Home » Haryana
ఇన్వెస్టిగేటర్ల సమాచారం ప్రకారం, మల్హోత్రాకు ఐఎస్ఐతో నేరుగా సంబంధాలున్నాయి. పాకిస్థాన్ హోం మంత్రి నుంచి స్పెషల్ సెక్యూరిటీ క్లియరెన్స్ లభించేది. పాక్ పర్యటన సందర్భంగా ఆమెకు ఏకే-47 పట్టుకున్న గన్మెన్లు సెక్యూరిటీగా ఉండేవారని తెలిపే ఒక వీడియో పోస్ట్ కావడం కూడా ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది.
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ నిఘా కార్యకర్తలతో సంప్రదింపులు జరిపిందని, అయితే, ఉగ్రవాదంతో ఆమెకు ఎటువంటి సంబంధాలు లేవని పోలీసులు తేల్చారు.
ప్రొఫెసర్ అలీ ఖాన్కు సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. దీనిపై సిట్ ఏర్పాటుకు హర్యానా డీజీపీకి అనుమతిచ్చింది. ఈ కేసు దర్యాప్తుకు ముగ్గురు సభ్యుల సిట్ ఏర్పాటుకు ఆదేశించింది.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ జ్యోతి మల్హోత్రా కేసులో కీలక అప్డేట్ వచ్చింది. ఈ కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర హోం శాఖ దీనిని ఫెడరల్ యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించాలని యోచిస్తోంది.
భారత సైనిక సమాచారాన్ని పాకిస్థాన్తో పంచుకున్న ఆరోపణలపై యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే జ్యోతి తండ్రి ఆమె గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై హర్యానాకు చెందిన ట్రావెలర్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టు కాగా, కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
దేశంలోనే ఉంటూ శత్రుదేశానికి కీలక రహస్యాలు చేరవేసిన అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో హర్యానా నుంచి పాకిస్థాన్కు గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలపై ప్రముఖ యూట్యూబర్, బ్లాగర్ జ్యోతి మల్హోత్రాతోపాటు ఆరుగురు భారతీయులు అరెస్టయ్యారు.
Delivering Milk In An Audi Car: అయితే.. బ్యాంకు ఉద్యోగంలో అడుగుపెట్టిన తర్వాత అంతా మారిపోయింది. 10 టు 6 పనితో అతడు విసిగిపోయాడు. వాహనాలపై ఉన్న అతడి ప్రేమను ఆ ఉద్యోగం తొక్కి పడేసింది. దీంతో అతడు తట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగం మానేయాలనుకున్నాడు.
Live In Partner: 10 ఏళ్ల నుంచి సోనియా అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఇద్దరూ బద్కల్ కాలనీలోని ఓ ఇంట్లో కలిసి ఉంటున్నారు. ఏమైందో ఏమో తెలీదు కానీ, సోనియాను జితేంద్ర చంపేశాడు. ఆమె శవాన్ని బెడ్డు కింద దాచేశాడు. అనంతరం ఇంటికి తాళం వేసి నేరుగా బామ్మ సుందరీ దేవి ఇంటికి వెళ్లాడు.
పెళ్లికి రెండు రోజులు ఉందనగా హర్యానా యువతి తనకు కాబోయే భర్తపై ప్రియుడితో దాడి చేయించడంతో బాధితుడు కోమాలోకి వెళ్లాడు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.