Home » Election Commission of India
చొరబాటుదారులే వారి ఓటు బ్యాంకు.. అందుకే SIR ని కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. ఓట్ల కోసం దేశ ప్రజలకి తీరని ద్రోహం చేస్తున్నారని..
ఓట్ల చోరీ జరిగిందంటున్న రాహుల్ గాంధీ తన ఆరోపణలకు మద్దతుగా డిక్లరేషన్ విడుదల చేయాలని ఎన్నికల సంఘం తాజాగా డిమాండ్ చేసింది. లేని పక్షంలో పౌరులను తప్పుదారి పట్టించినందుకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని సూచించింది.
రాహుల్ గాంధీ ఇంతకుముందు కూడా పార్లమెంటులో భూకంపం సృష్టిస్తామంటూ మాట్లారని, అవన్నీ అనవసరమైన మాటలేనని రాజ్నాథ్ అన్నారు. ఈసీఐ ఎలాంటి సందేహాలకు తావులేని సమగ్రతను కలిగి ఉందని కొనియాడారు.
బిహార్ ఎన్నికల నేపథ్యంలో.. ఓటరు జాబితా సవరణకు ఆధార్, ఓటర్ ఐడీ కార్డులను చెల్లుబాటయ్యే..
బిహార్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ ఎస్ఐఆర్ను ఎన్నికల ప్రధాన కమిషనర్..
భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు ప్రక్రియ ప్రారంభమైందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేసినట్లు ప్రకటించిన విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు గుర్తుచేశారు.
ఆధార్, ఓటర్ ఐడీ కార్డు, రేషన్ కార్డు కేవలం గుర్తింపు కోసమేనని ఎన్నికల కమిషన్(
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రెండో రోజు, మంగళవారం కూడా లోక్సభ, రాజ్యసభల్లో గందరగోళం కొనసాగింది
అధికార పక్షానికి మేలు కలిగించే విధంగా బిహార్లోని ఓటర్ల జాబితాలో సవరణలు చేస్తున్నారంటూ..
కేంద్ర ఎన్నికల సంఘం తీసుకువస్తున్న సంస్కరణలపై పలు కీలకమైన సూచనలని తెలుగుదేశం పార్టీ చేసింది. ఈసీతో మంగళవారం ఆరుగురు సభ్యుల టీడీపీ బృందం ఢిల్లీలో భేటీ అయింది. టీడీఎల్పీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు నేతృత్వంలో ఈసీ అధికారులని టీడీపీ నేతలు కలిశారు.