• Home » Hyderabad

Hyderabad

 ‘వందల కోట్ల విలువైన భూములు ఎలా దక్కించుకోవాలో నేర్పించండి’.. కేటీఆర్ సెటైరికల్ పోస్ట్

‘వందల కోట్ల విలువైన భూములు ఎలా దక్కించుకోవాలో నేర్పించండి’.. కేటీఆర్ సెటైరికల్ పోస్ట్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు భూకుంభకోణాలకు పాల్పడుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు. సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. ‘ఇన్నోవేటర్ ఆఫ్ ది సెంచరీ’గా అనుముల కొండల్ రెడ్డిని ప్రకటించాలని ఎద్దేవా చేశారు.

ఉస్మానియా పరీక్షల విభాగం ఫెయిల్‌

ఉస్మానియా పరీక్షల విభాగం ఫెయిల్‌

ఉస్మానియా యూనివర్సిటీలోని పరీక్షల విభాగం ఫెయిల్‌ అయ్యింది. పరీక్షల నిర్వహణ నుంచి ఫలితాల విడుదల వరకు అన్నింటిలోనూ అదే పరిస్థితి.

బాల్యంలో లైంగిక దాడి.. 15 ఏళ్ల తర్వాత సవతి సోదరుడిపై యువతి కేసు..

బాల్యంలో లైంగిక దాడి.. 15 ఏళ్ల తర్వాత సవతి సోదరుడిపై యువతి కేసు..

బాల్యంలో తనపై లైంగిక దాడి చేసిన సవతి సోదరుడిపై 15 ఏళ్ల తర్వాత ఓ యువతి కేసు పెట్టింది. యువతి ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు సవతి సోదరుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

రూ.200 కోట్ల భూమి 7 కోట్లకే!

రూ.200 కోట్ల భూమి 7 కోట్లకే!

‘‘ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సోదరుడు కొండల్‌ రెడ్డికి చెందిన టెసరాక్ట్‌ అడ్వాన్డ్స్‌ సిస్టమ్స్‌ కంపెనీకి విలువైన ప్రభుత్వ భూముల కేటాయింపుపై విచారణ చేయాలి.. అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.

వరంగల్‌ జిల్లాలో అరుదైన పాము

వరంగల్‌ జిల్లాలో అరుదైన పాము

వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో ఓ అరుదైన పాము కనిపించింది.

3.43 కోట్ల మందికి ‘స్మార్ట్‌’ ఆహార భద్రత

3.43 కోట్ల మందికి ‘స్మార్ట్‌’ ఆహార భద్రత

తెలంగాణలో ఆహార భద్రతకు ఇక ‘స్మార్ట్‌’ రూపం రానున్నదని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు.

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సులకు పాత ఫీజులే ఖరారు

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సులకు పాత ఫీజులే ఖరారు

తెలంగాణలోని ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ నాన్‌-మైనారిటీ, మైనారిటీ మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం వేచి చూసే విద్యార్థులకు సర్కారు ఊరటనిచ్చింది.

చేయూతకు దరఖాస్తుల స్వీకరణ

చేయూతకు దరఖాస్తుల స్వీకరణ

కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పిస్తోంది.. చేయూత పథకం కింద పింఛన్ల మంజూరుకు దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది.

అన్నం పెట్టిన కేసీఆర్‌ను మరిచిపోలేను

అన్నం పెట్టిన కేసీఆర్‌ను మరిచిపోలేను

బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచి.. కాంగ్రెస్ లో చేరిన బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ప్రభుత్వంతో యామ్జెన్ ఎంఓయూ

తెలంగాణ ప్రభుత్వంతో యామ్జెన్ ఎంఓయూ

జీనోమ్ వ్యాలీలో ‘యామ్జెన్’ అత్యాధునిక పరిశోధన కేంద్రం ఏర్పాటు కానుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో యామ్జెన్ ఎంఓయూ కుదుర్చుకుంది. తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి