• Home » Employees

Employees

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు

పీఎస్‌యూలు, కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగులకు సంబంధించిన పదవీ విరమణ వయసుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 60 ఏళ్ల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్

ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.1.20 కోట్ల వరకు ఉచిత జీవిత బీమా పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఎల్లుండి రవీంద్ర భారతిలో ప్రారంభించనున్నారు. సహజ, ప్రమాద మరణాల సందర్భాల్లో ఈ బీమా వర్తించనుంది.

రూ.6 వేల ఉద్యోగి టు అక్రమాస్తుల రారాజు.. ప్రభుత్వ ఇంజినీర్ ఇల్లీగల్ సామ్రాజ్యం బట్టబయలు!

రూ.6 వేల ఉద్యోగి టు అక్రమాస్తుల రారాజు.. ప్రభుత్వ ఇంజినీర్ ఇల్లీగల్ సామ్రాజ్యం బట్టబయలు!

రూ.6 వేల నెల జీతంతో సాధారణ ప్రభుత్వ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించిన ఓ ఇంజినీర్.. అవినీతి సొమ్ముతో వందల రెట్లు అక్రమాస్తులు కూడబెట్టాడు. బ్యాంకు లాకర్లలో దాచిపెట్టిన రూ.2 కోట్ల అక్రమ నగదుతోపాటు భారీగా స్థిరాస్తులను విజిలెన్స్ అధికారులు సోదాల్లో గుర్తించారు.

ఉద్యోగాన్వేషణలో ఉన్న నిరుద్యోగుల కోసం ప్రభుత్వ ప్రత్యేక(DEET) యాప్

ఉద్యోగాన్వేషణలో ఉన్న నిరుద్యోగుల కోసం ప్రభుత్వ ప్రత్యేక(DEET) యాప్

నేటి డిజిటల్ యుగంలో ఉద్యోగాల వేట సులభతరమైనప్పటికీ, సరైన అవకాశాన్ని, సరైన సమయంలో అందుకోవడం ఇప్పటికీ నిరుద్యోగులకు ఒక పెద్ద సవాలుగానే ఉంది. నిరుద్యోగ యువతకు, ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలకు మధ్య వారధిగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక అద్భుతమైన డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. అదే 'డీట్' (DEET).

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 2 శాతం డీఏ పెంపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 2 శాతం డీఏ పెంపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

దేశంలోని లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మోదీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. డియర్‌నెస్ అలవెన్స్ (DA)ను 2 శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్ శనివారం కీలక నిర్ణయం తీసుకుంది.

ఏపీలో ఇకపై 'నిధి' పోర్టల్ ద్వారానే పెన్షన్ ప్రాసెసింగ్.. కీలక ఉత్తర్వులు జారీ!

ఏపీలో ఇకపై 'నిధి' పోర్టల్ ద్వారానే పెన్షన్ ప్రాసెసింగ్.. కీలక ఉత్తర్వులు జారీ!

పెన్షన్ల మంజూరు ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు, జాప్యాన్ని తగ్గించేందుకు ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇకపై రాష్ట్రంలోని అన్ని రకాల పెన్షన్ కేసులను నిధి పోర్టల్ ద్వారా మాత్రమే ప్రాసెస్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

రిటైర్డ్‌ ఉద్యోగుల జీవితాలతోఆటలొద్దు

రిటైర్డ్‌ ఉద్యోగుల జీవితాలతోఆటలొద్దు

విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడవద్దని రాష్ట్ర ఆర్థిక శాఖను హైకోర్టు హెచ్చరించింది. విశ్రాంత ఉద్యోగులు చాలా సున్నితంగా ఉంటారని....

తెలంగాణలో గ్యాస్‌ సిలిండర్ల కొరత లేదు: మంత్రి ఉత్తమ్

తెలంగాణలో గ్యాస్‌ సిలిండర్ల కొరత లేదు: మంత్రి ఉత్తమ్

తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్‌ సిలిండర్లకు కొరత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గృహ వినియోగదారులు ఆందోళనకు గురికాకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.

వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. నలుగురి మృతి

వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. నలుగురి మృతి

కర్ణాటకలోని బళ్లారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కర్నూలు జిల్లాకు చెందిన దంపతులు మృతిచెందారు. మరో ఘటనలో అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువు హైవే వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో రాజీ పడొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి

ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో రాజీ పడొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి

కోర్ అర్బన్ రీజియన్‌లో ప్రభుత్వ స్కూల్స్‌లో మౌలిక సదుపాయాల కల్పనపైన దృష్టి సారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి