• Home » Himachal Pradesh

Himachal Pradesh

JP Nadda: జేపీ నడ్డా భార్య కారు చోరీ

JP Nadda: జేపీ నడ్డా భార్య కారు చోరీ

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్య ఎస్‌యూవీ కారు చోరీకి గురయ్యింది. దక్షిణ తూర్పు ఢిల్లీలో గల గోవింద్ పురి ప్రాంతంలో ఉన్న సర్వీసింగ్ సెంటర్‌ నుంచి కారు దొంగతనం జరిగింది. కారును సర్వీసింగ్‌కు ఇచ్చి డ్రైవర్ తినడానికి వెళ్లారు. తిరిగి వచ్చి చూడగా సర్వీస్ సెంటర్‌లో కారు కనిపించలేదు.

Himachal Pradesh: కాంగ్రెస్‌కు రెబల్స్ ఝలక్.. బీజేపీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు

Himachal Pradesh: కాంగ్రెస్‌కు రెబల్స్ ఝలక్.. బీజేపీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు

హిమాచల్ ప్రదేశ్ ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు ఝలక్ ఇచ్చారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటు వేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ సభ్యుల ఫిర్యాదుతో స్పీకర్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేశారు. హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టును రెబల్ ఎమ్మెల్యేలు ఆశ్రయించారు. సానుకూల తీర్పు రాకపోవడంతో ఆరుగురు రెబల్స్ శనివారం నాడు (ఈరోజు) బీజేపీలో చేరారు.

MLAs Resigh: ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల రాజీనామా.. బీజేపీలో చేరికకు సిద్ధం

MLAs Resigh: ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల రాజీనామా.. బీజేపీలో చేరికకు సిద్ధం

హిమాచల్ ప్రదేశ్‌లో వేగంగా రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర అసెంబ్లీకి ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు శుక్రవారంనాడు రాజీనామా చేశారు. అసెంబ్లీ సెక్రటరీకి తమ రాజీనామాలను సమర్పించారు. భారతీయ జనతా పార్టీలో చేరేందుకు వీరు సిద్ధమవుతున్నారు.

Viral Video: కొంపముంచిన ప్రీ వెడ్డింగ్ షూట్.. ఏమైందో తెలుసా?

Viral Video: కొంపముంచిన ప్రీ వెడ్డింగ్ షూట్.. ఏమైందో తెలుసా?

ఇటివల కాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్ ట్రెండ్ ఎక్కువైంది. పెళ్లి చేసుకోబోయే ప్రతి జంట దాదాపు అనేక ప్రాంతాల్లో ప్రీ వెడ్డింగ్ షూట్‌ల పేరుతో ఫోటోలు, వీడియోలు చిత్రీకరించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టెలివిజన్ నటి ఆర్య వోరా(Aarya Voraa) ప్రీ వెడ్డింగ్ షూట్(pre wedding shoot) తన ప్రాణాలమీదకు వచ్చిందని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Supreme Court: సుప్రీంకోర్టులో హిమాచల్ రెబల్ ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ.. అనర్హతపై స్టే విధించేందుకు నో

Supreme Court: సుప్రీంకోర్టులో హిమాచల్ రెబల్ ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ.. అనర్హతపై స్టే విధించేందుకు నో

హిమాచల్ ప్రదేశ్ రెబల్ ఆరుగురు ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేసిన సంగతి తెలిసిందే. ఆ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అనర్హతపై స్టే విధించాలని కోరగా, సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది.

Congress: హిమాచల్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం

Congress: హిమాచల్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం

హిమాచల్‌ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం తీవ్రమవుతోంది. ఎన్నికల్లో నేరాలకు పాల్పడ్డారంటూ ఒక స్వతంత్ర ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ రెబెల్‌ ఎమ్మెల్యే తండ్రి, మరికొందరిపై పోలీసులు ఆదివారం కేసులు నమోదు చేశారు.

Himachal Crisis: ఆరుగురు సభ్యులతో‌ కాంగ్రెస్ సమన్వయ కమిటీ

Himachal Crisis: ఆరుగురు సభ్యులతో‌ కాంగ్రెస్ సమన్వయ కమిటీ

సుఖ్వీందర్ సింగ్ సుఖు సారథ్యంలోని హిమాచల్ ప్రదేశ్‌ ప్రభుత్వానికి, పార్టీకి మధ్య తలెత్తిన విభేదాల పరిష్కారానికి కాంగ్రెస్ అధిష్ఠానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య మెరుగైన సమన్వయం కోసం ఆరుగురు సభ్యులతో సమన్వయ కమిటీని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆదివారంనాడు ప్రకటించారు.

Himachal Crisis: హిమాచల్ సంక్షోభం.. 11 మంది ఎమ్మెల్యేలు జంప్, నెక్ట్స్ ఏంటి?

Himachal Crisis: హిమాచల్ సంక్షోభం.. 11 మంది ఎమ్మెల్యేలు జంప్, నెక్ట్స్ ఏంటి?

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం(Himachal pradesh crisis) మరింత ముదిరింది. కాంగ్రెస్ తిరుగుబాటుదారులతో సహా 11 మంది ఎమ్మెల్యేలు శనివారం బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌కు చేరుకున్నారు.

India vs England: తొలిరోజు అదరగొట్టిన బౌలర్లు.. ఇంగ్లండ్ ఆలౌట్

India vs England: తొలిరోజు అదరగొట్టిన బౌలర్లు.. ఇంగ్లండ్ ఆలౌట్

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈరోజు భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదో చివరి మ్యాచ్ ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో మొదటి రోజు ఆటలో ఇంగ్లండ్ 218 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

Congress: కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ పోస్ట్ నుంచి హిమాచల్ ప్రదేశ్ నేత తొలగింపు

Congress: కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ పోస్ట్ నుంచి హిమాచల్ ప్రదేశ్ నేత తొలగింపు

కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ పదవీ నుంచి హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన సుధీర్ శర్మను తొలగించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాలతో శర్మను పదవీ నుంచి తొలగించామని జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటనలో తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌లో గల ధర్మశాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సుధీర్ శర్మ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో మంత్రిగా కూడా విధులు నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి