• Home » Football

Football

Fifa World Cup 2026: ఫుట్‌బాల్ ప్రపంచ కప్ విజేతకు రూ.451 కోట్లు

Fifa World Cup 2026: ఫుట్‌బాల్ ప్రపంచ కప్ విజేతకు రూ.451 కోట్లు

2026లో జరిగే ప్రపంచ ఫుట్‌బాల్ విజేత జట్టుకు ఫిఫా రూ.451 కోట్ల ప్రైజ్‌మనీ ఇవ్వనుంది. 2022 వరల్డ్ కప్ గెలిచిన అర్జెంటీనా రూ.379కోట్లు లభించాయి. గతసారితో పోలిస్తే ఈ సారి నగదు బహుమతిని ఫిఫా 48.9శాతం పెంచింది.

CM Revanth Reddy: మెస్సితో మ్యాచ్ జీవితకాల జ్ఞాపకం: సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy: మెస్సితో మ్యాచ్ జీవితకాల జ్ఞాపకం: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి, అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సిల మధ్య ఉప్పల్‌ స్టేడియంలో శనివారం ఫ్రెండ్లీ మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా మెస్సికి ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్‌‌రెడ్డి.

Shatadru Dutta: మెస్సి టూర్‌లో అరెస్ట్.. ఎవరీ శతద్రు దత్తా?

Shatadru Dutta: మెస్సి టూర్‌లో అరెస్ట్.. ఎవరీ శతద్రు దత్తా?

కోల్‌కతాలో ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సి పర్యటన పీడకలగా మారిన విషయం తెలిసిందే. స్టేడియంలో మెస్సి ఎక్కువ సేపు లేడని అభిమానులు ఆగ్రహంతో విధ్వంసం సృష్టించారు. ఈ నేపథ్యంలో శతుద్రు దత్తాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతక ఆయన ఎవరంటే?

Lionel Messi: మ్యాచ్ ఆడకుండా వెళ్లిపోయిన మెస్సి.. ఫ్యాన్స్ ఆగ్రహం!

Lionel Messi: మ్యాచ్ ఆడకుండా వెళ్లిపోయిన మెస్సి.. ఫ్యాన్స్ ఆగ్రహం!

ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సి కోల్‌కతాలో పర్యటిస్తున్నాడు. అయితే ఆయనపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ ఆడకుండా వెళ్లిపోయాడని ఫ్యాన్స్ అంతా స్టేడియంలో కుర్చీలు విరగ్గొడుతూ నిరసన తెలిపుతున్నారు.

ఉప్పల్ స్టేడియంలో అడుగుపెట్టనున్న రేవంత్, మెస్సి

ఉప్పల్ స్టేడియంలో అడుగుపెట్టనున్న రేవంత్, మెస్సి

ఫుట్‌బాల్ స్టార్ మెస్సి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒకే మైదానంలో బరిలోకి దిగి ప్రజలను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఆర్‌ఆర్ 9 వర్సెస్ మెస్సి ఆల్ స్టార్స్ జట్లు తలబడనున్నాయి.

మెస్సి మేనియా.. ‘గోట్’ టూర్ ప్రారంభం

మెస్సి మేనియా.. ‘గోట్’ టూర్ ప్రారంభం

అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ మెస్సి భారత్‌లో పర్యటిస్తున్నాడు. ప్రస్తుతం కోల్‌కతాలో ఉన్న మెస్సి.. మధ్యాహ్నం హైదరాబాద్ రానున్నాడు. సాయంత్రం సీఎం రేవంత్‌తో కలిసి ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఆడనున్నాడు.

Hyderabad: మెస్సీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు 2,500 మంది పోలీసులతో బందోబస్తు

Hyderabad: మెస్సీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు 2,500 మంది పోలీసులతో బందోబస్తు

మెస్సీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు 2,500 మంది పోలీసులతో బందోబస్తు కల్పస్తున్నట్లు రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. ఆయన మాట్లాడుతూ...మెస్సీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌పై ప్రపంచం దృష్టి ఉందన్నారు. మ్యాచ్‌ను చూసేందుకు సెలబ్రిటీలు, వీఐపీలు, విదేశీయులు వస్తారని, స్టేడియంలోకి టికెట్‌ ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తామన్నారు.

Rachakonda CP: రేవంత్, మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్.. రాచకొండ సీపీ కీలక ఆదేశాలు

Rachakonda CP: రేవంత్, మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్.. రాచకొండ సీపీ కీలక ఆదేశాలు

సీఎం రేవంత్ రెడ్డి, మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్ నేపథ్యంలో రాచకొండ సీపీ సుధీర్ బాబు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పాసులు లేని వారు స్టేడియం వద్దకు రావద్దన్నారు. అలాగే ఆలస్యంగా వచ్చే వారిని స్టేడియంలోకి అనుమతించమని సీపీ స్పష్టం చేశారు.

CM Revanth: ఫుడ్‌బాల్ దిగ్గజం మెస్సీతో మ్యాచ్ ఆడనున్న సీఎం రేవంత్

CM Revanth: ఫుడ్‌బాల్ దిగ్గజం మెస్సీతో మ్యాచ్ ఆడనున్న సీఎం రేవంత్

ఫుడ్‌బాల్ దిగ్గజం మెస్సీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడనున్నారు. డిసెంబర్ 13న ఉప్పల్‌ స్టేడియంలో జరిగే ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో సీఎం పాల్గొననున్నారు.

Urban Negi: ఎవర్టన్‌ అకాడమీలో తొమ్మిదేళ్ల బాలుడికి చోటు

Urban Negi: ఎవర్టన్‌ అకాడమీలో తొమ్మిదేళ్ల బాలుడికి చోటు

భారత సంతతికి చెందిన ఓ తొమ్మిదేళ్ల బాలుడు ఎవర్టన్ అకాడమీలో చోటు దక్కించుకున్నాడు. ప్రతిష్టాత్మక ఆంగ్ల ప్రీమియర్ లీగ్‌లో ఆడనున్నాడు. ఈ వయసు నుంచే ప్రొఫెషనల్ ప్లేయర్‌గా రాణిస్తున్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి