• Home » Editorial

Editorial

అణచివేత దాటి ఆత్మగౌరవం వైపు

అణచివేత దాటి ఆత్మగౌరవం వైపు

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు డిమాండ్‌ను మలుపుతిప్పిన సకలజనుల సమ్మెలో కేవలం ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ, సింగరేణి ఉద్యోగులే సంపూర్ణంగా సమ్మెలో పాల్గొని రాష్ట్ర ఏర్పాటు అనివార్యతను సృష్టించారు....

మన దేశానికి తారు రోడ్లు మేలు!

మన దేశానికి తారు రోడ్లు మేలు!

స్వాభావికంగా మనది ఉష్ణ మండల దేశం గనుక, మన ప్రభుత్వాలు భూ వాతావరణం వేడెక్కి పోవటానికి కారణమవుతున్న సిమెంట్ రోడ్ల కంటే తారు రోడ్లకి ప్రాధాన్యతనివ్వాలి. సిమెంటు రోడ్లకు ఇరువైపుల...

ప్రతిఘటనతోనే ప్రజాస్వామ్యం పునరుద్ధరణ

ప్రతిఘటనతోనే ప్రజాస్వామ్యం పునరుద్ధరణ

రాజ్యాంగబద్ధ ప్రజాస్వామిక సమాజంలో వీధి నిరసన న్యాయసమ్మతమేనా? ఎన్నికలలో పోటీచేయడానికే ప్రాధాన్యమివ్వడం కాకుండా శాంతియుత, ప్రజాస్వామిక ప్రతిఘటనే ప్రతిపక్షాల పురోగతికి సరైన...

పిడకల వేటకూ దొరకని జెన్‌–జీ

పిడకల వేటకూ దొరకని జెన్‌–జీ

జంతర్ మంతర్ వద్ద ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనను ఎలా చూడాలి.. అనే దానిమీద ఇంకా చర్చలు సాగుతూనే ఉన్నట్టున్నాయి. మార్పు మనం కోరుకున్న రీతిలో, మోతాదులో, కోరుకున్న పద్ధతిలో...

వివాహం వర్సెస్ సహజీవనం!

వివాహం వర్సెస్ సహజీవనం!

గత రెండు దశాబ్దాలుగా సుప్రీంకోర్టు, పలు హైకోర్టులు వెలువరించిన పలు తీర్పులను పరిశీలిస్తే.. సహజీవనాన్ని నేరంగా చూడటం నుంచి వ్యక్తిగత హక్కుగా గుర్తించడం వరకు ఒక మార్పు వచ్చిందని గమనిస్తాం. అయితే...

పర్యావరణహితంగా జీవించకపోతే ముప్పే!

పర్యావరణహితంగా జీవించకపోతే ముప్పే!

భూమి మీద ఉన్న సహజ వనరులను మనం విచ్చలవిడిగా కొల్లగొడుతున్నాం. వాటిని విచక్షణారహితంగా వినియోగిస్తున్నాం. దీనివల్ల పర్యావరణ లోటు ఏర్పడుతోంది. ఒక సంవత్సరంలో భూగోళం...

రాజ్యసభను రసభరితం చేసిన సినారె

రాజ్యసభను రసభరితం చేసిన సినారె

ఒక కవి.. ప్రజాప్రతినిధి అయితే ఎలా ఉంటుంది? సామాజిక సమస్యలపై బయట గళం ఎత్తే, పదాలతో విన్యాసం చేసే కవి, భావుకుడు చట్టసభల్లో ప్రవేశిస్తే ఏ విధంగా వ్యవహరిస్తారు? అందునా ఒక తెలుగు కవి సభలో ప్రవేశిస్తే...

జమ్మూ–కశ్మీర్‌లో వాగ్దాన వంచన

జమ్మూ–కశ్మీర్‌లో వాగ్దాన వంచన

జమ్మూ–కశ్మీర్‌కు రాష్ట్ర హోదా నిరుడు కురిసిన హిమసమూహమేనా? భారత రాజ్యాంగ అధికరణ 370ని రద్దు చేసి, జమ్మూ–కశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చివేసిన చరిత్రకు 5 ఆగస్టు 2026న ఏడు సంవత్సరాలు...

‘ఎమర్జెన్సీ’ని ముందే చెప్పిన ‘కాలజ్ఞాని’

‘ఎమర్జెన్సీ’ని ముందే చెప్పిన ‘కాలజ్ఞాని’

భారత విప్లవోద్యమ సారథుల్లో అగ్రగణ్యుడైన తరిమెల నాగిరెడ్డి మరణించి నేటికి అర్ధశతాబ్ది. అజ్ఞాతం అనంతరం ‘మాదిరెడ్డి వెంకట్రామయ్య’ అనే మారుపేరుతో 1976 జూలై 28న ఉస్మానియా ఆసుపత్రిలో చేరి...

రైతు నేస్తం.. వ్యవసాయ రంగంలో సాంకేతిక విప్లవం

రైతు నేస్తం.. వ్యవసాయ రంగంలో సాంకేతిక విప్లవం

వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో) పర్యవేక్షణలో ప్రతి 5,000 ఎకరాల క్లస్టర్‌కు ఒక వేదికగా, రైతులు ఒకచోట చేరి తమ అనుభవాలను పంచుకునేందుకు, నూతన సాంకేతికతలను నేర్చుకునేందుకు వీలుగా గత...

తాజా వార్తలు

మరిన్ని చదవండి