• Home » Economy

Economy

India a Hub for GCCs: ఫార్మా జీసీసీలకు హబ్‌గా ఇండియా

India a Hub for GCCs: ఫార్మా జీసీసీలకు హబ్‌గా ఇండియా

ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ ర్యాపిడ్ స్పీడుతో దూసుకుపోతోంది. తొందరలోనే ఫార్మా రంగంలో గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ)కు భారత్‌ హబ్ గా అవతరించబోతోంది.

తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ భేష్‌

తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ భేష్‌

భారత్‌ సదస్సుకు దాదాపు 100 దేశాల నుంచి పలు పార్టీల ప్రతినిధులతో పాటు పెట్టుబడిదారులు, సామాజికవేత్తలు హాజరయ్యారు.

Growth Summit: హైదరాబాద్‌లో 2025 జీసీసీ గ్రోత్ సమ్మిట్ .. ఈ సదస్సులో వీటిపై..

Growth Summit: హైదరాబాద్‌లో 2025 జీసీసీ గ్రోత్ సమ్మిట్ .. ఈ సదస్సులో వీటిపై..

దేశంలో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల (GCC) కీలక సదస్సుకు హైదరాబాద్ వేదిక కానుంది. ఈ భేటీలో జీసీసీ రంగానికి సంబంధించిన కీలక అంశాలు, అభివృద్ధి అవకాశాలపై చర్చించడానికి ఇది ప్రముఖ వేదిక కానుంది.

Manmohan Singh: జీడీపీ వృద్ధిలో ఉరకలు

Manmohan Singh: జీడీపీ వృద్ధిలో ఉరకలు

అనిశ్చితితో అతలాకుతలమై.. దివాలా అంచులకు చేరుకున్న భారత ఆర్థిక రంగానికి తన సంస్కరణలతో ఊతమిచ్చిన గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్‌ సింగ్‌..! పరిశ్రమల స్థాపనలో ‘లైసెన్స్‌ రాజ్‌’ సంస్కృతికి చరమగీతం పాడి.. సరళీకరణలతో పెట్టుబడులకు దోహదపడ్డ అపర చాణక్యుడాయన..!

Rahul Gandhi: జీడీపీ వృద్ధి రేటు రెండేళ్ల కనిష్టానికి పడిపోయింది

Rahul Gandhi: జీడీపీ వృద్ధి రేటు రెండేళ్ల కనిష్టానికి పడిపోయింది

రిటైల్ ద్రవ్యోల్బణం 6.21 శాతానికి పెరిగిందని, గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే, ఆలుగడ్డలు, ఉల్లి ధరలు 50 శాతం పెరిగాయని, రూపాయి విలువ 84.50కు పడిపోయిందని రాహుల్ అన్నారు. నిరుద్యోగం ఇప్పటికే 45 సంవత్సరాల కంటే అధిక నిరుద్యోగిత స్థాయిని నమోదు చేసిందని చెప్పారు.

Mallikarjun Kharge: పాత ప్రసంగాలతో ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చలేరు... మోదీపై ఖర్గే విమర్శలు

Mallikarjun Kharge: పాత ప్రసంగాలతో ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చలేరు... మోదీపై ఖర్గే విమర్శలు

మేకిన్ ఇండియా' ఘోరంగా విఫలమైందని మల్లికార్జున్ ఖర్గే తప్పుపట్టారు. ప్రజలపై గృహ రుణాల భారం పెరిగిందని, ధరలు పెరిగాయని, తయారీ రంగం కడగండ్ల పాలైందని అన్నారు.

India: సుదీర్ఘ లక్ష్యం మరింత చేరువలో.. ఆ ఏడాదికల్లా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

India: సుదీర్ఘ లక్ష్యం మరింత చేరువలో.. ఆ ఏడాదికల్లా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి భారత్ మరో అడుగుదూరంలోనే ఉందని ఎస్ అండ్ పీ గ్లోబల్ అనే సంస్థ శనివారం తెలిపింది. 2030-31 నాటికి ఈ గమ్యాన్ని భారత్ చేరుకుంటుందని తెలిపింది.

IMF: ఆ ఏడాదికల్లా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: గీతా గోపీనాథ్

IMF: ఆ ఏడాదికల్లా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: గీతా గోపీనాథ్

భారత్ 2027 వరకు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా అవతరిస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గీతా గోపీనాథ్ అంచనా వేశారు.

Mumbai : ఆర్‌బీఐ నివేదికతో ప్రతిపక్షాల నోటికి తాళం: మోదీ

Mumbai : ఆర్‌బీఐ నివేదికతో ప్రతిపక్షాల నోటికి తాళం: మోదీ

ఉద్యోగాల కల్పనపై ఆర్‌బీఐ ఇటీవల విడుదల చేసిన నివేదిక నిరుద్యోగం పేరిట అవాస్తవాలను ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాల నోటికి తాళం వేసిందని ప్రధాని మోదీ అన్నారు. ముంబైలో చేపట్టిన రూ.29,400 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ.....

Delhi : ఢిల్లీలో జనమే జనం!

Delhi : ఢిల్లీలో జనమే జనం!

ప్రపంచ జనాభా శరవేగంగా పెరుగుతోంది. నగరాలు, పట్టణాల్లో ఈ పెరుగుదల మరింత వేగంగా ఉంది. ఉద్యోగావకాశాలు, వలసల కారణంగా ప్రజలు నగరాలకు తరలివచ్చి స్థిరపడుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి