Home » Hyderabad
బైక్పై ప్రమాదకర విన్యాసాలు చేస్తున్న యువతకు సీపీ సజ్జనార్.. సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. బైక్ మీద చేసే విన్యాసం.. నూరేళ్ల ఆయుష్షుకు వినాశనం అని పేర్కొన్నారు..
హనుమకొండ కేయూ పోలీసుస్టేషన్ పరిధి గుండ్లసింగారం సమీపంలోని ఎస్సారెస్పీ కెనాల్లో న్యాయవాది రాజిడి వెంకటరాజా నర్సింహారెడ్డి (48) సోమవారం గల్లంతయ్యారు.
హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. భార్య వెళ్లిపోయిందనే మనస్తాపంతో సీతారాం అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
కూకట్పల్లి రైతుబజార్లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 13, వంకాయ 23, బెండకాయ 35, పచ్చిమిర్చి 50, బజ్జిమిర్చి 35, కాకరకాయ 38, బీరకాయ 38, క్యాబేజీ 13, బీన్స్ 28, క్యారెట్ 18లకు విక్రయిస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల వేళ శేరిలింగంపల్లి జోన్ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం డీసీపీ సీ.హెచ్. శ్రీనివాస్ నిషేధాజ్ఞలు జారీ చేశారు.
ఆన్లైన్ గేమింగ్ పేరుతో వేల కోట్ల రూపాయల భారీ స్కామ్ను పోలీసులు బయటపెట్టారు. డొల్ల కంపెనీలకు దాదాపు రూ.5 వేల కోట్లు మళ్లించినట్లు విచారణలో బయటపడింది..
షుగర్ డాడీ.. ఈ పదం చాలామందికి కొత్తగా అనిపించవచ్చు. కానీ, సంపన్న వర్గాల్లో.. మరీ ముఖ్యంగా వ్యాపార రంగంలో, పలు కంపెనీలలో ఉన్నత స్ధాయిలో ఉన్న ఉద్యోగుల నడుమ వాడుకలో ఉన్న పదమే. పైన పేర్కొన్న రెండు సందర్భాల్లోని ఎండీ, సీఈవో.. ఇద్దరూ షుగర్ డాడీలే! వారి వద్ద ఉన్నది..
హైదరాబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్పై నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో భారీగా కేసులు నమోదయ్యాయి. డ్రంక్ అండ్ డ్రైవ్లో జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తున్నామని జాయింట్ కమిషనర్ ట్రాఫిక్.. జోయల్ డేవిస్ చెప్పారు.
మూసాపేట్లో అపార్ట్మెంట్స్ నిర్మిస్తామంటూ ఫ్లాట్లు అమ్మకాలు జరిపిన 'వైట్ వాటర్స్' అనే హైదరాబాద్కు చెందిన నిర్మాణ సంస్థ మోసానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ ఏబీఎన్ చేతికి వచ్చింది. దాదాపు 500 మంది నుంచి.. రూ. 270 కోట్ల మేర మోసాలకు పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
ఇటీవల కాలంలో కొందరు యువతీ యువకులు డిప్రెషన్ కారణంగా దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఐదు రోజుల క్రితం హుస్సేన్ సాగర్లో దూకి యువతి ఆత్మహత్య చేసుకుంది. తాజాగా అత్తాపూర్లో 20 అంతస్తుల భవనంపై నుంచి దూకి యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.