• Home » Education News

Education News

విద్యా రంగంలో సంస్కరణల జోరు.. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో  సమూల మార్పులు

విద్యా రంగంలో సంస్కరణల జోరు.. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో సమూల మార్పులు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తూ, అద్భుతమైన ఫలితాలను సాధిస్తోంది. అక్షరాస్యత పెంపు నుంచి బోధనా నాణ్యత వరకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తెలంగాణ విద్యా వ్యవస్థలో కొత్త విప్లవానికి నాంది పలికాయి.

రేపు ఏపీ ఈసెట్‌-2026

రేపు ఏపీ ఈసెట్‌-2026

ఏపీ ఈసెట్‌-2026కు ఉన్నత విద్యాశాఖ మండలి అన్ని ఏర్పాట్లు చేసింది. ఏపీ, తెలంగాణలో ఈ నెల 23వ తేదీన పరీక్ష నిర్వహిస్తారు.

జేఈఈ మెయిన్స్‌లో ఆదిత్యకు ఉత్తమ ర్యాంకులు

జేఈఈ మెయిన్స్‌లో ఆదిత్యకు ఉత్తమ ర్యాంకులు

జేఈఈ మెయిన్స్‌-2026 ఫలితాల్లో ఆదిత్య విద్యార్థులు ప్రతిభ కనబరచి జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించినట్టు ఆదిత్య విద్యాసంస్థల కార్యదర్శి ఎన్‌.కృష్ణదీపక్‌ రెడ్డి తెలిపారు.

జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో తిరుమల ప్రభంజనం

జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో తిరుమల ప్రభంజనం

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జేఈఈ మెయిన్స్‌-2026 ఫలితాల్లో తూర్పుగోదావరి జిల్లా కాతేరులోని తిరుమల విద్యాసంస్థ ఐఐటీ అండ్‌ మెడికల్‌ అకాడమీ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు.

తెలుగు విద్యార్థుల జయకేతనం

తెలుగు విద్యార్థుల జయకేతనం

ప్రతిష్ఠాత్మక జేఈఈ మెయిన్‌-2 పరీక్షలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. దేశంలో 26 మంది విద్యార్థులు వంద పర్సంటైల్‌ సాధించగా....

శత వసంతాల ఆంధ్ర విశ్వవిద్యాలయం

శత వసంతాల ఆంధ్ర విశ్వవిద్యాలయం

దేశంలోని ప్రముఖ విద్యా సంస్థల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) ఒకటి. ఆంధ్రులకు ప్రత్యేక విశ్వవిద్యాలయం కావాలన్న పోరాట ఫలితంగా ఏర్పాటైనదే ‘ఆంధ్ర విశ్వ కళాపరిషత్‌’.

గుడ్ న్యూస్.. పదో తరగతి పరీక్షా ఫలితాలు ఎప్పుడంటే..

గుడ్ న్యూస్.. పదో తరగతి పరీక్షా ఫలితాలు ఎప్పుడంటే..

పదో తరగతి ఫలితాలు విడుదల చేసేందుకు విద్యా శాఖ అధికారులు కృషి చేస్తున్నారు. ఈ మేరకు ఉపాధ్యాయులు మూల్యాంకనం నిర్వహిస్తున్నారు.

టార్గెట్‌.. 30 అడ్మిషన్లు!

టార్గెట్‌.. 30 అడ్మిషన్లు!

హైదరాబాద్‌ జిల్లాలోని ప్రైవేట్‌ టీచర్లు పరేషాన్‌ అవుతున్నారు. యాజమాన్యాలు విధిస్తున్న టార్గెట్‌తో సతమతమవుతున్నారు.

రేపటి నుంచి దోస్త్‌ రిజిస్ర్టేషన్‌ ప్రారంభం

రేపటి నుంచి దోస్త్‌ రిజిస్ర్టేషన్‌ ప్రారంభం

రాష్ట్రంలో ఇంటర్‌ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన దోస్త్‌....

75.34శాతం ఉత్తీర్ణత

75.34శాతం ఉత్తీర్ణత

ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో ఈ సంవత్సరం 70 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ద్వితీయ సంవత్సరంలో 75.34 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, ప్రథమ సంవత్సరం విద్యార్థుల్లో 66.20 శాతం ఉత్తీర్ణులయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి