Home » Guntur
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చట్టబద్ధంగా ప్రకటించేందుకు రంగం సిద్ధమైంది. అమరావతిని రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అధికారికంగా వినతిపత్రం సమర్పించింది.
ప్రేమ పేరుతో యువతిని మోసం చేసి, లైంగికంగా దాడి చేసిన ఘటనలో ఎస్ఐ రవితేజకు గుంటూరు జిల్లా కోర్టు పదేళ్ల జైలు శిక్షను విధించింది.
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఏపీ లిక్కర్ స్కామ్లో ఆయనకు ఈడీ నోటీసులు జారీ చేసింది.
అమరావతిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ ఊపందుకుంది. పల్నాడు జిల్లాలోని కర్లపూడి - లేమల్లెలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను మంత్రి నారాయణ ప్రారంభించారు. గ్రామానికి వచ్చిన మంత్రి, ఎమ్మెల్యేకు రైతులు ఘన స్వాగతం పలికారు.
అమెరికాలోని అలాస్కా రాష్ట్రంలో తెలుగు విద్యార్థి కనిపించకుండా పోయారు. గుంటూరుకు చెందిన హరి కృష్ణా రెడ్డి ఒంటరిగా అలాస్కా పర్యటనకు వెళ్లారు..
గత ఏడాది మిర్చి సీజన్లో చాలా ఇబ్బందులు వచ్చాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆ సమస్యలను పరిష్కరించి, ముందస్తు చర్యలు తీసుకోవడానికి సమీక్షా సమావేశం పెట్టామని ఆయన తెలిపారు.
తెనాలిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీ ఆలపాటి రాజా ఫ్లెక్సీలను తొలగించడంపై టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు.
నీటి విషయంలోనైనా, సహకారం విషయంలోనైనా తెలుగువారంతా కలిసి ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.గతేడాది సుమారు కృష్ణా, గోదావరి నదుల నుంచి 6,282 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రపంచ తెలుగు మహాసభలు ఈరోజుతో ముగియనున్నాయి. చివరి రోజు వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు.
మూడవ ప్రపంచ తెలుగు మహాసభలకు అంకురార్పణ జరిగింది. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో తెలుగు మహాసభలకు ఏర్పాట్లు జరిగాయి.