Home » Gas cylinder
పట్టణ ప్రాంతాల్లో బుక్ చేసిన 24 గంటల లోపు.. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 48 గంటల లోపు గ్యాస్ డెలివరీ చేస్తారని మంత్రి నాడేండ్ల అన్నారు.ఆ తర్వాత సిలెండర్ డెలివరీ అయిన 48 గంటల్లోపు చెల్లించిన పూర్తి సొమ్మును లబ్దిదారుల ఖాతాల్లో తిరిగి జమ అవుతుందన్నారు. ఒక సంవత్సరంలో 3 గ్యాస్ సిలిండర్లు ఇలా ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతీ వినియోగదారుడికి ప్రతీ సంవత్సరం 12 గ్యాస్ సిలిండర్లను రాయితీ మీద అందిస్తోంది. రాయితీ గ్యాస్ సిలిండర్ల విషయంలో కొన్ని చోట్ల మోసాలు కూడా జరుగుతున్నాయి. డెలివరీ బాయ్స్ మోసాలకు పాల్పడుతున్నారు.
మంగళగిరిలోని హెచ్పి గ్యాస్ గోడౌన్లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. సిలెండర్లు అన్ లోడ్ చేస్తుండగా గ్యాస్ లీకైంది. దీంతో సిబ్బంది అక్కడి నుంచి పరుగులు పెట్టారు. చుట్టు వందలాది గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. ఎక్కడ సిలెండర్లు పేలుతాయోనని భయపడుతూ.. లీకైన్ సిలెండర్ను బయటకు విసిరి..
గ్యాస్ లీకై రెండు ఇళ్లు నేలమట్టమయ్యాయి. మరో ఇంటి స్లాబ్ కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఆర్థిక రంగంపై ప్రభావం చూపించే అంశాల్లో జరగబోయే మార్పులను తప్పకుండా తెలుసుకోవల్సి ఉంటుంది. ఉదయం లేవడం మొదలు రాత్రి నిద్రపోయే వరకు జీవితంలోని వివిధ అంశాలను ఈ మార్పులు ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కొన్ని నిబంధనలు మార్పు వ్యక్తి యొక్క బడ్జెట్పై ప్రభావం చూపిస్తుంది. కొత్త రూల్స్ తెలుసుకోవడం వలన మీ ఆర్థిక వ్యవహారాలను, బడ్జెట్ను సమర్థవంతంగా నిర్వహించుకునే వీలుంటుంది. ఈ మార్పులకు అనుగుణంగా అప్డేట్ కాకపోతే ..
దేశంలో LPG గ్యాస్ ధరలు ప్రతి నెల ఒకటో తేదీన మారుతుంటాయి. ఈ క్రమంలోనే మళ్లీ వాణిజ్య సిలిండర్ ధరలు పుంజుకున్నాయి. అయితే వీటి ధరలు ఏ మేరకు పెరిగాయి. ఎంతకు చేరాయి, ఏ నగరాల్లో ఎంత ఉన్నాయనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
మనం కొత్త వస్తువు కొన్నపుడు అది పనిచేసే విధానాన్ని పూర్తిగా తెలుసుకునేందుకు తప్పనిసరిగా వస్తువుతో పాటు అందించే సూచనల పుస్తకం (మ్యాన్యువల్ బుక్) ను పూర్తిగా చదవాలి. కానీ మనలో చాలా మంది అదేమి పట్టించుకోకుండా నేరుగా వస్తువులను వాడుతుంటాం.
మరోసారి వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. 19 కిలోల గ్యాస్ సిలిండర్పై 62 రూపాయలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు తెలిపాయి.
ప్రతి పేద కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే దీపం పథకం ప్రారంభించడంతో మండలంలో సంబరాలు చేసుకున్నారు.
ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.