• Home » Editorial

Editorial

హైబీమ్‌ లైట్లతో అధిక ప్రమాదాలు

హైబీమ్‌ లైట్లతో అధిక ప్రమాదాలు

రాత్రి వేళ రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు ఎదురుగా వచ్చే వాహనాల హెడ్‌లైట్లు కళ్లు మిరుమిట్లు గొలుపుతున్నాయి. దీంతో ఒక్కసారిగా ఏమీ కనిపించదు...

‘స్త్రీ శక్తి’ ఎవరి కోసం?!

‘స్త్రీ శక్తి’ ఎవరి కోసం?!

రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించేందుకు స్ర్తీ శక్తి పథకాన్ని ఏపీఎస్‌ఆర్టీసీ ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టింది...

మోదీ వల.. విపక్షం విలవిల

మోదీ వల.. విపక్షం విలవిల

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏకబిగిన మూడు సార్వత్రక ఎన్నికల్లో గెలిచి ప్రధానమంత్రిగా కొనసాగుతున్న నాయకుడిగా నరేంద్ర మోదీ దేశ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించారు.

కాలాతీతాన్ని కాలంతో కొలవగలమా?

కాలాతీతాన్ని కాలంతో కొలవగలమా?

‘అన్ని మతాలూ సనాతనం వైపే’ శీర్షికతో నేను రాసిన (మే 24, 2026) వ్యాసానికి ప్రతిస్పందనగా ‘సనాతన ధర్మం, చరిత్ర ఒకటేనా?’ అంటూ రాణి శివశంకర శర్మ మే 31న వ్యాసం రాసినారు.

పునర్జాగృత కాంగ్రెస్సే ప్రతిపక్ష బలం

పునర్జాగృత కాంగ్రెస్సే ప్రతిపక్ష బలం

భారతీయ సినిమా చరిత్రలో సీక్వెల్స్‌ అరుదుగా విజయం సాధించాయి. ప్రేక్షకులు సాధారణంగా ఒరిజినల్‌ హిట్‌ సినిమాను చూస్తారు, ఆదరిస్తారు. సీక్వెల్ చూడవచ్చేటప్పటికి కొత్తదనం తగ్గిపోతుంది. కథ నిస్సారమైనదిగా...

యుద్ధం మధ్యలో వాలిన ‘పెట్టుబడి’ రాబందులు!

యుద్ధం మధ్యలో వాలిన ‘పెట్టుబడి’ రాబందులు!

మార్క్సిస్ట్ దృష్టికోణంలో యుద్ధం అనేది అనుకోకుండా అకస్మాత్తుగా జరిగేది కాదు. పెట్టుబడిదారీ విధానం విస్తరణలో అది ఒక దశ. మార్కెట్లు స్తంభించిపోయినప్పుడు, ‘పెట్టుబడి’ కొత్త ప్రాంతాలను వెతుక్కుంటుంది...

నదుల అనుసంధానం... తెలంగాణ హక్కులకు విఘాతం

నదుల అనుసంధానం... తెలంగాణ హక్కులకు విఘాతం

నదుల అనుసంధానమనే ముసుగులో కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఏకపక్ష విధానాలు గోదావరి, కృష్ణా జలాలలో తెలంగాణకు ఉన్న న్యాయబద్ధమైన వాటాను దెబ్బతీసే ప్రమాదాన్ని సృష్టిస్తున్నాయి...

పొగాకు రైతులను ఆదుకోవాలి

పొగాకు రైతులను ఆదుకోవాలి

భారత ప్రభుత్వం టొబాకో బోర్డు ద్వారా 2025–26 సీజన్‌లో 120 మిలియన్ల కేజీల వరకు పొగాకు పండించవచ్చని రైతులకు అనుమతి ఇచ్చింది. అంతే మొత్తంలో పండించినా, మే నెలాఖరుకు కనీసం 15 మిలియన్లు...

జనాభా పెంపు.. ముందుచూపు పథకం

జనాభా పెంపు.. ముందుచూపు పథకం

ఆంధ్రప్రదేశ్‌లో జనాభా తగ్గిపోతోందని, ఒక్కొక్క జంట కనీసం ముగ్గురు పిల్లల్ని కనాలని, మూడో, నాలుగో సంతానాన్ని కంటే నగదు ప్రోత్సాహకాలను ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంపై...

‘అనంత’ సంపద అవసరమిప్పుడు!

‘అనంత’ సంపద అవసరమిప్పుడు!

ఇరాన్–అమెరికా యుద్ధానంతర పరిస్థితుల్లో ముడి చమురు ధరలు పెరిగి, విదేశీ మారక ద్రవ్యంపై ఒత్తిడి పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం ప్రజలను బంగారం కొనుగోలు తగ్గించాలని కోరుతోంది. అయితే మరోవైపు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి