Home » Eatala Rajendar
తెలంగాణ ఎన్నికల వేళ ఆరు గ్యారంటీలు- 66 హామీల పేరుతో ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేశారని ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహించారు. రాష్ట్ర ప్రజానీకం గంపెడు ఆశలతో కాంగ్రెస్కు అధికారం కట్టబెట్టారన్నారు. కానీ, చట్ట సభల్లో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా వ్యక్తిగత దూషణలతో కాలం వృథా చేశారని మండిపడ్డారు.
కల్యాణలక్ష్మి చెక్కులను పెళ్లి పందిరిలోనే అందజేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినవారు, ఇప్పుడు పిల్లలు పుట్టాక కూడా ఇవ్వడం లేదని ఎంపీ ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు.
దేశవ్యాప్తంగా కులగణన సాధ్యం కాదని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఒక కులం ఒక రాష్ట్రంలో ఒక క్యాటగిరీలో ఉంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో వేరే క్యాటగిరీలో ఉంటుందని తెలిపారు.
అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పొందిన ఏకైక పార్టీ రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ అని బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.
హైదరాబాద్: కమలం పార్టీలో మొదటి లిస్టు చిచ్చు రేపింది. బీజేపీలో లోక్ సభ టిక్కెట్ల లొల్లి కొనసాగుతోంది. పలువురు నేతలు గీత దాటుతుండడం చర్చనీయాంశంగా మారింది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకుంటున్న పార్టీలో ఈ పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి.
తెలంగాణలో సీఎం కేసీఆర్ అబద్ధాల కోరు అయితే.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీని నిలబెట్టుకునే నేత అని ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etala Rajender ) వ్యాఖ్యానించారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటన ఉన్నప్పటికీ బీజేపీ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఆ ఇద్దరు నేతలు ఢిల్లీలోనే ఆగిపోయారు.
తెలంగాణ బీజేపీలో సమూల మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ను ఢీకొట్టేందుకు అవలంబించాల్సిన వ్యూహంపై గత కొద్ది నెలలుగా ఢిల్లీ బీజేపీ అగ్రనేతలతో
బీజేపీ (BJP)ని ఈటల రాజేందర్ (Etela Rajendar), వివేక్ (Vivek), కొండా విశ్వేశ్వర్రెడ్డి (Konda Vishweshwar Reddy) విశ్వసించరని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revnth Reddy) అన్నారు.
Hanumakonda: దక్షిణ భారతంలో అత్యాచారాలలో తెలంగాణ నంబర్ 1 స్థానంలో ఉందని వైఎస్ఆర్టీపీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. శనివారం ఆమె చేపట్టిన మహా ప్రస్థానం పాదయాత్ర కమలాపూర్ మండల కేంద్రంలో సాగింది.