Home » Health
ప్రస్తుత జీవనశైలిలో మార్పులు, జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వంటి కారణాలతో చాలామంది గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం సమస్యలతో బాధపడుతున్నారు. అయితే కొన్ని సహజమైన ఆయుర్వేద చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్యలను చాలావరకు తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వేసవిలో జిమ్లో వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిదే అయినా, కొన్ని సాధారణ పొరపాట్లు గుండెపై తీవ్రమైన ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అందుకే జిమ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
మోకాళ్ల నొప్పి ఇప్పుడు వృద్ధులకే కాకుండా యువతలో కూడా ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన తర్వాత చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వేసవిలో ప్రతి ఒక్కరు నిమ్మకాయ వాడతారు. అందుకే ఈ సీజన్లో నిమ్మకాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వేసవిలో మండుటెండలో చల్లని నిమ్మ సోడా తాగడం వల్ల ఊరట పొందుతాం.
వేసవి కాలంలో కిడ్నీలను జాగ్రత్తగా కాపాడుకోవాలని తిరుపతి రమాదేవి ఆస్పత్రి అధినేత శశిధర రెడ్డి సూచించారు.
దేశ రాజధానిలో ఈ నెలాఖరున జరగాల్సిన 4వ 'ఇండియా-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్'వాయిదా పడింది. ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా కేంద్ర ఆరోగ్య శాఖ దేశవ్యాప్తంగా అప్రమత్తత ప్రకటించింది.
అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని ప్రతి ఏడాది మే 21న జరుపుకుంటారు. అయితే, అంతర్జాతీయ టీ దినోత్సవం ప్రాముఖ్యం ఏమిటి? రోజూ తాగే టీ ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా? అనే విషయాలను తెలుసుకుందాం..
ఉదయం ఖాళీ కడుపుతో మలాసనం (స్క్వాట్ పోజ్) చేయడం వల్ల శరీరానికి, మనసుకు మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ యోగా ఆసనం జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు వెన్నెముకను బలపరచడంలో కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
మార్కెట్లో నకిలీ మందుల విక్రయం పెరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మందులు కొనుగోలు చేసే సమయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నేటి వేగవంతమైన జీవితంలో ఒత్తిడి, ఆందోళన సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిరోజూ కేవలం 10 నిమిషాలు ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించడంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.