Home » Himachal Pradesh
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ కలల ప్రాజెక్టుకు రెక్కలొచ్చాయి. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సిమ్లా రోప్వే కోసం ముందస్తు టెండర్ను ఆమోదించింది. దీంతో దేశంలోనే మొదటి, ప్రపంచంలోనే రెండో పొడవైన రోప్వే నిర్మాణం మరికొన్ని రోజుల్లో మొదలుకానుంది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
హిమాచల్ప్రదేశ్లో ‘టాయిలెట్ సీట్ ట్కాక్స్’ అంశం తీవ్ర వివాదాస్పదమైంది. పట్టణ ప్రాంతాల్లో ఉండే ఇళ్లలో ఎన్ని టాయిలెట్లు ఉండే.. దానికి తగ్గట్టుగా ప్రతి దానికి రూ.25 పన్ను విధిస్తారన్న నోటిఫికేషన్పై రాజకీయ దుమారం రేగింది.
తిరుపతి వెంకన్న ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు తమదైన శైలిలో స్పందిస్తున్నాయి. ఇప్పటికే ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామి ప్రసాదానికి వినియోగిస్తున్న నెయ్యి నాణ్యతను పరీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రుణాలు తీసుకుని ఆ సొమ్మును సోనియాగాంధీకి సమర్పిస్తోందంటూ కంగన రనౌత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది.
Viral News: పెళ్లి అనేది చాలా పెద్ద క్రతువు. అనేక రకాల ఆచారాలు, సంప్రదాయాలు, పూజా క్రతువులను ఆచరిస్తూ ఇద్దరు స్త్రీ, పురుషులు వివాహ బంధంతో ఒక్కటవుతారు. పెళ్లైన దంపతులు సైతం తమ తమ కుటుంబాల్లో వస్తున్న ఆచారాలను, సంప్రదాయాలను పాటించాల్సి ఉంటుంది. తాజాగా ఇలాంటి వింత ఆచారం గురించి ఇవాళ మనం తెలుసుకుందాం..
మసీదు అక్రమ నిర్మాణానికి వ్యతిరేకంగా సిమ్లాలోని మండిలో శుక్రవారం నిరసన ప్రదర్శనలకు హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి. దీంతో ఉదయం నుంచి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నారు. పోలీసు బారికేడ్లను తోసుకుంటూ ప్రదర్శకులు ముందుకు దూసుకెళ్లడంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు వాటర్ కెనాన్లు ప్రయోగించారు.
హిమాచల్ప్రదేశ్ సోలన్ జిల్లాలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో ఎంబీఏ జూనియర్ విద్యార్థిని ర్యాగింగ్ చేసిన కేసులో ముగ్గురు సీనియర్ విద్యార్దులను అరెస్ట్ చేసినట్లు మంగళవారం పోలీసులు వెల్లడించారు. ఈ ముగ్గురు విద్యార్థులను యూనివర్సిటీ సైతం బహిష్కరించిందని వారు తెలిపారు.
సంజౌలి ప్రాంతంలో అక్రమ మసీదు నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించేందుకు పలు హిందూ సంస్థలు ధల్లి ఏరియాలో సమావేశం కావడం, ఇందుకు ప్రతిగా ధల్లి టన్నెల్ వద్ద భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించడంతో ఉద్రికత్త నెలకొంది.
పార్టీ ఫిరాయింపులను అరికట్టేందుకు హిమాచల్ప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.
హిమచల్ ప్రదేశ్ శాసనసభ (సభ్యుల పెన్షన్లు, అలవెన్సులు) సవరణ బిల్లు-2024ను హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఏదైనా ఒక సమయంలో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు ఇక నుంచి పెన్షన్ పొందే వీలుండదని బిల్లులో పేర్కొన్నారు.