Home » Football
ఫుడ్బాల్ దిగ్గజం మెస్సీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నారు. డిసెంబర్ 13న ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్లో సీఎం పాల్గొననున్నారు.
భారత సంతతికి చెందిన ఓ తొమ్మిదేళ్ల బాలుడు ఎవర్టన్ అకాడమీలో చోటు దక్కించుకున్నాడు. ప్రతిష్టాత్మక ఆంగ్ల ప్రీమియర్ లీగ్లో ఆడనున్నాడు. ఈ వయసు నుంచే ప్రొఫెషనల్ ప్లేయర్గా రాణిస్తున్నాడు.
ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సి భారత్లో పర్యటించనున్నాడు. ఈ టూర్లో భాగంగా డిసెంబర్ 13న హైదరాబాద్కు రానున్నాడు. ఈ విషయాన్ని అతడే సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.
ఇండియా vs పాకిస్తాన్ ఈ రెండు దేశాల మధ్య పోటీ ఏదైనా ఉత్కంఠభరితంగా మారుతుంది. ఇటీవల జరిగిన ఆసియా కప్ మ్యాచ్లలో కూడా అదే తీరు కనిపించగా, తాజాగా సాఫ్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో కూడా అలాగే జరిగింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
లీగ్స్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో సియాటిల్ సౌండర్స్ జట్టు ఇంటర్ మియామిపై 0-3 విజయ కేతనం ఎగురవేసింది. నిజానికి ఈ మ్యాచ్ను మియామి గెలుచుకుంటుందని అందరూ అంచనా వేశారు. అయితే..
సుదీర్ఘకాలం తర్వాత భారత పురుషుల ఫుట్బాల్ జట్టు ప్రధాన కోచ్గా మన దేశానికే చెందిన వ్యక్తి నియమితుడయ్యాడు.
క్రీడల్లో ఆటగాళ్ల మధ్య ఘర్షణలు జరగడం సర్వసాధారణమే. ప్లేయర్లు పొల్లు పొల్లు కొట్టుకోవడం కామనే. కానీ ఆటగాళ్లను కోచ్ కొట్టిన సందర్భాలు చాలా తక్కువ. అలాంటి ఘటన క్లబ్ వరల్డ్ కప్ ఫైనల్లో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఎమోషనల్ అయ్యాడు. అతడు చనిపోతాడని అనుకోలేదంటూ భావోద్వేగానికి గురయ్యాడు. అసలేం జరిగిందంటే..!
ఫుట్బాల్ ప్రపంచం ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. ఓ స్టార్ ప్లేయర్కు అయిన గాయం అందర్నీ బాధిస్తోంది. అసలు ఎవరా ఆటగాడు? గ్రౌండ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
టాప్ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో ఏటికేడు మరింతగా రెచ్చిపోయి ఆడుతున్నాడు. వయసు పెరుగుతున్నా అతడు తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నాడు.