• Home » Hyderabad

Hyderabad

వాటర్‌ ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్‌

వాటర్‌ ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్‌

హైదరాబాద్ నగరంలో తాగునీటి కష్టాలు అధికమయ్యాయి. భానుడి భగభగలకు భూగర్భ జలాలు అడుగంటాయి.

తెలంగాణలో గోవధపై మండిపడిన టీబీజేపీ చీఫ్ రాంచందర్ రావు..

తెలంగాణలో గోవధపై మండిపడిన టీబీజేపీ చీఫ్ రాంచందర్ రావు..

తెలంగాణలో గోవధ నిషేధ చట్టాలు ఉల్లంఘనకు గురవుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్‌లో గోవుల అక్రమ రవాణా, వధ జరుగుతోందని అన్నారు.

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌‌ను కలిసిన మంత్రి తుమ్మల.. చర్చించిన అంశాలివే

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌‌ను కలిసిన మంత్రి తుమ్మల.. చర్చించిన అంశాలివే

కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌‌తో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. మొక్కజొన్న, జొన్న పంటలను పీఎస్ఎస్ స్కీంలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు.

బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కోసం ఇన్‌ఛార్జిల నియామకం

బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కోసం ఇన్‌ఛార్జిల నియామకం

బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కోసం అధినేత కేసీఆర్ ఇన్‌ఛార్జిలను ప్రకటించారు. డిజిటల్ ప్రక్రియలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు జరగనుంది.

తెలంగాణలో కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్..

తెలంగాణలో కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్..

కార్మికులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. కనీస వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక విషయాలను వెల్లడించారు.

దేశానికి సాంకేతికతను పరిచయం చేసిన నేత రాజీవ్ గాంధీ: సీఎం రేవంత్ రెడ్డి

దేశానికి సాంకేతికతను పరిచయం చేసిన నేత రాజీవ్ గాంధీ: సీఎం రేవంత్ రెడ్డి

దేశానికి సాంకేతికతను పరిచయం చేసి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఆ మహనీయుడి విగ్రహానికి సీఎం నివాళులర్పించారు.

తెలంగాణలో మే 25 నుంచి ‘మహిళా వారోత్సవాలు’

తెలంగాణలో మే 25 నుంచి ‘మహిళా వారోత్సవాలు’

మహిళా సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. మే 25 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘మహిళా వారోత్సవాలు’ నిర్వహించనుంది.

అత్తాపూర్ కిడ్నాప్‌ కేసు.. ఇంట్లోనే సేఫ్‌గా ఉన్న యువతి

అత్తాపూర్ కిడ్నాప్‌ కేసు.. ఇంట్లోనే సేఫ్‌గా ఉన్న యువతి

అత్తాపూర్‌లో యువతి కిడ్నాప్ కథ సుఖాంతంగా ముగిసింది. ఎట్టకేలకు యువతిని పోలీసులు ట్రేస్ చేశారు. మలక్‌పేట్‌లోని తన ఇంట్లోనే యువతి సేఫ్‌గా ఉన్నట్లు తెలిపారు.

ఫ్యూచర్ సిటీ డిజైన్స్‌పై సీఎం రేవంత్ రెడ్డి సూచనలివే..

ఫ్యూచర్ సిటీ డిజైన్స్‌పై సీఎం రేవంత్ రెడ్డి సూచనలివే..

పరిశ్రమల శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్‌సీహెచ్‌ఆర్‌డీలో సమీక్ష నిర్వహించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ అలాట్మెంట్, పరిశ్రమల ఏర్పాటుపై చర్చించారు.

కేంద్ర మంత్రి ఖట్టర్‌తో కిషన్ రెడ్డి భేటీ.. హైదరాబాద్‌లో కీలక ప్రాజెక్టులపై చర్చ

కేంద్ర మంత్రి ఖట్టర్‌తో కిషన్ రెడ్డి భేటీ.. హైదరాబాద్‌లో కీలక ప్రాజెక్టులపై చర్చ

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో వివిధ కీలక ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి