Home » Google
సాంకేతికతతో నూతన ఆవిష్కరణలు వస్తున్నాయని అనిత అన్నారు. ఉత్తరాంధ్ర వాసిగా ఎంతో సంతోష పడుతున్నానని అన్నారు మంత్రి. విశాఖను ఐటీ హబ్గా మార్చుతున్న సీఎం చంద్రబాబుకు, ఐటీ మంత్రి లోకేష్కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు.
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ , కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ సహకారం అందించారని సీఎం అన్నారు. విశాఖపట్నానికి గూగుల్ రావడంతో విప్లవాత్మక మార్పులు వస్తాయని తెలిపారు.
ఈ రోజు గూగుల్ డూడుల్ ఫుడ్ థీమ్లో భాగంగా ‘ఇడ్లీ వేడుక’ చేశారు. ఈ టిఫిన్ తయారీని ప్రతిబింబించేలా Google అక్షరాల్లో చూపించారు. ఇడ్లీ పిండికి కావాల్సిన పదార్థాలు, దాన్ని నానబెట్టడం, ఆ తర్వాత ఇడ్లీ రేకుల్లో పెట్టి ఉడికించడం వంటివి చూపించారు. ఇడ్లీ, సాంబార్ సౌత్ లో ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
టెక్ ప్రపంచంలో ఇప్పుడు మరోసారి కొత్త బెదిరింపులు వెలుగులోకి వచ్చాయి. గూగుల్ తాజా హెచ్చరిక ప్రకారం, ప్రముఖ కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్లను లక్ష్యంగా చేసుకొని హ్యాకర్లు నకిలీ బెదిరింపు ఇమెయిల్స్ పంపుతున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
నానో బనానా మాయలో పడొద్దంటూ విజయవాడ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ఒక పోస్టర్ను సైతం విడుదల చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. గూగుల్తో పాటు యాపిల్ కంపెనీలకు అండగా నిలిచారు. యురోపియన్ యూనియన్ తమ దేశానికి చెందిన కంపెనీలపై భారీ జరిమానాలు వేయడాన్ని ఆయన తప్పుబట్టారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన యూజర్లకు గూగుల్ రెడ్ అలర్ట్ జారీ చేసింది. షైనీ హంటర్స్ సహా అనేక గ్రూపులు హ్యాకింగ్ దాడులు తీవ్రం చేసిన దృష్ట్యా 250 మంది మెయిల్ యూజర్లు తక్షణమే పాస్ వర్ట్ మార్చుకోవాలని హెచ్చరించింది.
విశాఖపట్నంలో ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ త్వరలో ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. ఒక గిగావాట్ సామర్థ్యంతో ఈ సెంటర్ సాగర నగరం వైజాగ్లో నిర్మాణం కానుంది.
ఐటీ, టెక్నాలజీ సంస్థలు నిర్వహిస్తున్న ఉద్యోగ నియామక ప్రక్రియలో అభ్యర్థులు ఏఐ టూల్స్ వాడుతున్నారన్న అనుమానాల మధ్య గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్..
అదిరిపోయే ఏఐ వీడియోలను ఇప్పుడు ఫ్రీగా రూపొందించుకోండి. ఎలాగంటే గూగుల్ CEO సుందర్ పిచాయ్ ప్రకటించిన ప్రకారం, గూగుల్ AI వీడియో టూల్ Veo 3 కొన్ని గంటలపాటు అందరికీ ఫ్రీ వీడియో క్రియేషన్ ఆఫర్ ప్రకటించింది.