• Home » Employees

Employees

నకిలీ లింక్‌లతో జాగ్రత్త.. చందాదారులకు ఈపీఎఫ్ఓ సూచన

నకిలీ లింక్‌లతో జాగ్రత్త.. చందాదారులకు ఈపీఎఫ్ఓ సూచన

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) చందాదారులను అప్రమత్తం చేసింది. నకిలీ వెబ్‌సైట్లు, లింక్‌లు, మోసపూరిత మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

టామ్‌కాం సేవలను మరింతగా బలోపేతం చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

టామ్‌కాం సేవలను మరింతగా బలోపేతం చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ టామ్‌కాం సేవలను మరింతగా బలోపేతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు టామ్‌కాంకు కొత్త బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.

హెల్త్ కేర్ ట్రస్ట్ నిధుల సద్వినియోగంపై  తెలంగాణ సీఎస్ కీలక ఆదేశాలు

హెల్త్ కేర్ ట్రస్ట్ నిధుల సద్వినియోగంపై తెలంగాణ సీఎస్ కీలక ఆదేశాలు

రాష్ట్ర ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్‌పై తెలంగాణ సీఎస్ సంజయ్ జాజు శుక్రవారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. హెల్త్ కేర్ ట్రస్ట్ నిధుల సద్వినియోగంపై సంబంధిత అధికారులకు సీఎస్ దిశానిర్దేశం చేశారు.

ఏపీ సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు.. ఓపీఎస్ ఎంపికకు వన్‌టైమ్ ఛాన్స్

ఏపీ సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు.. ఓపీఎస్ ఎంపికకు వన్‌టైమ్ ఛాన్స్

ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పాత పెన్షన్ విధానాన్ని ఎంచుకునేందుకు ఉద్యోగులకు ఒకేసారి అవకాశం ఇస్తూ జీవో విడుదల చేసింది.

ఈపీఎఫ్‌ఓ చందాదారులకు గుడ్‌న్యూస్‌.. జులై 15 నాటికి ఖాతాల్లోకి వడ్డీ జమ.. ఇకపై దేశంలో ఎక్కడి నుంచైనా సేవలు!

ఈపీఎఫ్‌ఓ చందాదారులకు గుడ్‌న్యూస్‌.. జులై 15 నాటికి ఖాతాల్లోకి వడ్డీ జమ.. ఇకపై దేశంలో ఎక్కడి నుంచైనా సేవలు!

దేశంలోని కోట్ల మంది ఈపీఎఫ్‌ చందాదారులకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ తీపి కబురు అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక వడ్డీని మరో వారం రోజుల్లోనే, చందాదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించింది.

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు

పీఎస్‌యూలు, కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగులకు సంబంధించిన పదవీ విరమణ వయసుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 60 ఏళ్ల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్

ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.1.20 కోట్ల వరకు ఉచిత జీవిత బీమా పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఎల్లుండి రవీంద్ర భారతిలో ప్రారంభించనున్నారు. సహజ, ప్రమాద మరణాల సందర్భాల్లో ఈ బీమా వర్తించనుంది.

రూ.6 వేల ఉద్యోగి టు అక్రమాస్తుల రారాజు.. ప్రభుత్వ ఇంజినీర్ ఇల్లీగల్ సామ్రాజ్యం బట్టబయలు!

రూ.6 వేల ఉద్యోగి టు అక్రమాస్తుల రారాజు.. ప్రభుత్వ ఇంజినీర్ ఇల్లీగల్ సామ్రాజ్యం బట్టబయలు!

రూ.6 వేల నెల జీతంతో సాధారణ ప్రభుత్వ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించిన ఓ ఇంజినీర్.. అవినీతి సొమ్ముతో వందల రెట్లు అక్రమాస్తులు కూడబెట్టాడు. బ్యాంకు లాకర్లలో దాచిపెట్టిన రూ.2 కోట్ల అక్రమ నగదుతోపాటు భారీగా స్థిరాస్తులను విజిలెన్స్ అధికారులు సోదాల్లో గుర్తించారు.

ఉద్యోగాన్వేషణలో ఉన్న నిరుద్యోగుల కోసం ప్రభుత్వ ప్రత్యేక(DEET) యాప్

ఉద్యోగాన్వేషణలో ఉన్న నిరుద్యోగుల కోసం ప్రభుత్వ ప్రత్యేక(DEET) యాప్

నేటి డిజిటల్ యుగంలో ఉద్యోగాల వేట సులభతరమైనప్పటికీ, సరైన అవకాశాన్ని, సరైన సమయంలో అందుకోవడం ఇప్పటికీ నిరుద్యోగులకు ఒక పెద్ద సవాలుగానే ఉంది. నిరుద్యోగ యువతకు, ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలకు మధ్య వారధిగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక అద్భుతమైన డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. అదే 'డీట్' (DEET).

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 2 శాతం డీఏ పెంపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 2 శాతం డీఏ పెంపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

దేశంలోని లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మోదీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. డియర్‌నెస్ అలవెన్స్ (DA)ను 2 శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్ శనివారం కీలక నిర్ణయం తీసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి