Home » Employees
Google Lays Off : ఖర్చు తగ్గింపు కారణంతో అల్ఫాబెట్(Alphabet) యాజమాన్యంలోని గూగూల్(Google) సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో కొంత మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు(Lays Off Employees) కంపెనీ ప్రతినిధి ప్రకటించారు. ఈ తొలగింపులు కంపెనీ అంతటా ఉండవని..
ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా కంపెనీ ఉద్యోగాల కోత విధించనుంది. ప్రపంచవ్యాప్తంగా 10 శాతం ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటన చేసింది. టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తోంది. గత కొద్దిరోజుల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ లేదు. దాంతో ఉద్యోగాల కోత తప్పడం లేదని టెస్లా కంపెనీ ఉద్యోగులకు తెలిపింది.
దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పనితీరు ఆధారంగా శాలరీ హైక్ అందజేస్తామని ప్రకటించింది. పనిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి డబుల్ డిజిట్ ఇంక్రిమెంట్ ఇవ్వనుంది. జీతాల పెంపు అంశాన్ని కంపెనీ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ ప్రకటించారు.
ప్రైవేటు సంస్థల్లో ఎప్పుడైనా ఉద్యోగులకు(employees) ఇళ్లు(houses) కట్టించి ఇవ్వడం చూశారా. లేదా అయితే ఇప్పుడు తెలుసుకోండి. ఎందుకంటే ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్(apple) ఇప్పుడు భారతదేశంలో ఇళ్లను నిర్మించబోతోంది. ఏకంగా 78,000 కంటే ఎక్కువ హౌసింగ్ యూనిట్లను నిర్మించాలని కంపెనీ యోచిస్తోంది.
దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1, 2024 నుంచి ఉద్యోగుల భవిష్య నిధి (EPFO) రూల్స్(rules) మారాయి. అయితే అమల్లోకి వచ్చిన కొత్త పీఎఫ్ రూల్స్ ఎంటనేది ఇప్పుడు చుద్దాం. మీరు మీ ఉద్యోగాన్ని మారాలని ఆలోచిస్తున్నారా అయితే ఈ నియమం గురించి తప్పక తెలుసుకోవాలి.
Telangana: సిద్దిపేటలో రాజకీయ సమావేశంలో పాల్గొన్నారంటూ ఉద్యోగులను సస్పెండ్ చేసిన అంశంపై ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ అధ్యక్షులు దేవీప్రసాద్ స్పందించారు. ఉద్యోగుల సస్పెన్షన్ను తీవ్రంగా ఖండించారు. రాజకీయ సమావేశంలో పాల్గొన్నారన్న నెపంతో 106 చిన్న తరగతి ఉద్యోగులను సస్పెండ్ చేయడం సరికాదన్నారు. తమ సమస్యలపై చర్చించుకోవడానికి ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న సమావేశానికి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి వెళ్లి ఎన్నికల్లో ఓట్ చేయాలని కోరారని వివరించారు.
కిందిస్థాయి ఉద్యోగుల సెలవుల విషయంలో ఓ బాస్ అనుసర్తిస్తున్న వైఖరి చూసి నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
Andhrapradesh: ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఉద్యోగులపై ఎన్నికల కమిషన్ వేటు వేసింది. కుప్పం మండల టెక్నీకల్ అసిస్టెంట్ మురుగేష్, చీకటిపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేష్ను అధికారులు విధుల నుంచి తొలగించారు. కుప్పం నియోజకవర్గంలో వైసీపీ తరుపున కండువా కప్పుకొని ప్రచారం చేసిన ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేష్, అధికారుల సమావేశనికి వైసీపీ తరుపున హాజరైన మురుగేష్పై ఈసీ చర్యలు తీసుకుంది.
హైదరాబాద్: పోచారం ఐటీ కారిడార్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిపై గుర్తు తెలియని యువకులు దాడి చేశారు. అనురాగ్ విశ్వవిద్యాలయం సమీపంలో కారులో వెళ్తున్న టీసీఎస్ ఉద్యోగి కుర్వ నవీన్ కుమార్పై యూనివర్సిటీ వద్ద 8 మంది యువకులు అకారణంగా దాడి చేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు పదేళ్లుగా తమ సమస్యలు చెప్పుకొనే అవకాశం రాలేదని, వారి ఆవేదన వినేవారే లేక ఇబ్బందులు పడ్డారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. అందుకే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే అంశాన్ని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని తెలిపారు.