Home » Himanta Biswa Sarma
Rajasthan Elections: రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన విమర్శలకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హిమంత అవసరానికి మించి అతిగా మాట్లాడుతున్నాడని మండిపడ్డాడు.
Mahadev Betting App: మహదేవ్ బెట్టింగ్ యాప్ నిర్వాహకుల నుంచి రూ.508 కోట్లు ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ తీసుకున్నారన్న ఆరోపణలపై అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ(Himantha Biswa Sarma) స్పందించారు. ఇప్పటికే చాలా మందిని ఈ వ్యవహారంలో అదుపులోకి తీసుకున్న ఈడీ(Enforcement Directorate) సీఎంను కూడా అదుపులోకి తీసుకుంటుందని వ్యాఖ్యానించారు.
Himanta Biswa Sarma: కాంగ్రెస్పై నిందారోపణలు చేయడానికి ఎల్లప్పుడూ ముందుండే బీజేపీ నాయకుల్లో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఒకరు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో (ముఖ్యంగా మణిపూర్ సంక్షోభం) జరుగుతున్న అన్యాయాల గురించి ఒక్క మాట మాట్లాడని ఆయన.. కాంగ్రెస్పై ఆరోపణలు చేసేందుకు మాత్రం ముందు వరుసలో
Rahul Gandhi: ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకెక్కే అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తాజాగా మరోసారి తన నోటికి పని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీలపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బాబర్, ఔరంగజేబులకు వేసినట్టేనని అన్నారు.
హిందూ-ముస్లిం వ్యవహారంలో నిరంతరం సంచలన వ్యాఖ్యలు చేసే అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ.. ఇప్పుడు తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను ‘మియా ముస్లిం’ల..
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కొంతకాలం నుంచి తన నోటికి బాగానే పని చెప్తున్నారు. ఒక సీఎంగా తన రాష్ట్ర బాగోగులు చూసుకోవడం కన్నా.. ప్రత్యర్థి నేతలపై విమర్శలు గుప్పించడమే పనిగా పెట్టుకున్నారు. ఎవరేం మాట్లాడినా సరే..
ఇటీవల కుటుంబ రాజకీయాలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల మీద తాజాగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించారు. రాజకీయాలపై అవగాహన లేని నిరక్షరాస్యుడు రాహుల్ అని, అతడో చిన్న పిల్లవాడు....
వరల్డ్ కప్ క్రికెట్లో పాకిస్థాన్పై భారత టీమ్ సాధించిన గెలుపుపై టీమిండియాను కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul అభినందించకపోవడంపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆదివారంనాడు ఛలోక్తులు విసిరారు. దేశం సంతోష, సంబరాల్లో మునిగిపోయిందని, అయితే ''మొహబ్బత్ కీ దుకాణ్'' నుంచి ఒక్క మాట కూడా లేదని అన్నారు.
సాంకేతిక పరంగా ప్రపంచ దేశాలకు గట్టి పోటీనిస్తున్న ఈరోజుల్లోనూ మన దేశంలో బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందించాల్సిన తల్లిదండ్రులే డబ్బులకు అమ్ముడుపోయి, మేజర్ కాకముందే..
బాల్య వివాహాలు అరికట్టే వరకు 'మియా'(Miya) సామాజికవర్గ ఓట్లు బీజేపీ(BJP)కి అవసరం లేదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ(Himanta Biswa Sarma) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాల్య వివాహాలను వ్యతిరేకించి తమను తాము సంస్కరించుకునే వరకు చార్ ప్రాంతంలో ఉన్న మియా ప్రజల ఓట్లు పదేళ్ల వరకు అక్కర్లేదని స్పష్టం చేశారు.