Home » Farmers
మండలంలోని బొప్పేపల్లి రైతుల ఏళ్ల కలను కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. మండలంలోని సుబ్బరాయసాగర్ నుంచి 29వ డిసి్ట్రబ్యూటరీ కాలువ ద్వారా బొప్పేపల్లి చెరువుకు తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) నీటి విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆ మేరకు బుధవారం జీఓ విడుదల చేసింది. దీంతో ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ కృషి ఫలించింది. సుబ్బరాయసాగర్ నుంచి బొప్పేపల్లి చెరువుకు 0.100 టీఎంసీల నీటిని కేటాయిస్తూ ఉత్తర్వులు వచ్చినట్లు ఎమ్మె...
వ్యవసాయంలో రైతు రాజుగా ఎదగాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్రెడ్డి అన్నారు.
కొబ్బరి కాయల ధర రికార్డుస్థాయికి చేరుకున్నాయి. వంద కొబ్బరికాయలను రైతుల వద్ద రూ.2,500లకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు.
అప్పుల బాధ తాళలేక ఓ యువ రైతు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ కోసం గతంలో ప్రభుత్వం సేకరించిన భూములను గురువారం టీజీఐఐసీ, రెవెన్యూ
ఏపీ రైతాంగానికి ఇది నిజంగా గుడ్ న్యూస్. ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ నేపథ్యంలోనే గురువారం నాడు అన్నదాత సుఖీభవ పథకం అమలుపై సంబంధిత అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో ఆగస్టు రెండో తేదీన అర్హులైన రైతులందరికీ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం
యూరియా కోసం రైతులు ఉదయం 5 గంటలకే పంపిణీ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండంలోని కల్లూరు, చెన్నూరు
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి అనేక పథకాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, పీఎం కిసాన్ నుండి ఫసల్ బీమా వరకు.. కేంద్రం తెచ్చిన కొన్ని సూపర్ స్కీమ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఎరువుల గురించి తమ ప్రభుత్వంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎరువులు వచ్చిన స్టాక్ ఎంత.. సరఫరా ఎంత రావాల్సిందో ముందు తెలుసుకోవాలని సూచించారు. రామచంద్రరావు వెంటనే ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే ప్రయత్నం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు