• Home » Guntur

Guntur

Mangalagiri Narasimha Swamy Temple: నృసింహస్వామి ఆలయానికి మాస్టర్ ప్లాన్ రెడీ..

Mangalagiri Narasimha Swamy Temple: నృసింహస్వామి ఆలయానికి మాస్టర్ ప్లాన్ రెడీ..

మాస్టర్ ప్లాన్ ప్రకారం మంగళగిరి కొండ చుట్టూ ¾ వంతు భాగంలో పాత, కొత్త హైవేలను కలిపే విధంగా వంద అడుగుల రోడ్డును 3.47 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తారు. ఇది పానకాలస్వామి ఘాట్ రోడ్డుతో అనుసంధానమయ్యే విధంగా ఉంటుంది.

Vijayawada Guntur Road Tenders : విజయవాడ, గుంటూరు రోడ్ల అభివృద్ధి పనుల టెండర్ల ఖరారులో కావాలనే జాప్యం

Vijayawada Guntur Road Tenders : విజయవాడ, గుంటూరు రోడ్ల అభివృద్ధి పనుల టెండర్ల ఖరారులో కావాలనే జాప్యం

కాంట్రాక్టర్ల అభ్యంతరాలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించి సమస్యలను పరిష్కరించటానికి వీలుగా గడువు పెంచవచ్చు. ఏ సమస్యా లేకుండా సీఆర్డీఏ అధికారులు ఎందుకు గడువు పొడిగిస్తున్నారో అర్ధం కాని పరిస్థితి..

Students Issue: రేకుల షెడ్లలో విద్యార్థుల వసతి...

Students Issue: రేకుల షెడ్లలో విద్యార్థుల వసతి...

వినుకొండలోని బీసీ బాలుర హాస్టల్ నరసరావుపేట రోడ్డులోని శ్రీనివాస్ నగర్ ఓ అద్దె భవనంలో కొనసాగుతుంది. ఈ హాస్టల్లో ఇంటర్మీడియట్, ఐటీఐ కళాశాల విద్యార్థులు 40 మందికి పైగా ఉంటున్నారు. అయితే ఈ అద్దె భవనంలో వసతులు సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

YSRCP:  వైసీపీకి బిగ్ షాక్... కీలక నేతపై కేసు

YSRCP: వైసీపీకి బిగ్ షాక్... కీలక నేతపై కేసు

పొన్నూరు వైసీపీ ఇన్‌చార్జ్ అంబటి మురళిపై చేబ్రోలు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అమరావతి వల్లే పొన్నూరు పొలాలు మునిగాయని అంబటి మురళి అసత్య ప్రచారం చేశారని అప్పాపురం కాలువ ఏఈఈ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు చేబ్రోలు పీఎస్‌లో కేసు నమోదైంది.

AP Free Bus:  స్త్రీ శక్తి పథకానికి అద్భుతమైన రెస్పాన్స్..

AP Free Bus: స్త్రీ శక్తి పథకానికి అద్భుతమైన రెస్పాన్స్..

ఘాట్ రూట్లలో ఉచిత ప్రయాణానికి గతంలో అనుమతించని ఆర్టీసీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఘాట్ రూట్‌లలోనూ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.

AP News: రేపు విద్యా సంస్థలకు సెలవు..

AP News: రేపు విద్యా సంస్థలకు సెలవు..

ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది. ప్రజలు ఎవరు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు.

Ration Card Holders: రేషన్ పంపిణీలో గోల్‌మాల్.. లబ్ధిదారులు చనిపోయినా..

Ration Card Holders: రేషన్ పంపిణీలో గోల్‌మాల్.. లబ్ధిదారులు చనిపోయినా..

అర్హులకు మాత్రమే రేషన్ ఫలాలు అందడంతో పాటు బియ్యం పక్కదారి పట్టడానికి వీలులేదన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే క్షేత్రస్థాయిలో ఇందుకు పూర్తి విరుద్ధమైన పరిస్థితులు ఉంటున్నాయి. ఈకేవైసీ ప్రక్రియ నత్తనడకనే సాగు తుండటంతో అర్హత లేకపోయినా పలువురు లబ్ధి పొందుతున్నారని సమాచారం. ప్రజాధనం వృథాకు అడ్డుకట్ట పడాలంటే ఈ-కేవైసీతో పాటు క్షేత్రస్థాయి సర్వేతోనే సాధ్యమవుతుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నా..

AP News: అన్నదాతల్లో అయోమయం.. లబ్ధిదారుల్లో వ్యత్యాసం..

AP News: అన్నదాతల్లో అయోమయం.. లబ్ధిదారుల్లో వ్యత్యాసం..

అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల్లో.. ఒక దానికి లబ్ధి చేకూరి, మరో పథకం వర్తించని రైతులు, రైతు సేవా కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ, వారి సందేహాలను నివృత్తి చేసే వారు కానరావడం లేదు. రెండు పథకాలకు ఒకే లబ్దిదారుల జాబితా లేదని అధికారులు చెప్పకనే చెబుతున్నారు.

Massive Theft: రాత్రి రెక్కీ.. పగలు దొంగతనం.. పోలీసులకు సవాల్‌గా మారుతున్న వరుస చోరీలు

Massive Theft: రాత్రి రెక్కీ.. పగలు దొంగతనం.. పోలీసులకు సవాల్‌గా మారుతున్న వరుస చోరీలు

రెంటచింతల మండల కేంద్రమైన రెంటచింతలలోని రేంజర్ వీదిలో(రైస్ మిల్ వద్ద) ఆదివారం రాత్రి టీచర్ల గృ హంలో భారీ దొంగతనం జరిగింది. దంపతులిద్దరూ ఊరెళ్లడంతో.. దొంగలు ఇనుప రాడ్‌తో తాళాలు, బీరువాను పగలకొట్టి బంగారు ఆభరణాలు, నగదును దోచుకెళ్లారు.

Dr Ram Kumar Kakani: భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చాలి

Dr Ram Kumar Kakani: భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చాలి

భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చడం.., సమ్మిళిత, స్థిరమైన వృద్ధిని నిర్ధారించడం వంటి

తాజా వార్తలు

మరిన్ని చదవండి