Home » GST
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. సమాన్య, మధ్య తరగతి ప్రజలపై ధరల భారం దించుతూ జీఎస్టీ మండలి ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకుంది.
భారతీయులకు సెప్టెంబర్ 22 నుంచి వారి రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే గొప్ప మార్పు అమల్లోకి రానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్రకారం ప్రధానంగా ఏ వస్తువులపై జీఎస్టీ తగ్గనుందనే విషయాలను ఇక్కడ చూద్దాం.
దేశంలో GST రేట్లలో మార్పులు ఎల్లుండి నుంచి అమలులోకి వస్తున్నాయి. ఈ మార్పులు వినియోగదారులకు చాలా వస్తువులపై రేట్ల తగ్గింపును తీసుకొస్తాయి. వస్తువులు కొనేప్పుడు MRP చెక్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
జీఎస్టీ 2.0 సంస్కరణలతో 140 కోట్ల మందికి మేలు జరుగుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల ఈసారి అన్ని పండుగలు ఘనంగా జరుపుకునే అవకాశం వస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
జీఎస్టీ సంస్కరణలపై ఏపీ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. జిల్లా నుంచి గ్రామస్ధాయి వరకూ ఏఏ బెనిఫిట్స్ జీఎస్టీ సంస్కరణల ద్వారా అమలు అవుతాయో తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
మార్కెట్పై జీఎస్టీ తగ్గింపు ప్రభావం స్పష్టగా కనిపిస్తుంది. ఈనెల 22నుంచి పలు వస్తువులుపై జీఎస్టీ తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోని మార్కెట్లపై ప్రభావం పడింది.
విశాఖ ఉక్కు పరిశ్రమలో ఏదో జరిగిపోతోందని కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ విషయంలో జరుగుతున్న మంచిని ఎందుకు బయటకు చెప్పడం లేదని పీవీఎన్ మాధవ్ ప్రశ్నల వర్షం కురిపించారు.
పెట్రోల్, డీజిల్పై జీఎస్టీ వర్తింపజేసే అంశం దేశవ్యాప్తంగా ఎన్నోసార్లు చర్చకు వచ్చింది. వినియోగదారులపై భారం తగ్గుతుందనే ఆశతో అధికారులతోపాటు అనేక మంది చూస్తున్నారు. తాజాగా CBIC ఛైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు.
జీఎస్టీ రేట్ల కోతను ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేసేందుకు కార్ల తయారీదార్లు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో కొన్ని కార్ల ధరలు గరిష్ఠంగా రూ.30.4 లక్షల వరకూ తగ్గే అవకాశం ఉంది.
ఇటీవలి రోజుల్లో జీఎస్టీ సంస్కరణలు దేశవ్యాప్తంగా హాట్టాపిక్గా మారాయి. ఈ నేపథ్యంలోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంస్కరణల వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని స్పష్టం చేశారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.