Home » Editorial
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు డిమాండ్ను మలుపుతిప్పిన సకలజనుల సమ్మెలో కేవలం ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ, సింగరేణి ఉద్యోగులే సంపూర్ణంగా సమ్మెలో పాల్గొని రాష్ట్ర ఏర్పాటు అనివార్యతను సృష్టించారు....
స్వాభావికంగా మనది ఉష్ణ మండల దేశం గనుక, మన ప్రభుత్వాలు భూ వాతావరణం వేడెక్కి పోవటానికి కారణమవుతున్న సిమెంట్ రోడ్ల కంటే తారు రోడ్లకి ప్రాధాన్యతనివ్వాలి. సిమెంటు రోడ్లకు ఇరువైపుల...
రాజ్యాంగబద్ధ ప్రజాస్వామిక సమాజంలో వీధి నిరసన న్యాయసమ్మతమేనా? ఎన్నికలలో పోటీచేయడానికే ప్రాధాన్యమివ్వడం కాకుండా శాంతియుత, ప్రజాస్వామిక ప్రతిఘటనే ప్రతిపక్షాల పురోగతికి సరైన...
జంతర్ మంతర్ వద్ద ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనను ఎలా చూడాలి.. అనే దానిమీద ఇంకా చర్చలు సాగుతూనే ఉన్నట్టున్నాయి. మార్పు మనం కోరుకున్న రీతిలో, మోతాదులో, కోరుకున్న పద్ధతిలో...
గత రెండు దశాబ్దాలుగా సుప్రీంకోర్టు, పలు హైకోర్టులు వెలువరించిన పలు తీర్పులను పరిశీలిస్తే.. సహజీవనాన్ని నేరంగా చూడటం నుంచి వ్యక్తిగత హక్కుగా గుర్తించడం వరకు ఒక మార్పు వచ్చిందని గమనిస్తాం. అయితే...
భూమి మీద ఉన్న సహజ వనరులను మనం విచ్చలవిడిగా కొల్లగొడుతున్నాం. వాటిని విచక్షణారహితంగా వినియోగిస్తున్నాం. దీనివల్ల పర్యావరణ లోటు ఏర్పడుతోంది. ఒక సంవత్సరంలో భూగోళం...
ఒక కవి.. ప్రజాప్రతినిధి అయితే ఎలా ఉంటుంది? సామాజిక సమస్యలపై బయట గళం ఎత్తే, పదాలతో విన్యాసం చేసే కవి, భావుకుడు చట్టసభల్లో ప్రవేశిస్తే ఏ విధంగా వ్యవహరిస్తారు? అందునా ఒక తెలుగు కవి సభలో ప్రవేశిస్తే...
జమ్మూ–కశ్మీర్కు రాష్ట్ర హోదా నిరుడు కురిసిన హిమసమూహమేనా? భారత రాజ్యాంగ అధికరణ 370ని రద్దు చేసి, జమ్మూ–కశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చివేసిన చరిత్రకు 5 ఆగస్టు 2026న ఏడు సంవత్సరాలు...
భారత విప్లవోద్యమ సారథుల్లో అగ్రగణ్యుడైన తరిమెల నాగిరెడ్డి మరణించి నేటికి అర్ధశతాబ్ది. అజ్ఞాతం అనంతరం ‘మాదిరెడ్డి వెంకట్రామయ్య’ అనే మారుపేరుతో 1976 జూలై 28న ఉస్మానియా ఆసుపత్రిలో చేరి...
వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో) పర్యవేక్షణలో ప్రతి 5,000 ఎకరాల క్లస్టర్కు ఒక వేదికగా, రైతులు ఒకచోట చేరి తమ అనుభవాలను పంచుకునేందుకు, నూతన సాంకేతికతలను నేర్చుకునేందుకు వీలుగా గత...