• Home » Hyderabad News

Hyderabad News

TGPSC Meeting: TGPSC కీలక నిర్ణయం...

TGPSC Meeting: TGPSC కీలక నిర్ణయం...

గ్రూప్–1పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో TGPSC ఇవాళ(బుధవారం) సమావేశం జరగిన విషయం తెలిసిందే. డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేయాలని ఇప్పటికే నిర్ణయించగా.. ఇవాళ(బుధవారం) న్యాయనిపుణులు, ప్రభుత్వంతో TGPSC చర్చించింది.

Hyderabad Ganesh Immersions: కొనసాగుతున్న వినాయక నిమజ్జనాలు.. ప్రణాళికలు రచిస్తున్న జీహెచ్ఎంసీ

Hyderabad Ganesh Immersions: కొనసాగుతున్న వినాయక నిమజ్జనాలు.. ప్రణాళికలు రచిస్తున్న జీహెచ్ఎంసీ

ఖైరతాబాద్, కూకట్‌‌పల్లి జోన్లలో అత్యధిక నిమజ్జనాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. హుస్సేన్ సాగర్‌‌తోపాటు నగరవ్యాప్తంగా 20 చెరువుల్లో నిమజ్జన ఏర్పాట్లు చేసినట్లు గుర్తు చేశారు.

Hyderabad Ganesh Nimajjanam: ఆదివారం మధ్యాహ్నం వరకు వినాయక నిమజ్జనాలు..

Hyderabad Ganesh Nimajjanam: ఆదివారం మధ్యాహ్నం వరకు వినాయక నిమజ్జనాలు..

నగరంలో ఇంకా 4,700 విగ్రహాలు నిమజ్జనం కావాల్సి ఉందని సీపీ ఆనంద్‌ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం వరకు నిమజ్జనాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

Hyderabad Metro Timings: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అర్ధరాత్రి వరకు మెట్రో సర్వీసులు

Hyderabad Metro Timings: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అర్ధరాత్రి వరకు మెట్రో సర్వీసులు

వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌‌లో రోడ్లన్నీ బ్లాక్ అయ్యాయి. స్వామి విగ్రహాలతో నిండిన భారీ వాహనాలతోనే రోడ్లు నిండిపోయాయి.

Alwal Morphing Photos : యువతి ఫోటోలు మార్ఫింగ్.. రూ.10 లక్షలు డిమాండ్

Alwal Morphing Photos : యువతి ఫోటోలు మార్ఫింగ్.. రూ.10 లక్షలు డిమాండ్

ఓ యువతి కారులో ట్రాకింగ్ డివైస్ పెట్టి, ఆమె ఆడియోను మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడు ఓ నిత్యపెళ్లి కొడుకు. జిమ్‌లో పరిచయమైన యువతిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు.

Hyderabad Metro Timings: గణేశ్ నిమజ్జనం వేళ.. ప్రయాణికులకు శుభవార్త

Hyderabad Metro Timings: గణేశ్ నిమజ్జనం వేళ.. ప్రయాణికులకు శుభవార్త

గణేశ్ నిమజ్జనాల సందర్భంగా ట్యాంక్‌ బండ్, హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ ఘాట్ వద్ద 40 క్రేన్లు ఏర్పాటు చేసినట్లు నగర సీపీ ఆనంద్ తెలిపారు. గణేశ్ ఉత్సవాలకు సంబంధించి సీపీ మీడియాకు వివరాలు వెల్లడించారు.

CM Revanth Reddy On Teachers Day: విద్యాశాఖలో నూతన సంస్కరణలు తీసుకురావాలి..

CM Revanth Reddy On Teachers Day: విద్యాశాఖలో నూతన సంస్కరణలు తీసుకురావాలి..

గత బీఆర్ఎస్ ప్రభుత్వం 8 ఏళ్లుగా టీచర్ల నియామకం చేపట్టలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. గత పదేళ్లుగా టీచర్ల బదిలీలు జరగలేదని తెలిపారు. విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకురావాలని ఆలోచన చేస్తు్న్నట్లు చెప్పారు.

TG Assembly: నేడు అసెంబ్లీలో కాళేశ్వరం చర్చ.. వ్యూహాలు రచిస్తున్న నేతలు

TG Assembly: నేడు అసెంబ్లీలో కాళేశ్వరం చర్చ.. వ్యూహాలు రచిస్తున్న నేతలు

అసెంబ్లీలో కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి పంచాయతీరాజ్ యాక్ట్ 285Aను సవరణ బిల్లు, మున్సిపల్ చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

Minister Tummala Nageswara Rao: యూరియా సరఫరాలో ఫలిస్తున్న ప్రభుత్వ ప్రయత్నాలు..

Minister Tummala Nageswara Rao: యూరియా సరఫరాలో ఫలిస్తున్న ప్రభుత్వ ప్రయత్నాలు..

పోర్టుల నుండి ఆదిలాబాద్, జడ్చర్ల, గద్వాల, వరంగల్, మిర్యాలగూడ, పందిళ్లపల్లి, సనత్ నగర్, గజ్వెల్ ప్రాంతాలకు యూరియా చేరుకోనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చెప్పుకొచ్చారు. అక్కడి నుంచి డిమాండ్ పరంగా జిల్లాలకు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.

Musi River Effect On Hyderabad: ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్..

Musi River Effect On Hyderabad: ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్..

జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో జియాగూడ 100 ఫీట్ రోడ్డుపై భారీగా వరద నీరు చేరింది. దీంతో ఆ రోడ్డును అధికారులు మూసివేశారు. జియాగూడ - పురానాపూల్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి