• Home » Flood Victims

Flood Victims

AP Flood Waters: ఏపీలో నదుల ఉగ్రరూపం.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ

AP Flood Waters: ఏపీలో నదుల ఉగ్రరూపం.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ

ప్రకాశం బ్యారేజి వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దుర్గమ్మ భక్తులు జల్లు స్నానాలు ఆచరించాలని సూచిస్తున్నారు. అటు, గోదావరి వరద ఉధృతి కూడా తీవ్రంగా ఉంది. ధవళేశ్వరం వద్ద ఇన్&ఔట్ ఫ్లో 10.88 లక్షల క్యూసెక్కులు..

Heavy Rains ON Musi River Flood: అలర్ట్.. ఉధృతంగా మూసీ ప్రవాహం.. నిలిచిన రాకపోకలు

Heavy Rains ON Musi River Flood: అలర్ట్.. ఉధృతంగా మూసీ ప్రవాహం.. నిలిచిన రాకపోకలు

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలు దంచికొడుతోండటంతో చెరువులు, వాగులకు వరద నీరు భారీగా చేరుకుంది. అయితే, యాదాద్రి జిల్లాలో ఉధృతంగా మూసీ ప్రవహిస్తోంది. జూలూరు - రుద్రవల్లి బ్రిడ్జిపై నుంచి మూసీ వరద ఉధృతి పొటెత్తింది.

Rain Alert in Telangana: రెయిన్ అలర్ట్.. తెలంగాణలో భారీ వర్షం

Rain Alert in Telangana: రెయిన్ అలర్ట్.. తెలంగాణలో భారీ వర్షం

తెలంగాణ‌ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం ధాటికి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి వాగులు. వాన దంచికొడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Hydra Operations in Musi: మూసీ పరివాహక ప్రాంతాల్లో హైడ్రా సహాయక చర్యలు..

Hydra Operations in Musi: మూసీ పరివాహక ప్రాంతాల్లో హైడ్రా సహాయక చర్యలు..

మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. రిటర్నింగ్ వాల్ పడిపోవడంతో ఎంజీబీఎస్‌కు వరద పోటెత్తిందని రంగనాథ్ తెలిపారు.

Ranganath on Mangar Slum Incident: మంగర్ బస్తీ ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏమన్నారంటే..

Ranganath on Mangar Slum Incident: మంగర్ బస్తీ ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏమన్నారంటే..

హైదరాబాద్‌లో చాలా ప్రాంతాల్లో నాలాలు కబ్జా అయ్యాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అఫ్జల్ సాగర్‌లో నిన్న రాత్రి మంచం తీసుకురావడానికి వెళ్లి ప్రమాదంలో చిక్కుకొని ఇద్దరు వ్యక్తులు గల్లంతు అయ్యారని రంగనాథ్ వెల్లడించారు.

CM Revanth Reddy Visits Kamareddy: పంట నష్టపరిహారానికి ప్రత్యేక నిధులు.. సీఎం రేవంత్‌రెడ్డి హామీ

CM Revanth Reddy Visits Kamareddy: పంట నష్టపరిహారానికి ప్రత్యేక నిధులు.. సీఎం రేవంత్‌రెడ్డి హామీ

వందేళ్లలో ఎప్పుడూ రానంత వరద ఈ ఏడాది వచ్చిందని.. తమ ప్రభుత్వం బాధితులను కచ్చితంగా ఆదుకుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా కల్పించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ బాధితులకు అండగా నిలిచి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూశారని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Telangana Govt Issues Compensation Orders: భారీ వర్షాలు.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్

Telangana Govt Issues Compensation Orders: భారీ వర్షాలు.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్

తెలంగాణలో భారీ వర్షాలకు నష్టపోయిన కుటుంబాలకు పరిహారం కింద రూ.1.30 కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. వర్షాలకు ప్రాణాలు కోల్పోయిన బాధితులకు ఈ నగదును అధికారులు అందించనున్నారు.

Punjab Floods : పంజాబ్‌ వరదలు..  నాలుగు దశాబ్దాల తర్వాత అత్యంత తీవ్రమైన విపత్తు

Punjab Floods : పంజాబ్‌ వరదలు.. నాలుగు దశాబ్దాల తర్వాత అత్యంత తీవ్రమైన విపత్తు

పంజాబ్ నాలుగు దశాబ్దాలలో ఎన్నడూ లేనంత తీవ్రమైన వరదలను ఎదుర్కొంటోంది. సట్లెజ్, బియాస్, రావి నదులు, ఇతర వాగులు, వంకలు ఉప్పొంగడంతో గురుదాస్‌పూర్, పఠాన్‌కోట్, అమృత్‌సర్, తరన్ తారన్, కపూర్తల, ఫిరోజ్‌పూర్, ఫాజిల్కా, హోషియార్‌పూర్ జిల్లాలలో వందలాది గ్రామాలు మునిగిపోయాయి.

Officials Relief Operations in Siddipet: బాబోయ్.. భారీ వర్షంతో సిద్దిపేట‌ అతలాకుతలం

Officials Relief Operations in Siddipet: బాబోయ్.. భారీ వర్షంతో సిద్దిపేట‌ అతలాకుతలం

సిద్దిపేట జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి నుంచి కుండపోతగా కురిసిన వర్షానికి పలు కాలనీలు నీట మునిగాయి. నీట మునిగిన కాలనీలను సిద్దిపేట జిల్లా కలెక్టర్ కట్టా హైమావతి, కమిషనర్ అనురాధ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

Uttarakhand Floods: ఉత్తరాఖండ్‌లో జలప్రళయం

Uttarakhand Floods: ఉత్తరాఖండ్‌లో జలప్రళయం

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా ధరాలీ గ్రామాన్ని జలప్రళయం ముంచెత్తింది! మంగళవారం మధ్యాహ్నం

తాజా వార్తలు

మరిన్ని చదవండి