• Home » Godavari

Godavari

Dhavaleswaram Cotton Barrage: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ఉగ్రరూపం, ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ

Dhavaleswaram Cotton Barrage: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ఉగ్రరూపం, ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ

ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఒకటో ప్రమాద హెచ్చరిక కూడా జారీ అయింది. బ్యారేజ్ వద్ద గంట గంటకూ గోదావరి నీటి ప్రవాహం పెరుగుతోంది. 175 గేట్లు పూర్తిగా ఎత్తివేశారు.

Godavari water: గోదావరికి క్లియరెన్స్‌లు చకచకా..

Godavari water: గోదావరికి క్లియరెన్స్‌లు చకచకా..

మల్లన్నసాగర్‌ నుంచి మహా నగరానికి గోదావరి జలాలను తీసుకురావడంతో పాటు, జంట జలాశయాలను నింపి మూసీనదిలో ప్రవహింపజేసే గోదావరి మల్టీపర్పస్‌ ప్రాజెక్టుకు క్లియరెన్స్‌లు చకచకా మొదలయ్యాయి.

Godavari floods: గోదావరి ఉగ్రరూపం

Godavari floods: గోదావరి ఉగ్రరూపం

పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా వరద పోటెత్తడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన శ్రీరాం సాగర్‌ నుంచి దిగువన భద్రాచలం వరకు భారీగా ప్రవాహం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

AP Disaster Management Authority: అప్రమత్తంగా ఉండండి.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్

AP Disaster Management Authority: అప్రమత్తంగా ఉండండి.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్

కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహం మెల్లగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ లోతట్టు ప్రాంత ప్రజలను అలర్ట్ చేస్తోంది.

Godavari Floods: శాంతిస్తున్న ఉగ్ర గోదావరి

Godavari Floods: శాంతిస్తున్న ఉగ్ర గోదావరి

ఎగువన కురిసిన భారీ వర్షాలు, వస్తున్న వరదతో ఉగ్రరూపం దాల్చిన గోదావరి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గురువారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద నీటిమట్టం 51.9 అడుగులు ఉండగా వరద ప్రవాహం 13.66 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది.

Bhadrachalam: మళ్లీ పెరుగుతున్న గోదావరి

Bhadrachalam: మళ్లీ పెరుగుతున్న గోదావరి

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతోంది. నిజామాబాద్‌ జిల్లా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి 3.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేయడంతో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు తగ్గుముఖం పడుతూ వచ్చిన గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతోంది.

Bhadrachalam: పెరుగుతున్న గోదావరి నీటిమట్టం..

Bhadrachalam: పెరుగుతున్న గోదావరి నీటిమట్టం..

మూడు రోజులుగా గోదావరి పరివాహకంలో కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. గురువారం అర్ధరాత్రి 12 గంటలకు 20.8అడుగులున్న నీటిమట్టం శుక్రవారం ఉదయం 6 గంటలకు 23.6 అడుగులకు చేరింది.

Srisailam Flood: కృష్ణమ్మ పరవళ్లు

Srisailam Flood: కృష్ణమ్మ పరవళ్లు

ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం డ్యాం కళకళలాడుతోంది.

Polavaram Water Release: పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

Polavaram Water Release: పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరికి వరద పోటెత్తుతోంది.

Polavaram Flood Risk: పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

Polavaram Flood Risk: పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

గోదావరి నీటిమట్టం అనూహ్యంగా పెరుగుతోంది. దీంతో ముంపు ప్రాంతాల ప్రజలు

తాజా వార్తలు

మరిన్ని చదవండి