Home » Harbhajan Singh
పంజాబ్ రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు ఎంపీలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి పంజాబ్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. ఈ భేటీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
టీమిండియా మాజీ క్రికెటర్, రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్ పంజాబ్ హైకోర్టును ఆశ్రయించారు. పంజాబ్ పోలీసులు తనకు కల్పించిన భద్రతను ఉపసంహరించుకోవడాన్ని నిరసిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాతో సహా ఏడుగురు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు.. నిన్న ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం వారందరూ బీజేపీలో చేరారు. ఇలా ఆప్ని వీడిన ఎంపీల్లో మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా ఉన్నారు.
ఐపీఎల్ 2026 సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ కు సంబంధించిన విషయాల కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముంబై ఇండియన్స్ పై టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఆదివారం భారత్-పాక్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్-పాక్ పోరులో టీమిండియా విజయ కేతనం ఎగురవేస్తుందని తెలిపాడు.
పీసీబీ ఛైర్మన్ నఖ్విపై టీమిండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్ను ప్రపంచ కప్ టోర్నీ నుంచి తొలగించడంపై నఖ్వి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రతి విషయంలో పాకిస్తాన్ జోక్యం ఎందుకు అంటూ భజ్జీ ప్రశ్నించాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తోన్న తరుణంలో భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్.. టీమిండియాకు ఓ కీలక సూచన చేశాడు. భారత్ ఈ మెగా టోర్నీలో కచ్చితంగా ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలని సూచించాడు. రాయ్పుర్ వేదికగా జరిగిన రెండో టీ20 సందర్భంగా కామెంట్రీలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియాకు ప్రస్తుతం గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్. అయితే అతడి నేతృత్వంలో టెస్టు క్రికెట్లో భారత్ తీవ్రంగా విఫలమవుతోంది. దీంతో టెస్టులకు వేరే కోచ్ను నియమించాలని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు.
టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించి టీమిండియా ఇప్పటికే జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అనూహ్యంగా ఈ జట్టులో వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మాట్లాడాడు.
టీమిండియా స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్ దేశవాళీల్లో అదరగొడుతున్న విషయం తెలిసిందే. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ తరఫున సెంచరీ బాది తొలి సారి టైటిల్ అందించాడు. విజయ్ హజారే ట్రోఫీలోనూ మెరుపు శతకం బాదాడు. ఈ సందర్భంగా అతడి ఫామ్పై దిగ్గజ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రశంసలు కురిపించాడు.