Home » Employees
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల అక్టోబరు జీతాల చెల్లింపుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు విడుదల చేసింది. ఆధార్ లింక్ చేయని ఉద్యోగులకు జీతం చెల్లించొద్దని నిర్ణయం తీసుకుంది.
‘ఏ ప్రభుత్వానికి మనం తొత్తులు కాదు. హక్కుల సాధనే ధ్యేయంగా ముందుగా సాగాలి’ అని పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల నేతలు పిలుపునిచ్చారు. స్థానిక ఎన్జీఓ హోంలో సోమవారం ఏపీఎనజీజీఓ సంఘం సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీఎన్జీఓ నగర అధ్యక్ష, కార్యదర్శులు మనోహర్రెడ్డి, శ్రీధర్బాబుల అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు, ఏపీఎనజీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జక్కుల మాధవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఆరేళ్ల పాటు ఒకే క్యాడర్లో పని చేసిన వారికి స్పెషల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని ఎమ్మిగనూరు వార్డు సచివాలయ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు గోవిందురాజులు కోరారు.
తిరుపతి కేంద్రంగా ఈ నెల 14, 15వ తేదీల్లో జరిగే జాతీయమహిళా సాధికరత సదస్సు విజయవంతానికి లైజన్ అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూచించారు.
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పెన్షన్ల పంపిణీని కొంతమంది ఉద్యోగులు అభాసుపాల్జేశారన్న విమర్శలు విన్పిస్తున్నాయి.
EPFO ఖాతాదారులకు అలర్ట్.. కొత్త నియమాల ప్రకారం ఉద్యోగులు ఇకపై స్వయంగా కొత్త UAN ను సృష్టించుకోవచ్చు. కొత్త నియమాల ప్రకారం ఉద్యోగులకు అనేక ప్రయోజనాలూ లభిస్తాయి. దీని కోసం, ఏం చేయాలంటే..
ఉద్యోగులు PF ఖాతాకు సంబంధించి ఏ సమస్య వచ్చినా పరిష్కారం కోసం ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేదు. పిఎఫ్ అకౌంట్లో ఏ సమస్యల వచ్చినా ఎక్కడ, ఎలా ఫిర్యాదు చేయాలి? అనే ప్రతిదీ ఇక్కడ తెలుసుకోండి..
తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకు (టౌన్ బ్యాంక్) కార్యకలాపాలు గందరగోళంగా మారుతున్నాయి.
బిజీగా ఉండి లంచ్ చేసుకోవడానికి సమయం కేటాయించలేకపోతున్నారా? ఆరోగ్యకరమైన ఇంటి భోజనానికి దూరమవుతున్నామనే బాధపడుతున్నవారి కోసమే ఈ 5 లంచ్ రెసిపీస్. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా చాలా వేగంగా ఈ సూపర్ హెల్తీ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు.
దేశంలో మొదటిసారిగా, సమగ్రంగా కులగణన చేపట్టామని, దేశానికి ఆదర్శంగా నిలిచామని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. పేద బతుకులు మారాలంటే విద్యను నిర్లక్ష్యం చేయొద్దని, బాగా చదివి తెలంగాణ, దేశ అభివృద్ధిలో భాగం అవ్వాలని మల్లు భట్టి విక్రమార్క సూచించారు.