• Home » Guntur

Guntur

జగన్ గుంటూరు టూర్‌.. పలువురు వైసీపీ నేతలపై కేసులు

జగన్ గుంటూరు టూర్‌.. పలువురు వైసీపీ నేతలపై కేసులు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరు పర్యటనలో ర్యాలీలు నిర్వహించడంతో పలువురు పార్టీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీస్ యాక్ట్ 30ను అతిక్రమించారని, ర్యాలీల కారణంగా గుంటూరులో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిందని అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.

అనుమతి లేకున్నా.. గుంటూరుకు జగన్.. భారీగా ట్రాఫిక్ జామ్..

అనుమతి లేకున్నా.. గుంటూరుకు జగన్.. భారీగా ట్రాఫిక్ జామ్..

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. గుంటూరుకు బయలుదేరి వెళ్లారు. పెద్ద సంఖ్యలో వాహనాలతో తాడేపల్లి ప్యాలెస్ నుంచి గుంటూరుకు జగన్ పయనమయ్యారు..

నా కుమార్తెను వేధిస్తున్నాడు...

నా కుమార్తెను వేధిస్తున్నాడు...

డిసెంబరు 23 నుంచి తన కుమార్తె ఆచూకీ తెలియలేదని గుంటూరుకు చెందిన ఓ మహిళ.. మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. అలాగే.. భర్త రెండు సంవత్సరాలుగా వేధిస్తున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

విధ్వంసకర రాజకీయాలకు జగనే మూల కారణం: యనమల రామకృష్ణుడు

విధ్వంసకర రాజకీయాలకు జగనే మూల కారణం: యనమల రామకృష్ణుడు

రాష్ట్రంలో నేర రాజకీయాలకు వైఎస్ జగన్, ఆయన అనుచరులే కారణమని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రపతి పాలన విధించాలని జగన్ డిమాండ్ చేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు.

హైకోర్టును ఆశ్రయించిన జోగి రమేశ్ కుమారుడు

హైకోర్టును ఆశ్రయించిన జోగి రమేశ్ కుమారుడు

వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు రోహిత్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తమ ఇంటికి నిప్పుపెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ దావాపై నేడు మధ్యాహ్నం విచారణ జరిపేందుకు అంగీకరించింది న్యాయస్థానం.

గుంటూరులో హైటెన్షన్.. అంబటికి నిరసన సెగ..

గుంటూరులో హైటెన్షన్.. అంబటికి నిరసన సెగ..

మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత అంబటి రాంబాబుకు గుంటూరులో నిరసన సెగ తగిలింది. చిల్లీస్ సెంటర్‌లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై తెలుగుదేశం నేతలు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

CRDAతో న్యూ ఇండియా అష్యూరెన్స్ ఒప్పందం

CRDAతో న్యూ ఇండియా అష్యూరెన్స్ ఒప్పందం

ప్రజా రాజధాని అమరావతి కార్పొరేట్ పెట్టుబడులకు కేంద్రంగా మారుతోంది. దేశంలో అతిపెద్ద జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ అయిన న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ ఏపీ సీఆర్‌డీఏతో ఒప్పందం కుదుర్చుకుంది.

77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: చంద్రబాబు, లోకేశ్

77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: చంద్రబాబు, లోకేశ్

దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ సంబరాలు మెుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్, పలువురు మంత్రులు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

అనధికార లేఅవుట్ల రెగ్యులరైజేషన్‌కు మరోసారి గడువు పొడిగింపు

అనధికార లేఅవుట్ల రెగ్యులరైజేషన్‌కు మరోసారి గడువు పొడిగింపు

ఏపీలో అనధికార లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు ఉన్నవాళ్లకు శుభవార్త! మీ స్థలాలను క్రమబద్ధీకరించుకోవడానికి ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించింది. మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది.. గుండెపోటని నాటకమాడి..

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది.. గుండెపోటని నాటకమాడి..

ప్రియుడి కోసం భర్తను అత్యంత దారుణంగా హత్య చేసింది భార్య. ఇద్దరు పిల్లలు ఉన్నా.. పరాయి వ్యక్తి మోజులో పడి భర్త అనే కనికరం లేకుండా హత్యకు పాల్పడింది. తర్వాత ఆ వీడియోలు చూస్తూ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి