Home » Education News
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తూ, అద్భుతమైన ఫలితాలను సాధిస్తోంది. అక్షరాస్యత పెంపు నుంచి బోధనా నాణ్యత వరకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తెలంగాణ విద్యా వ్యవస్థలో కొత్త విప్లవానికి నాంది పలికాయి.
ఏపీ ఈసెట్-2026కు ఉన్నత విద్యాశాఖ మండలి అన్ని ఏర్పాట్లు చేసింది. ఏపీ, తెలంగాణలో ఈ నెల 23వ తేదీన పరీక్ష నిర్వహిస్తారు.
జేఈఈ మెయిన్స్-2026 ఫలితాల్లో ఆదిత్య విద్యార్థులు ప్రతిభ కనబరచి జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించినట్టు ఆదిత్య విద్యాసంస్థల కార్యదర్శి ఎన్.కృష్ణదీపక్ రెడ్డి తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జేఈఈ మెయిన్స్-2026 ఫలితాల్లో తూర్పుగోదావరి జిల్లా కాతేరులోని తిరుమల విద్యాసంస్థ ఐఐటీ అండ్ మెడికల్ అకాడమీ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు.
ప్రతిష్ఠాత్మక జేఈఈ మెయిన్-2 పరీక్షలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. దేశంలో 26 మంది విద్యార్థులు వంద పర్సంటైల్ సాధించగా....
దేశంలోని ప్రముఖ విద్యా సంస్థల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) ఒకటి. ఆంధ్రులకు ప్రత్యేక విశ్వవిద్యాలయం కావాలన్న పోరాట ఫలితంగా ఏర్పాటైనదే ‘ఆంధ్ర విశ్వ కళాపరిషత్’.
పదో తరగతి ఫలితాలు విడుదల చేసేందుకు విద్యా శాఖ అధికారులు కృషి చేస్తున్నారు. ఈ మేరకు ఉపాధ్యాయులు మూల్యాంకనం నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ జిల్లాలోని ప్రైవేట్ టీచర్లు పరేషాన్ అవుతున్నారు. యాజమాన్యాలు విధిస్తున్న టార్గెట్తో సతమతమవుతున్నారు.
రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన దోస్త్....
ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఈ సంవత్సరం 70 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ద్వితీయ సంవత్సరంలో 75.34 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, ప్రథమ సంవత్సరం విద్యార్థుల్లో 66.20 శాతం ఉత్తీర్ణులయ్యారు.