• Home » Hyderabad

Hyderabad

హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుని రేవంత్ ఎగిరెగిరిపడుతున్నారు.. కేటీఆర్ సెటైర్లు

హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుని రేవంత్ ఎగిరెగిరిపడుతున్నారు.. కేటీఆర్ సెటైర్లు

రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. పదేళ్లలో కేసీఆర్ చేసిన అప్పులు రూ.2.80లక్షల కోట్లు మాత్రమేనని చెప్పుకొచ్చారు.

అసై దూల హారతి..

అసై దూల హారతి..

అసై.. దూల హారతి అంటూ గ్రామాల్లో పీర్ల పండుగ సందడి మొదలైంది.

ఈనెల 28న నల్లగొండకు సీఎం రేవంత్.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఈనెల 28న నల్లగొండకు సీఎం రేవంత్.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 28న నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. రూ.13వేల కోట్ల వ్యయంతో నిర్మించే R&B హ్యామ్ రోడ్ల పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు.

హ్యాకర్స్‌ కాదు పిల్లల పనే!

హ్యాకర్స్‌ కాదు పిల్లల పనే!

ఇటీవల ఫోన్‌ హ్యాకింగ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. రంగంలోకి దిగిన సైబర్‌ క్రైమ్‌ ప్రత్యేక బృందం విచారణ చేపట్టగా షాకింగ్‌ విషయాలు వెలుగుచూశాయి.

ఎంఎస్సీ కోర్సులకు జేఎన్‌టీయూ రాంరాం..!

ఎంఎస్సీ కోర్సులకు జేఎన్‌టీయూ రాంరాం..!

జేఎన్‌టీయూ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఎంఎస్సీ) కోర్సులకు ఇకపై కాలం చెల్లినట్లేనా అంటే.. అవుననే అంటున్నారు అక్కడి విద్యార్థులు.

హైదరాబాద్‌లో ఏటీఎం క్యాష్ దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు

హైదరాబాద్‌లో ఏటీఎం క్యాష్ దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు

హైదరాబాద్‌ ఐఎస్ సదన్ పోలీసుస్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన ఏటీఎం నగదు దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు.

రైళ్లపై రాళ్లేస్తే పట్టేస్తాయి!

రైళ్లపై రాళ్లేస్తే పట్టేస్తాయి!

కదులుతున్న రైళ్లపై రాళ్లతో దాడి చేసినా, రైల్వే ఆస్తులను ధ్వంసం చేసినా ఇక ఇట్టే దొరికిపోతారు.

అన్నీ మా దగ్గరే కొనాలి!

అన్నీ మా దగ్గరే కొనాలి!

వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు ప్రారంభమైన తొలిరోజే పైవ్రేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు దడ పుట్టింస్తున్నారు.

ఖాకీలు.. షరా‘మామూలే’

ఖాకీలు.. షరా‘మామూలే’

హైదరాబాద్‌ నగరంలోని పలు పోలీస్‌స్టేషన్‌లలో కొంతమంది పోలీసులను అవినీతి జబ్బు వీడడం లేదు.

మేడ్చల్ జిల్లాలో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

మేడ్చల్ జిల్లాలో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్‌ పేట్ బషీరాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కండ్లకోయ ప్రాంతంలో చెట్టుకొమ్మలు కత్తిరిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి