Home » Gaza
గాజాలో మరణాలు, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా తెహ్రీక్-ఇ-లబైక్ పాకిస్థాన్ (TLP) కార్యకర్తలు చేస్తోన్న ఆందోళనలతో పాకిస్థాన్ రణరంగంగా మారింది. గతవారం మొదలైన ఈ ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి.
గాజాలో శాంతిని నెలకొల్పేందుకు ఈజిప్టు వేదికగా రేపు జరగనున్న శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనాలంటూ ప్రధాని మోదీని ఈజిప్టు అధ్యక్షుడు ఆహ్వానించారు. అయితే, భారత్ తరపున కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఈ సమావేశంలో పాల్గొంటారు.
ట్రంప్ హెచ్చరికలతో హమాస్ దిగివస్తోంది. ఇజ్రాయెల్ బందీల విడుదలకు అంగీకారం తెలిపింది. ఈ తాజా పరిణామంపై భారత ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. గాజాలో ట్రంప్ చేస్తున్న శాంతి ప్రయత్నాలను స్వాగతిస్తున్నామని..
గాజాలో మహిళలు పిల్లల కడుపు నింపడానికి ఒళ్లు అమ్ముకోవాల్సిన దారుణమైన పరిస్థితులు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఓ నేషనల్ మీడియాకు స్థానిక మహిళలు తమ దయనీయ పరిస్థితుల అనుభవాలను వెల్లడించారు.
గాజాను స్వాధీనం చేసుకోవాలనే ప్రణాళికకు ఇజ్రాయెల్ రక్షణశాఖ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం గాజాలో మరో 60 వేల మంది రిజర్వ్ బలగాలను
గాజాను అదుపులోకి తీసుకోవడానికి సంబంధించిన ప్రణాళికకు ఇజ్రాయెల్ సెక్యూరిటీ క్యాబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యుద్ధం జరుగుతున్న ప్రాంతాలకు వెలుపల ఉన్న పౌరులకు మానవతా సాయం అందిస్తూనే, గాజా సిటీని పూర్తిగా నియంత్రణలోకి తీసుకోవడానికి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సిద్ధమవుతోంది
గాజాలో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన తాజా బాంబు దాడుల్లో అల్ జజీరా సంస్థకు చెందిన ఐదుగురు జర్నలిస్టులు
గాజాలో హింసాత్మక ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా శిఫా హాస్పిటల్ గేట్ వద్ద జరిగిన దాడుల్లో అల్ జజీరా న్యూస్ ఛానల్కు చెందిన ఐదుగురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై అంతర్జాతీయంగా తీవ్ర స్పందన వ్యక్తమవుతోంది.
గాజాలో యుద్ధాన్ని ఆపేలా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ఒత్తిడి తీసుకురావాలని ఆ దేశ భద్రతా సంస్థలకు చెందిన విశ్రాంత ఉన్నతాధికారులు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను కోరారు.
హమాస్ తమ వద్ద ఉన్న ఆయుధాలను పాలస్తీనా అథారిటీకి అప్పగించి గాజా పాలన నుంచి తప్పుకోవాలని అరబ్ దేశాలు తొలిసారిగా సూచించాయి.