Home » Gujarat
కొండపైకి నిర్మాణ సామాగ్రిని తీసుకు వెళ్తుండగా కార్గో రోప్వే కేబుల్ వైర్ తెగడంతో ట్రాలీ కిందపడినట్టు చెబుతున్నారు. పవగఢ్లో కొండపైనున్న టెంపుల్ సైట్లో నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
వాషింగ్టన్ నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్లతో ప్రమేయం లేకుండా ఇందుకు అవసరమైన మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తుందని మోదీ భరోసా ఇచ్చారు. అహ్మదాబాద్ సోమవారం నాడు పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు.
మనం ఏమి కొనుగోలు చేసినా, ఎక్కడ కొనుగోలు చేసినా 'మేడ్ ఇన్ ఇండియా' వస్తువులను కొనడం, కచ్చతంగా అవి దేశవాళీ వస్తువులయ్యే చూసుకోవడం మన జీవితంలో ఒక భాగం కావాలని ప్రధాని మోదీ అన్నారు.
జన్మాష్టమి కోసం గుజరాత్లోని ద్వారక సర్వసన్నద్ధమైంది. ప్రత్యేక భద్రత, లాజిస్టికల్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇ-రిక్షాలు వృద్ధులను, వికలాంగులను నేరుగా ఆలయ ద్వారం వద్దకు చేర్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దేశభక్తి, భారతీయ సంస్కృతిపై విశ్వాసం పాదుగొలిపేలా..
Live in Relationship: జూన్ 4వ తేదీన హరేష్, చంద్రికను అహ్మదాబాద్ తీసుకెళ్లిపోయాడు. అక్కడినుంచి మధ్య ప్రదేశ్ వెళ్లారు. ఆ తర్వాత రాజస్తాన్కు వచ్చి సెటిల్ అయ్యారు.
Sister Donates Kidney: పవన్ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఈ నేపథ్యంలో పవన్ చెల్లెలు 46 ఏళ్ల బబిత అగర్వాల్ ఏ మాత్రం ఆలోచించకుండా కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చింది.
Recording Lion With Prey: సింహాన్ని వీడియో తీయటం మొదలెట్టాడు. తర్వాత మెల్లగా సింహం దగ్గరకు నడుచుకుంటూ వెళ్లాడు. మనిషిని చూడగానే ఆ సింహానికి కోపం వచ్చింది. అతడిని భయపెట్టడానికి మీదకు పరుగులు తీసింది.
వివాదాస్పద పోస్టర్లపై డీసీపీ (ట్రాఫిక్ వెస్ట్) నీతా దేశాయ్ వివరణ ఇస్తూ, ఇది రోడ్డు భద్రతకు సంబంధించిన ప్రచారం అని, మహిళల భద్రతకు సంబంధించినది కాదని అన్నారు. ట్రాఫిక్ పోలీసుల అనుమతి లేకుండా సత్కృతా గ్రూప్ ఈ పోస్టర్లు వేసిందని చెప్పారు.
భారత రాజకీయ చరిత్రలో ఈ శుక్రవారం (జూలై 25, 2025న) ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డ్ సృష్టించారు. ఈ క్రమంలో మోదీ ఇప్పుడు దేశంలో అత్యధిక కాలం పాలన కొనసాగించిన రెండో ప్రధానమంత్రిగా నిలిచారు.
అరెస్టు చేసిన ఉగ్రవాదులను మహమ్మద్ ఫైక్, మహమ్మద్ ఫర్దీన్, సైఫుల్ ఖురేషి, జీషన్ అలీగా గుర్తించారు. వీరంతా 20-25 ఏళ్ల లోపు వారేనని, దేశంలో భారీ కుట్రలకు వీరు ప్లాన్ చేశారని గుజరాత్ పోలీసులు తెలిపారు.