Home » Gold News
భారతదేశంలో బంగారం ధరలు ఈరోజు ఉదయం (ఫిబ్రవరి 25, 2026) స్థిరంగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా టారిఫ్లపై అనిశ్చితి కారణంగా బంగారం ధరల్లో మందగమనం కనిపిస్తోంది.
సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి. మేలిమి బంగారం ధర రూ.2 వేల మేర పెరగ్గా వెండి రూ.25 వేల మేర పెరిగి రూ.3 లక్షల మార్కును దాటింది.
దేశంలో బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. 24క్యారెట్ల బంగారం మీద గ్రాముకు రూ.229 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం గ్రాముకు నిన్నటి ధరతో పోలిస్తే రూ.210 ఎక్కువైంది.
దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. భారీ పెరుగుదల తర్వాత గత రెండు వారాలుగా కనిపించిన తగ్గుదల ఇప్పుడు కనిపించడం లేదు. రెండు రోజులుగా బంగారం ధరలు దేశంలో దాదాపు స్థిరంగా కొనసాగుతున్నాయి.
ఇవాళ బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో భారీగా పెరిగిన బంగారం ధర.. గత రెండు వారాలుగా క్రమక్రమంగా దిగి వస్తోంది. ఇవాళ స్థిరంగా కొనసాగుతోంది.
‘పెరుగుట విరుగుట కొరకే’ అనే సూక్తి బంగారం విషయంలో నిజం కానుందా... పసిడి మార్కెట్ కుప్పకూలనుందా బ్లూమ్బర్గ్ వార్తా సంస్థ ప్రచురించిన ఒక కథనం చూస్తుంటే అవుననే అనిపిస్తోంది....
పడేసిన సిమ్ కార్డుల నుంచి ఓ వ్యక్తి ఏకంగా రూ.27 లక్షల విలువ చేసే బంగారం తీశాడు. ఇందుకోసం అతడు చాలా కష్టపడ్డాడు. కష్టానికి తగిన ఫలితం దక్కింది..
ఏదైనా విలువైన వస్తువును పోగొట్టుకుంటే దానిని తిరిగి పొందడం చాలా కష్టం. అదీ ఎన్నో లక్షల రూపాయల విలువైన బంగారం పోగొట్టుకుంటే ఇక దాని మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. అయితే దుబాయ్ పారిశుధ్య కార్మికుల నిజాయితీ వల్ల ఓ భారతీయ కుటుంబం దాదాపు రూ.12 లక్షలు విలువైన బంగారాన్ని తిరిగి దక్కించుకుంది.
ప్రస్తుతం దేశీయ మార్కెట్లలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,600 పలుకుతోంది. అలాగే పది గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.1,43,550 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఈ రోజు (శుక్రవారం) బంగారం ధరల విషయానికి వస్తే.. పది గ్రాముల 24, 22,18 క్యారెట్ల బంగారంపై వరుసగా రూ.2070, రూ. 1900, రూ.1560ల మేర తగ్గింది.