Home » Food and Health
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీసింది. ఆ వీడియోలో ఓ వ్యక్తి బ్రష్తో సమోసాలపై నారింజ రంగు పూస్తున్నట్లు కనిపిస్తోంది.
హైదరాబాద్లోని నారాయణగూడ ప్రాంతంలో విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫుడ్ పాయిజన్ అనుమానంతో ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది.
తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. ఓ ప్రైవేట్ కంపెనీ క్యాంటీన్లో భోజనం చేసిన అనంతరం 100 మందికిపైగా ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు.
గుంటూరు జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో జరిగిన ఈ ఘటనలో దాదాపు 50 మంది గ్రామస్థులు అస్వస్థతకు గురయ్యారు.
భారతీయులు ఎంతగానో ఇష్టపడే దోశకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. టేస్ట్అట్లాస్ విడుదల చేసిన టాప్ 50 ప్యాన్ కేక్స్ లిస్ట్లో మూడు ర్యాంకులు కొట్టేసింది.
పాలు మన రోజువారీ ఆహారంలో ముఖ్యమైన భాగం. అయితే వాటిని ఏ పాత్రలో మరిగిస్తున్నామన్నది కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే పాలను ఏ పాత్రలో మరిగించాలి, ఏ పాత్రలో మరిగించకూడదో తెలుసుకోవడం చాలా అవసరం.
హైదరాబాద్లో చాలా మంది ఉస్మానియా బిస్కెట్లను ఎంతో ఇష్టంగా తింటుంటారు. టీతో పాటు ఉస్మానియా బిస్కెట్లు తినడం హైదరాబాదీలకు ఎప్పట్నుంచో ఉన్న అలవాటు. అయితే కొందరు వ్యక్తులు కల్తీ ఉస్మానియా బిస్కెట్లు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు.
హైదరాబాద్లో పెరుగుతున్న ఆహార కల్తీపై పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రత్యేకంగా 'H-FAST' టీమ్ను ఏర్పాటు చేశారు.
నూడుల్స్.. చాలా మంది లొట్టలేసుకుంటూ తినేస్తుంటారు. తక్కువ సమయంలో.. తక్కువ ఖర్చుతోనే రెడీ అయ్యే ఈ నూడుల్స్ని తినేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. అయితే, ఇందులో ఆరోగ్యకమైన పోషకాలకంటే..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు ప్రాంతంలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. పాఠశాల హాస్టల్లో భోజనం చేసిన తర్వాత సుమారు 34 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.