• Home » Hyderabad

Hyderabad

నేటి నుంచి శ్రీరామ పునర్వసు దీక్ష

నేటి నుంచి శ్రీరామ పునర్వసు దీక్ష

భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి శ్రీరామ పునర్వసు దీక్ష ప్రారంభం కానుంది.

గాదె ఇన్నయ్యను విడుదల చేయాలి

గాదె ఇన్నయ్యను విడుదల చేయాలి

మావోయిస్టుల అంత్యక్రియల్లో పాల్గొన్న కవులు, కళాకారుల కన్నీటిని, స్నేహాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) మాననీయకోణంలో చూడాలని, నేరంగా చూడవద్దని ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌ కోరారు.

భారీ లాభాలు, వడ్డీ పేరుతో మోసం.. రూ.5.70 కోట్లు కాజేశారు!

భారీ లాభాలు, వడ్డీ పేరుతో మోసం.. రూ.5.70 కోట్లు కాజేశారు!

వ్యాపారంలో భారీ లాభాలు, వడ్డీ ఆశచూపి ఏకంగా రూ.5.70 కోట్లు కాజేసిన ఘటనపై సైబరాబాద్‌ ఈఓడబ్ల్యూ (ఎకనామిక్స్‌ ఆఫెన్స్‌ వింగ్స్‌ ) పోలీసులు కేసు నమోదు చేశారు.

మ్యూల్‌ ఖాతాల ద్వారా రూ.26.07 కోట్ల లావాదేవీలు

మ్యూల్‌ ఖాతాల ద్వారా రూ.26.07 కోట్ల లావాదేవీలు

మ్యూల్‌ ఖాతాల ద్వారా రూ.26.07 కోట్ల లావాదేవీలు జరిపిన ముఠాలోని నలుగురు సభ్యులను నగర సైబర్‌ క్రైం అధికారులు అరెస్ట్‌ చేశారు.

శ్రీరామ నవమి శోభాయాత్రకు భారీ భద్రత.. 3000 మంది పోలీసులతో బందోబస్తు

శ్రీరామ నవమి శోభాయాత్రకు భారీ భద్రత.. 3000 మంది పోలీసులతో బందోబస్తు

శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించనున్న శోభాయాత్రకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వేలాదిమంది భక్తులు పాల్గొనే ఈ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

బీఆర్ఎస్ చేసిన అప్పుల భారాన్ని ఇంకా మోస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ చేసిన అప్పుల భారాన్ని ఇంకా మోస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకానికి రూ.600 కోట్లు బకాయిలు పెట్టి వెళ్తే తాము ప్రతినెలా రూ.89 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పటివరకు రూ.2,408 కోట్ల బిల్లులు చెల్లించామని అసెంబ్లీ సాక్షిగా తెలిపారు.

హరీశ్ రావు ఎప్పటికీ సీఎం కాలేరు: ప్రభుత్వ విప్ వేముల వీరేశం

హరీశ్ రావు ఎప్పటికీ సీఎం కాలేరు: ప్రభుత్వ విప్ వేముల వీరేశం

మాజీ మంత్రి హరీశ్ రావు ఎప్పటికీ సీఎం కాలేరని ప్రభుత్వ విప్ వేముల వీరేశం అన్నారు. పార్టీకి అధ్యక్షుడయ్యే స్థాయి లేని హరీశ్... ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి..

ఘోర రోడ్డు ప్రమాదం.. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి..

ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం రోడ్డు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘ‌ట‌న‌లో 13 మంది మృతిచెంద‌డం, 20 మందికి తీవ్రగాయాలు కావడంపై సీఎం రేవంత్ విచారం వ్యక్తం చేశారు.

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్.. డాక్టర్‌‌ని అదుపులోకి తీసుకున్న సిట్

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్.. డాక్టర్‌‌ని అదుపులోకి తీసుకున్న సిట్

తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సిట్ విచారణ వేగవంతమైంది. ఈ కేసులో తాజాగా ఒక ప్రముఖ డాక్టర్‌ను అదుపులోకి తీసుకోవడం రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మార్కాపురం బస్సు ప్రమాదంపై కేంద్ర మంత్రుల స్పందన

మార్కాపురం బస్సు ప్రమాదంపై కేంద్ర మంత్రుల స్పందన

మార్కాపురంలో జరిగిన బస్సు ప్రమాదంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి