Home » Himachal Pradesh
హిమాచల్ ప్రదేశ్లోని కసోల్లో కొందరు టూరిస్టుల వింతచేష్టలు వివాదానికి తెరతీశాయి. కారు టాప్పై కూర్చొని అర్ధనగ్నంగా ప్రయాణించిన వారి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ధర్మశాల వేదికగా ఇవాళ భారత్ , అఫ్గానిస్థాన్ మధ్య తొలి వన్డే జరగనుంది. ఈ మ్యాచ్కు వాన ముప్పు పొంచి ఉంది. ఇవాళ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ తెలిపింది.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్లో జరిగిన పంచాయతీ సమితులు, జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికలు జరిగిన మండి (15 వార్డులు), పాలంపూర్ (15 వార్డులు), సోలాన్ (17 వార్డుల), ధర్మశాల (17 వార్డులు) మున్సిపల్ కార్పొరేషన్ల ఫలితాలను ప్రకటించారు.
రోడ్డుపై వెళుతున్న కారుపై చెట్టు విరిగిపడ్డంతో నలుగురు మహిళా టీచర్లు ప్రాణాలు కోల్పోయారు. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన శనివారం చోటుచేసుకుంది.
హిమాచల్ ప్రదేశ్లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల ఓ చిన్నారిపై మాజీ ఆర్మీ ఉద్యోగి దారుణానికి ఒడిగట్టాడు. చెట్టునుంచి జామకాయ తెంపిందన్న కోపంతో చిన్నారి కాళ్లు, చేతులు కట్టేసి మరీ చిత్ర హింసలు పెట్టాడు.
రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది. కుక్క అతడి ప్యాంట్ పట్టుకుని లాగడంతో రోడ్డుపై పడిపోయాడు. తలకు గాయాలు అయ్యాయి. హిమాచల్ప్రదేశ్లో బుధవారం ఈ దారుణం చోటుచేసుకుంది.
హిమాచల్ ప్రదేశ్ మండి జిల్లాలోని ఒక పర్వత మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దారి మధ్యలో 50 అడుగుల లోయ అడ్డుగా ఉంది. ఈ మార్గంలో బొలేరో వాహనంలో వెళ్లిన వారు.. లోయను విధిగా దాటాల్సి వచ్చింది. లోయ వద్దకు రాగానే వాహనం ఆగిపోయింది. చివరకు ఏమైందో చూడంది..
భారీ మంచు కారణంగా పాంగి లోయ కొత్త శోభను సంతరించుకుంది. లోయలో మంచు ప్రవాహం మొదలైంది. మంచు నది ఏమైనా ప్రవహిస్తోందా? అనేంతలా అక్కడి పరిస్థితి మారిపోయింది..
హిమాచల్ ప్రదేశ్లో ఒక భావోద్వేగాత్మక, హృదయ విదారకమైన ఘటన జరిగింది. ఓ పెంపుడు శునకం తన యజమాని మృతదేహాన్ని నాలుగు రోజుల పాటు కాపాడుకుంది. ఎముకలు కొరికే మంచు కొండల్లో అన్నపానీయాలు మానేసి కనురెప్ప వాల్చకుండా కాపుకాసింది.
మానాలిలో భారీగా మంచు కురుస్తోంది. కొన్నిచోట్ల రోడ్లను మంచు కప్పేయడంతో స్వల్ప ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.