• Home » Education News

Education News

JNTU: బీటెక్‌లో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌..

JNTU: బీటెక్‌లో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌..

ఈ తరం ఇంజనీరింగ్‌ విద్యార్థులకు భవిష్యత్తు తరం (నెక్స్ట్‌ జెనరేషన్‌) టెక్నాలజీస్)ను బోధించేలా జేఎన్‌టీయూ సిలబస్‌ రూపుదిద్దుకుంటోంది.

Vice Chancellor Appointment: నాలుగు యూనివర్సిటీలకు మళ్లీ సెర్చ్‌ కమిటీలు

Vice Chancellor Appointment: నాలుగు యూనివర్సిటీలకు మళ్లీ సెర్చ్‌ కమిటీలు

నాలుగు యూనివర్సిటీల్లో వైస్‌ చాన్స్‌లర్ల నియామకానికి ఉన్నత విద్యాశాఖ మళ్లీ సెర్చ్‌ కమిటీలను నియమించింది. ఆచార్య నాగార్జున, జేఎన్‌టీయూ-విజయనగరం, ద్రవిడియన్‌, శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీలకు...

EAPCET Counseling : 7 నుంచి ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌

EAPCET Counseling : 7 నుంచి ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌

ఇంజనీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ను ఈనెల 7వ తేదీ నుంచి చేపట్టనున్నట్లు అడ్మిషన్ల కన్వీనర్‌ జి. గణేష్ కుమార్ గురువారం వెల్లడించారు.

School Education: పాఠశాల విద్య.. ఇకపై 12వ తరగతి దాకా!

School Education: పాఠశాల విద్య.. ఇకపై 12వ తరగతి దాకా!

రాష్ట్రంలో ప్రస్తుతం పదో తరగతి వరకు ఉన్న పాఠశాల విద్యను ఇకపై 12వ తరగతి వరకు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ఉన్నత పాఠశాలల స్థాయిని పెంచి 12వ తరగతి వరకు కొనసాగించాలని భావిస్తోంది.

అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీలో ఎంబీఏ కోర్సు

అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీలో ఎంబీఏ కోర్సు

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎంబీఏ (హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌) ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Student Enrollment Decline: అక్కడా లేరు.. ఇక్కడా లేరు

Student Enrollment Decline: అక్కడా లేరు.. ఇక్కడా లేరు

విద్యార్థులు ఇటు ప్రభుత్వ పాఠశాలల్లోనో, అటు ప్రైవేటు పాఠశాలల్లోనో ఎక్కడో ఒక్కచోట చదవాలి. కానీ అక్కడా, ఇక్కడా రెండు చోట్లా కనిపించకపోతే వారు ఎక్కడికి వెళ్లినట్లు? 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభమై....

Engineering Colleges: ఇంజనీరింగ్‌లో పెరిగిన సీట్లు

Engineering Colleges: ఇంజనీరింగ్‌లో పెరిగిన సీట్లు

రాష్ట్రంలో ఈఏడాది సుమారుగా 34 వేల ఇంజనీరింగ్‌ సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. గతేడాది 1.81 లక్షల సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) అనుమతులు ఇచ్చింది. ఈ ఏడాది దాదాపు 2.15 లక్షల సీట్ల భర్తీకి అనుమతి లభించింది.

Rajiv Gandhi University: ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లు ప్రారంభం

Rajiv Gandhi University: ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లు ప్రారంభం

రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం క్యాంప్‌సలలో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ సోమవారం నుంచి మొదలైంది.

Engineering: ఇంజనీరింగ్‌కు పాత ఫీజులే!

Engineering: ఇంజనీరింగ్‌కు పాత ఫీజులే!

రాష్ట్రంలో ఇంజనీరింగ్‌, ఇతర వృత్తివిద్య కోర్సులకు ఈ విద్యాసంవత్సరంలో కూడా పాత ఫీజులే కొనసాగనున్నాయి. నిబంధనల ప్రకారం 2025-28 విద్యా సంవత్సరం ఫీజులను సవరించాల్సి ఉండగా..

Hyderabad: అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ప్రవేశాలు

Hyderabad: అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ప్రవేశాలు

హైదరాబాద్‌లోని అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ.. 2025-26 విద్యాసంవత్సరంలో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి