• Home » Food and Health

Food and Health

వామ్మో.. సమోసాలకు రంగులేస్తున్నారా.. వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదేనా..

వామ్మో.. సమోసాలకు రంగులేస్తున్నారా.. వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదేనా..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీసింది. ఆ వీడియోలో ఓ వ్యక్తి బ్రష్‌తో సమోసాలపై నారింజ రంగు పూస్తున్నట్లు కనిపిస్తోంది.

మామిడి పండ్లు తిన్నాక అస్వస్థత.. ఇద్దరు అక్కాచెల్లెళ్ల మృతి

మామిడి పండ్లు తిన్నాక అస్వస్థత.. ఇద్దరు అక్కాచెల్లెళ్ల మృతి

హైదరాబాద్‌లోని నారాయణగూడ ప్రాంతంలో విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫుడ్ పాయిజన్ అనుమానంతో ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది.

తమిళనాడులో ఫుడ్ పాయిజన్ కలకలం.. 100 మందికిపైగా అస్వస్థత

తమిళనాడులో ఫుడ్ పాయిజన్ కలకలం.. 100 మందికిపైగా అస్వస్థత

తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. ఓ ప్రైవేట్ కంపెనీ క్యాంటీన్‌లో భోజనం చేసిన అనంతరం 100 మందికిపైగా ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు.

గుంటూరు జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం.. 50 మందికి అస్వస్థత

గుంటూరు జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం.. 50 మందికి అస్వస్థత

గుంటూరు జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో జరిగిన ఈ ఘటనలో దాదాపు 50 మంది గ్రామస్థులు అస్వస్థతకు గురయ్యారు.

దోశకు అంతర్జాతీయ గుర్తింపు.. టాప్ 50లో మూడు స్థానాలు..

దోశకు అంతర్జాతీయ గుర్తింపు.. టాప్ 50లో మూడు స్థానాలు..

భారతీయులు ఎంతగానో ఇష్టపడే దోశకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. టేస్ట్‌అట్లాస్ విడుదల చేసిన టాప్ 50 ప్యాన్ కేక్స్ లిస్ట్‌లో మూడు ర్యాంకులు కొట్టేసింది.

పాలు మరిగించడానికి ఏ పాత్ర మంచిది?

పాలు మరిగించడానికి ఏ పాత్ర మంచిది?

పాలు మన రోజువారీ ఆహారంలో ముఖ్యమైన భాగం. అయితే వాటిని ఏ పాత్రలో మరిగిస్తున్నామన్నది కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే పాలను ఏ పాత్రలో మరిగించాలి, ఏ పాత్రలో మరిగించకూడదో తెలుసుకోవడం చాలా అవసరం.

ఉస్మానియా బిస్కెట్లు తయారు చేస్తున్న మరో ఫ్యాక్టరీ సీజ్..

ఉస్మానియా బిస్కెట్లు తయారు చేస్తున్న మరో ఫ్యాక్టరీ సీజ్..

హైదరాబాద్‌లో చాలా మంది ఉస్మానియా బిస్కెట్లను ఎంతో ఇష్టంగా తింటుంటారు. టీతో పాటు ఉస్మానియా బిస్కెట్లు తినడం హైదరాబాదీలకు ఎప్పట్నుంచో ఉన్న అలవాటు. అయితే కొందరు వ్యక్తులు కల్తీ ఉస్మానియా బిస్కెట్లు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు.

కల్తీ చేస్తే కఠిన చర్యలు.. డీసీపీ గైక్వాడ్ వైభవ్ హెచ్చరిక

కల్తీ చేస్తే కఠిన చర్యలు.. డీసీపీ గైక్వాడ్ వైభవ్ హెచ్చరిక

హైదరాబాద్‌లో పెరుగుతున్న ఆహార కల్తీపై పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రత్యేకంగా 'H-FAST' టీమ్‌ను ఏర్పాటు చేశారు.

సొరకాయతో నూడుల్స్.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది..

సొరకాయతో నూడుల్స్.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది..

నూడుల్స్.. చాలా మంది లొట్టలేసుకుంటూ తినేస్తుంటారు. తక్కువ సమయంలో.. తక్కువ ఖర్చుతోనే రెడీ అయ్యే ఈ నూడుల్స్‌ని తినేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. అయితే, ఇందులో ఆరోగ్యకమైన పోషకాలకంటే..

మటన్‌తో భోజనం.. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

మటన్‌తో భోజనం.. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు ప్రాంతంలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. పాఠశాల హాస్టల్‌లో భోజనం చేసిన తర్వాత సుమారు 34 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి