Home » Editorial
కాల వైపరీత్యం! నిన్నటిదాకా తాము విమర్శించిన పార్టీలోనే నేడు చేరిపోతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగిపోతోంది. ఇటీవల బెంగాల్, మహారాష్ట్రలో చోటుచేసుకున్న తృణమూల్ కాంగ్రెస్, శివసేన ఎమ్మెల్యే, ఎంపీల ఫిరాయింపులే...
భారత ఆర్థిక వ్యవస్థ గురించి ప్రస్తుతం రెండు విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఒకటి– ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ దూసుకుపోతోందనే వాదన. మరొకటి– నిరుద్యోగం...
ఇదివరకు రాజకీయ నాయకులు అందరికీ అందుబాటులో ఉండేవారు. అవినీతి చాలా తక్కువ స్థాయిలో ఉండేది. ఏ కాంట్రాక్టరో కలవాలంటే రహస్యంగా కలిసేవారు. ఇప్పుడు పద్ధతులు మారిపోయాయి,...
మహానది–గోదావరి నదుల అనుసంధానం, గోదావరి–కావేరి లింక్ ప్రాజెక్టుల విషయంలో మాజీ మంత్రి హరీశ్రావు కేవలం రాజకీయలబ్ధి కోసం భయాందోళనలు సృష్టించడం సరైనది కాదు (‘నదుల అనుసంధానం...
అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో భూ క్షీణత, ఇసుక వలసలు, ఎడారీకరణపై శాస్త్రవేత్తలు వెల్లడించిన పరిశోధన పత్రం ఒకటి నేను ఇటీవల చదివాను. బొమ్మనహాల్, బెళుగుప్ప, కణేకల్ మండలాలలో...
ప్రతిఘటన. జూన్ 8న ‘ఇండియా కూటమి’ (ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయెన్స్) అంతర్గత సమావేశంలో రాహుల్గాంధీ వెలువరించిన స్ఫూర్తిదాయక ప్రసంగం సారాంశాన్ని...
భారతీయ సంస్కృతి చాలా కాలం నుంచి ఉందని తేల్చే చిహ్నం పశుపతి దేవుని ముద్రిక అని భారత ప్రభుత్వ సాంస్కృతిక విభాగం తెలిపింది. దానికి ఆధారంగా ఒక ముద్రికను చూపింది. అమెరికన్ చరిత్రకారిణి ఆడ్రీ ట్రుష్కే...
న్యాయ వ్యవస్థ అవినీతికి అతీతం కాదని మద్రాసు ఉన్నత న్యాయస్థానం ఇటీవల చేసిన వ్యాఖ్యానం సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. మొన్న మార్చిలో ఎన్సీఈఆర్టీ వారు 8వ తరగతి విద్యార్థులకు వచ్చే ఏడాది...
ఇంతకుముందు వరకు చమురు ప్రకంపనలు ధరలు పెరగటం కారణంగానే చోటుచేసుకునేవి. చమురు ఎగుమతి దేశాలు ఒక ముఠాగా కూడబలుక్కుని ధరల్ని పెంచుతుండేవి. కానీ ప్రస్తుత సంక్షోభం ఒక కీలక సముద్ర మార్గాన్ని...
దశాబ్దాల పాటు మీడియా రంగంలో సేవలందించిన అనేకమంది సీనియర్ జర్నలిస్టులు నేడు ఆర్థిక భరోసా లేక అనిశ్చిత జీవన సమరంలో పోరాడుతున్నారు. 20–30 ఏళ్లు పనిచేసిన వారికి నెలకు వచ్చే పెన్షన్ వెయ్యి–రెండు...