• Home » Education News

Education News

Minister Nara Lokesh: ఉన్నత విద్యపై మంత్రి లోకేష్ స్పెషల్ ఫోకస్.. అధికారులకి కీలక ఆదేశాలు

Minister Nara Lokesh: ఉన్నత విద్యపై మంత్రి లోకేష్ స్పెషల్ ఫోకస్.. అధికారులకి కీలక ఆదేశాలు

ఉన్నత విద్యపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ సందర్భంగా అధికారులకి కీలక ఆదేశాలు జారీ చేశారు మంత్రి లోకేష్.

Inter Board: ఈ నెల 15 వరకు ఇంటర్ కాలేజీల్లో తనిఖీలు

Inter Board: ఈ నెల 15 వరకు ఇంటర్ కాలేజీల్లో తనిఖీలు

ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల పనితీరు మెరుగుపరచడంలో భాగంగా కాలేజీల్లో బోర్డు తనిఖీలు చేపట్టింది. ఈ నెల 15 వరకు తనిఖీలు నిర్వహిస్తామని వెల్లడించింది.

Indian students abroad: చలో జార్జియా! క్యూ కడుతున్న భారతీయ విద్యార్థులు

Indian students abroad: చలో జార్జియా! క్యూ కడుతున్న భారతీయ విద్యార్థులు

రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం ప్రభావంతో విదేశాల్లో వైద్య విద్యను చదవాలనుకొనే భారతీయ విద్యార్థులు ఇప్పుడు జార్జియాకు క్యూ కడుతున్నారు. ఆర్బీఐకి చెందిన లిబలరైజ్డ్‌ రెమిటెన్స్‌ స్కీమ్‌ డేటా ప్రకారం..

Inter Exams 2026: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ 2026 విడుదల

Inter Exams 2026: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ 2026 విడుదల

తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ 2026 విడుదల అయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఈ పరీక్షలు జరగనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది.

SV University: ఎస్వీయూలో ఇంజనీరింగ్‌, ఫార్మసీలో ప్రత్యేక ఫీజు సీట్లకు అడ్మిషన్లు

SV University: ఎస్వీయూలో ఇంజనీరింగ్‌, ఫార్మసీలో ప్రత్యేక ఫీజు సీట్లకు అడ్మిషన్లు

ఎస్వీయూలోని ఇంజనీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రత్యేక ఫీజుతో అడ్మిషన్లకు అనుమతించారు. ఈమేరకు ఎంటెక్‌, ఎంఫార్మసీ, బీఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు అవకాశమేర్పడింది. అర్హత,ఆసక్తి ఉన్న విద్యార్థులు డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్‌ కార్యాలయంలో సంప్రదించాలని వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ భూపతి నాయుడు ప్రకటనలో తెలిపారు.

MP Bandi Sanjay: గాంధీ వారసుల్లో నిజాయితీ ఉంటే.. హామీలు అమలు చేయాలి..

MP Bandi Sanjay: గాంధీ వారసుల్లో నిజాయితీ ఉంటే.. హామీలు అమలు చేయాలి..

విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని బండి సంజయ్ ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.10,000 కోట్లు దాటాయని తెలిపారు. దసరాకు ముందు ప్రైవేట్ కాలేజీలకు హామీ ఇచ్చిన రూ.600 కోట్లు ఇంకా విడుదల కాలేదని పేర్కొన్నారు.

JNTU: నవంబరు 21, 22 తేదీల్లో జేఎన్‌టీయూ వజ్రోత్సవాలు

JNTU: నవంబరు 21, 22 తేదీల్లో జేఎన్‌టీయూ వజ్రోత్సవాలు

జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కాలేజీ ఏర్పడి 60 వసంతాలు పూర్తయిన సందర్భంగా నవంబరు 21, 22 తేదీల్లో వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నామని యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ టి.కిషన్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. క్యాంపస్‏లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళాశాల డైమండ్‌ జూబ్లీ లోగోను ఆవిష్కరించారు.

JNTU: పీహెచ్‌డీ ఆశలపై నీళ్లు.. సీట్ల సంఖ్య పెంపు లేనట్లే..

JNTU: పీహెచ్‌డీ ఆశలపై నీళ్లు.. సీట్ల సంఖ్య పెంపు లేనట్లే..

జేఎన్‌టీయూలో పీహెచ్‌డీ సీట్ల సంఖ్యను పెంచే అంశం వైస్‌చాన్స్‌లర్‌ కిషన్‌కుమార్‌ రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తోందా అంటే.. విద్యార్థి సంఘాల నుంచి అవుననే జవాబు వినిపిస్తోంది. 213 సీట్ల భర్తీకి అధికారులు నోటిఫికేషన్‌ జారీచేయగా, విద్యార్థి సంఘాల వినతి మేరకు సీట్ల పెంపు ప్రతిపాదనపై వైస్‌చాన్స్‌లర్‌ సమాలోచనలు చేశారు.

JNTU: జేఎన్‌టీయూలో పీహెచ్‌డీ ప్రవేశాలకు మోక్షం..

JNTU: జేఎన్‌టీయూలో పీహెచ్‌డీ ప్రవేశాలకు మోక్షం..

ఎట్టకేలకు జేఎన్‌టీయూలో పీహెచ్‌డీ ప్రవేశాలకు మోక్షం లభించింది. సెప్టెంబరులో నిర్వహించిన ప్రవేశపరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు నెలరోజులుగా అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అర్హులైన అభ్యర్థుల ఒరిజినల్‌ ధ్రువపత్రాల పరిశీలనకు తాజాగా అడ్మిషన్ల విభాగం అధికారులు షెడ్యూల్‌ విడుదల చేశారు.

JNTU: జేఎన్‌టీయూ అనుబంధ కాలేజీల్లో ఐదుగురు ఆచార్యులకు స్థానచలనం

JNTU: జేఎన్‌టీయూ అనుబంధ కాలేజీల్లో ఐదుగురు ఆచార్యులకు స్థానచలనం

జేఎన్‌టీయూకు అనుబంధంగా ఉన్న మూడు ఇంజనీరింగ్‌ కాలేజీల ప్రిన్సిపాల్స్‌తో పాటు పలువురు ఆచార్యులను బదిలీ చేస్తూ వర్సిటీ రిజిస్ట్రార్‌ వెంకటేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం

తాజా వార్తలు

మరిన్ని చదవండి