Home » Editorial
తెలుగు సాహిత్య చరిత్రలో కాలాన్ని మలిచే శక్తికి సాక్షిగా నిలిచిన మహాకవి.. శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ). సంప్రదాయ పద్య రచనల నుంచి బయటకు వచ్చి, ప్రజల జీవితాన్ని, వారి బాధలను...
ప్రస్తుతం దేశం, రాష్ట్రాలలో నెలకొని ఉన్న ఆర్థిక, సామాజిక, సాంఘిక పరిస్థితులలో అసలు ఈ నియోజకవర్గాల పెంపు అవసరమా? లోక్సభ, శాసనసభ సభ్యుల ప్రధాన విధి ప్రజాహిత చట్టాలు చేయడమేనని...
తెలుగు నేలపై గొప్ప గొప్ప కవులెందరో ఉన్నారు. వారిలో గాడేపల్లి వీరరాఘవశాస్త్రి ఒకరు. అయితే చాలామంది కవులని ఈ తరం వారు మరచిపోతున్నారు. వీరరాఘవశాస్త్రి మార్కాపురం జిల్లాలోని...
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఏప్రిల్ 12న ఫలితాలను ప్రకటించింది. ఆ ఫలితాలను ఆన్లైన్లో పెట్టిన పది గంటల లోపే.. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామన్న భయంతో, ఆ బాధను తట్టుకోలేక దాదాపు పది మంది...
ప్రతి మనిషిలోనూ స్త్రీత్వం, పురుషత్వం అనే ద్వంద్వ లక్షణాలు అంతర్లీనంగా సహజసిద్ధంగా ఉంటాయి. సహజ మానవ లక్షణాలైన ధైర్యం, తెగువ, సాహసం వంటి మానసిక లక్షణాలను...
దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు దాటినా దేశ జనాభాలో అత్యధికులు ఆధారపడిన వ్యవసాయ రంగం తీవ్ర ఒడుదుడుకులకు లోనవుతూనే ఉంది. అన్నదాతే దేశానికి వెన్నెముక అని...
ఏప్రిల్ 16, 17 తేదీలలో జరిగిన పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు వాడివేడిగా ముగిశాయి. ఎండాకాలం దుమారాన్ని తలపించేలా మాటల దాడులు హోరెత్తాయి. వేడి చల్లారాక ఇప్పుడు వెలుతురు ప్రసరిస్తోంది....
నేటి అభివృద్ధి వేగం వ్యవసాయ పరిశోధనా సంస్థల భూముల పాలిట సమస్యగా మారుతున్నది. పాలకులు, అధికారులు అందరూ వ్యవసాయ పరిశోధనా క్షేత్రాలను భూములుగా మాత్రమే పరిగణిస్తూ వాటిని...
నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు 1948లోనే స్వాతంత్య్రం లభించింది. అయినా 1970వ దశకం వరకూ తెలంగాణ పల్లెల్లో దొరల పెత్తనం సాగేది. జగిత్యాల ప్రాంతంలో ఇది మరీ ఎక్కువ. పేదలను, రైతు...
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో ఏప్రిల్ 28, 2026 ఒక సువర్ణ అధ్యాయానికి నాందిగా చెప్పుకోవచ్చు. విశాఖపట్నం వేదికగా గూగుల్ సంస్థ హైపర్స్కేల్ డేటా సెంటర్కు నేడు శంకుస్థాపన చేయబోతోంది. రూ.1.35 లక్షల కోట్ల...