Home » Editorial
‘భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది’ అని ఆరు దశాబ్దాల క్రితం కొఠారి కమిషన్ తన నివేదికలో పేర్కొంది. సరిగ్గా ఇదే ఆలోచనతో కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో...
రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికకు సహజ వనరుల వినియోగం అత్యంత కీలకం. భూమి, నీరు, అడవులు, ఖనిజ సంపద ముఖ్యమైన సహజ వనరులు అనుకుంటే, వీటి వినియోగం ఎంత బాగా...
ఉపాధ్యాయుల నైపుణ్యాలు నిరంతరం నవీకరించబడితేనే విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో విద్యను మరింత సమగ్రంగా, నాణ్యంగా తీర్చిదిద్దేందుకు విద్యా కమిషన్ చేసిన సూచనలు...
ప్రస్తుతం దేశంలోని కోకో ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా, అందులో మెజారిటీ వాటా గోదావరి జిల్లాలదే. ఈ నేపథ్యంలోనే ఏలూరు ప్రాంతాన్ని ‘కోకో సిటీ’గా...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోలీసు అధికారిగా ఎనలేని సేవలందించిన హెచ్.జె.దొర మరణం మార్చి 13న సంభవించింది. ఆయనతో అనేక హోదాలలో పనిచేసిన ఎంతోమందికి పోలీసు శాఖలో ఒక శకం ముగిసినట్లనిపించింది....
ఇరాన్కు వ్యతిరేకంగా అమెరికా, ఇజ్రాయెల్లు నిర్హేతుకంగా ప్రారంభించిన యుద్ధం బాధిత దేశాన్ని ధ్వంసం చేస్తోంది. పశ్చిమాసియా అంతటా అల్ల కల్లోలం సృష్టిస్తోంది.
ప్రజాస్వామ్య భారతంలో 1950 జనవరి 24 కీలకమైన రోజు. ఆ ఉదయం 11.30 ప్రాంతంలో చోటుచేసుకున్న ఓ సంఘటన భవిష్యత్తులో ఎదురయ్యే పాలకుల అధిపత్య సవాళ్లు ఎలా ఉంటాయన్న సంకేతాన్ని ఇచ్చింది.
‘తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది’ అని నా చిన్నతనంలో కొన్ని మారుమూల పల్లెల్లో గోడలపై రాతలు కనిపించేవి. విద్యార్థిగా ఉన్నప్పుడు పుస్తకాల్లో కొన్ని పేజీలపైనా ఇలాంటి స్లోగన్స్ చూసేవాళ్ళం.
ఆధునిక నైతిక చర్చల్లో యూథనేసియా (Euthanasia) లేదా కారుణ్య మరణం.. అంటే బాధను తగ్గించడానికి ఉద్దేశపూర్వకంగా జీవితం ముగించడం. ‘ఇది సరైనదా? కాదా?’ ఇది అత్యంత సంక్లిష్ట ప్రశ్నలలో ఒకటి.
మీరు బెంగాల్ను ప్రేమిస్తే, బెంగాల్ మిమ్మల్ని ప్రేమిస్తుంది అన్నారు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొత్త గవర్నర్ ఆర్.ఎన్.రవితో. ప్రమాణస్వీకారం సందర్భంగా వారిద్దరి మధ్యా పలకరింపులు...