ఘనత.!

హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక స్థానం లభించింది. బియ్యం ఆధారిత వంటకాలపై ప్రసిద్ధి చెందిన టెస్ట్ అట్లస్ విడుదల చేసిన జాబితాలో 10వ స్థానం దక్కింది.

Cyber Criminals: అమెజాన్‌ కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తే.. రూ. 1.36 లక్షలు మాయం

Cyber Criminals: అమెజాన్‌ కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తే.. రూ. 1.36 లక్షలు మాయం

ఓ వృద్ధుడు సైబర్ మోసగాళ్ళ చేతిలో బలైపోయాడు. రూ.1.36లక్షలను పోగోట్లుకున్నాడు. హైదరాబాద్ నగరంలోని గాంధీనగర్‌కు చెందిన వృద్ధుడొకరు అమెజాన్‌ కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం గూగుల్‌లో వెతికి సైబర్‌ నేరాగాళ్ల చేతిలో దారుణంగా మోసపోయాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

High Court Advocate: ఐ బొమ్మ ఇమ్మడి రవి కేసు వాదిస్తా..

High Court Advocate: ఐ బొమ్మ ఇమ్మడి రవి కేసు వాదిస్తా..

ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసును తాను వాదిస్తానని ఏపీ హైకోర్టు న్యాయవాది పేటేటి రాజారావు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... రవి చేసింది తప్పేనని.. కానీ తెలుగు ప్రజల మద్దతు అతనికి ఉందన్నారు.

CM Revanth Reddy: సీఎం రేవంత్ కీలక సమీక్ష

CM Revanth Reddy: సీఎం రేవంత్ కీలక సమీక్ష

సీఎం రేవంత్ రెడ్డి గురువారం అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్‌పై ఈ భేటీలో చర్చించారు. తెలంగాణ పాలసీ, భవిష్యత్ ప్రణాళికలు వివరించేలా పాలసీ డాక్యుమెంట్ ఉండాలని అధికారులకు సూచించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి