Home » Editorial
ఎమర్జెన్సీలో ఆంతరంగిక భద్రత చట్టం (మీసా) కింద 21 నెలలు ఖైదు అనుభవించిన వారిలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్ఎస్యు) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకటరమణి నాగరాజన్ ఒకరు....
ప్రపంచం తనను శాంతిదూతగా గుర్తించడం లేదని, భారత్–పాకిస్థాన్ మధ్య సయోధ్య కుదిర్చినా పిలిచి నోబెల్ ఇవ్వడం లేదని తెగవాపోతున్న అమెరికా అధ్యక్షుడు నేరుగా యుద్ధరంగంలోకి ప్రవేశించారు. పదిరోజులుగా సాగుతున్న ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధంలో...
ఎక్కువ మందిని తెలుగులో చదవడానికి ప్రోత్సహించడం అనే స్పష్టమైన లక్ష్యం నాది. సేపియన్ స్టోరీస్ మాతృ సంస్థగా, ‘అజు పబ్లికేషన్స్’ ఇంప్రింట్ 2022లో ప్రారంభమైంది.
ఇంతలో ఎంత ఘోరం! ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ 11 ఏళ్ల పాలన విజయోత్సవాలను భారతీయ జనతా పార్టీ ఘనంగా జరుపుకుంటున్న వేళ దిగ్భ్రాంతికరమైన దుర్ఘటన పిడుగుపాటులా సంభవించింది. ఈ నెల రెండవ వారంలో ఆ భయానక విషాద విమాన ప్రమాదంలో దాదాపు 270 మంది చనిపోయారు (1996లో మన వాయుతలంలోనే పొరపాటున ఎదురెదురుగా ప్రయాణిస్తున్న రెండు విమానాలు ఢీకొన్న అనంతరం మన దేశంలోనే ప్రప్రథమంగా చోటుచేసుకున్న పౌర విమానయాన మహా ప్రమాదమిది).
‘మోదీ పాలనపై సామాన్యుని సణుగుడు’ (జూన్ 14, ‘పళని పలుకు’) అంకెల్లో ఎలా ప్రతిబింబిస్తుందో చూద్దాం. నిర్దుష్టమైన, నిరూపించదగిన డేటాపై నాకు మక్కువ ఎక్కువ. యదార్థాలను నొక్కి చెప్పేందుకు అంకెలను ప్రస్తావిస్తే చాలా మంది పాఠకులు నొసలు చిట్లించుకోవడం కద్దు.
తరతరాలుగా తమ వృత్తినే అభిరుచిగా, ఉపాధిగా మార్చుకొని... ఆ వృత్తినే దైవంగా భావించి వివిధ కళా రంగాలలో రాణిస్తున్నారు మన తెలుగు కళాకారులు. అంతర్జాతీయ వేదికలపై మన తెలుగు రాష్ట్రాల కీర్తిని ఘనంగా చాటడంలో ఈ కళాకారుల పాత్ర మరువలేనిది.
విద్యాసంస్థలలో భావ ప్రకటనా స్వేచ్ఛ రెక్కలు విరిచివేయడంపై -ప్రొఫెసర్ యోగేంద్రయాదవ్ జూన్ 13న ఆంధ్రజ్యోతిలో రాసిన వ్యాసం నాణేనికి ఒక వైపు మాత్రమే. విద్యాపరమైన విషయాలు, ప్రజా సంబంధాల విషయాలలో ఆయనకున్న విస్తృత అనుభవంతో ప్రొఫెసర్ యాదవ్, ఆయన ఆలోచనా విధానాన్ని అంగీకరించేవారు నాణెం మరొక వైపు కూడా చూడాలి.
కాళ్ళుజాపుకొని కూర్చొనివున్న లాలూ యాదవ్కు, బారులుతీరిన భక్తులంతా అతివినయంగా వరుసపెట్టి వందనాలు చేస్తున్న ఆ విడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా, విపరీత వ్యాఖ్యలతో ప్రచారం అవుతున్నాయంటే, దానర్థం బిహార్లో ఎన్నికలు దగ్గరపడ్డాయని.
పాకిస్థాన్ నుంచి ఏం నేర్చుకోగలం? ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రశ్నే అసంబద్ధంగా అనిపిస్తుంది! పహల్గాం దారుణం.. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ వ్యతిరేక ఉద్వేగాల్లో ఊగిపోవటమే ఎక్కువ కనపడుతోంది.
పర్షియన్ చరిత్ర, సంస్కృతి ప్రపంచపు అత్యంత ప్రాచీనమైన, ప్రభావవంతమైన నాగరికతలలో ఒకటిగా చరిత్రలో నిలిచింది. పర్షియన్లు అంటే నేటి ఇరాన్ దేశ ప్రజలు.